తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా కేంద్రంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది.ఒకవైపు ప్రపంచం అంతటా కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధమవుతుంటే మరోవైపు ఒక పాప మాత్రం రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తో ఫోటో దిగడానికి ఎన్నో ఏండ్లు నుండి ఎదురుచూస్తుంది. ఇలాంటి తరుణంలో ఏకంగా ఆ మంత్రే స్వయంగా ఆ పాప చదువుతున్న బడికి వెళ్ళితే ఎలా ఉంటుంది.దేవుడే దిగొచ్చి వరమిచ్చినట్లు …
Read More »న్యూ ఇయర్ ఎఫెక్ట్..కాంగ్రెస్ శ్రేణులకు బ్యాడ్ న్యూస్ ..టీఆర్ఎస్ శ్రేణులకు గుడ్ న్యూస్..
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి .ప్రధాన ప్రతి పక్ష పార్టీ కాంగ్రెస్.అయితే 2019ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కలలు కంటున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఈ ఏడాదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగలనున్నది.తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2 తారిఖుతో ముగియనున్నది. కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభపై ఆశలు పెట్టుకున్న నేతల ఆశలు గల్లంతై సూచనలే ఎక్కువగా …
Read More »తప్ప త్రాగి పోలీసులకు దొరికిన యాంకర్ ప్రదీప్ ..
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో యాంకర్ ప్రదీప్ అంటే తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో .అంతగా ఆయన ఇరు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యారు.అయితే కొత్త ఏడాది వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగర హైదరాబాద్ పోలీసులు సరికొత్త నియమాలు నిబంధనలు విధించిన సంగతి తెల్సిందే . రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో యాంకర్ ప్రదీప్ బ్రీత్ ఎన్ లైజర్ లో నూట …
Read More »తెలంగాణలో బడుగు బలహీన వర్గాల నామ సంవత్సరంగా 2017…
తెలంగాణ రాష్ట్రంలో నేడు అమలవుతున్న సంక్షేమ పథకాలన్నింటికీ తెలంగాణ ఉద్యమ సమయంలోనే రూపకల్పన చేశామని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. సిరిసిల్లలోని మంత్రి కేటీఆర్ నివాసంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్రెడ్డితో కలిసి ఎంపీ వినోద్కుమార్ విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న చాలా కార్యక్రమాలు నాడు రాష్ట్ర ఏర్పాటు కోసం వేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదికలో పొందుపరిచామన్నారు. రాష్ట్రంలో అధిక శాతమున్న బలహీనవర్గాలు …
Read More »తెలంగాణ రాష్ట్రంలో 40 వేల కోట్లతో సంక్షేమ పథకాలు …
పేదల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.40 వేల కోట్లతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి సీ లక్ష్మారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో నూతనంగా నిర్మించిన రెడ్డి సేవా సమితి భవనాన్ని ఆదివారం ఆయన మహబూబ్నగర్ ఎంపీ జితేందర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయానికి ఆదివారం అర్ధరాత్రి నుంచి నిరంతర విద్యుత్ను అందిస్తున్నామని చెప్పారు. కులాల ప్రాతిపదికన కాకుండా పేదల ఆధారంగా రిజర్వేషన్లు ఉంటే బాగుంటుందని …
Read More »రావడం రావడంతోనే మోదీకి షాకిచ్చిన రజనీ…
ప్రముఖ స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీ కాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తాను అని సంచలన ప్రకటన చేసిన సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఆయన పొలిటికల్ ఎంట్రీకి తగిన ఏర్పాట్లు కూడా ఒకవైపు శరవేగంగా జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలో తిష్ట వేయాలని చూస్తున్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి షాక్ ఇచ్చే నిర్ణయాన్ని ప్రకటించేశారు . ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ …
Read More »సరికొత్త అవతారమెత్తిన త్రిష..
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్ ..చెన్నై ముద్దుగుమ్మ త్రిష సరికొత్త పాత్రలో దర్శనమిచ్చింది .అయితే ఈ సరికొత్త పాత్ర సినిమాల్లో కాదు ఏకంగా నిజజీవితంలో .ఒకవైపు కోలీవుడ్ లో వరస సినిమాలతో బిజీబిజీగా ఉన్న కానీ సమాజం కోసం పలు రకాలుగా సేవలు చేస్తూనే అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు . తాజాగా ఆమెకు సినిమాల్లో బిజీబిజీ ఉన్న కానీ సినిమా షూటింగ్ కు కాస్త విరామం ప్రకటించి, …
Read More »కాంగ్రెస్ ఎంపీకి ప్రమోషన్…
తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎంఏ ఖాన్ కు ప్రమోషన్ వచ్చింది.పార్లమెంటు ప్రజా పద్దుల సంఘం సభ్యుడిగా ఆయనకు ప్రమోషన్ వచ్చింది.దీనికి సంబంధించిన రాజ్యసభకు చెందిన సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ వర్మ ఉత్తర్వులు జారిచేశారు.కాంగ్రెస్ ఎంపీ మల్లిఖార్జున ఖర్గే చైర్మన్ గా ఉన్న కమిటీలో సభ్యుడిగా ఉన్న రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ శాంతారాం నాయక్ రిటైర్ కావడంతో ఖాన్ ను నియమించారు .
Read More »సైనాపై పీవీ సింధు షాకింగ్ కామెంట్స్ ..
పీవీ సింధు ,సైనా నెహ్వాల్ ఇద్దరూ ప్రపంచంలోనే అసమాన ప్రతిభ ఉన్న షట్లర్లు.వీరిద్దరూ గోపీచంద్ శిష్యరికంలో రాటుదేలి ప్రపంచ బ్యాడ్మింటన్ పై తమదైన ముద్ర వేసిన హైదరాబాదీ క్రీడాకారిణులు.అయితే గతంలో వారు తలపడిన సమయంలో ఆటలో సీరియస్ నెస్ మినహా అసలు మిత్రుత్వం లేదనే చాలా మంది అనుకున్నారు . వారిద్దరూ కూడా అలాగే ఉండేవారు కూడా .ఆటలో తలపడిన సమయంలో మినహా ఎక్కడ కూడా వారిద్దరూ ఒకచోట ప్రత్యక్షమవ్వరు …
Read More »నిన్న కుంబ్లే ..నేడు జహీర్ ..టీంఇండియా లో ఏమి జరుగుతుంది ..
ప్రపంచ దిగ్గజ స్పిన్నర్ ..టీంఇండియా మాజీ కెప్టెన్ ..మాజీ కోచ్ లెజండరీ ఆటగాడు అయిన అనిల్ కుంబ్లేను అవమానకర పరిస్థితుల్లో కోచ్ పదవీ నుండి తప్పించిన సంగతి తెల్సిందే .అప్పట్లో ఈ వ్యవహారం మీద ఇటు క్రీడ వర్గాల్లో ..క్రికెట్ అభిమానుల్లో పెద్ద చర్చ జరగడమే కాకుండా పెను దుమారాన్నే లేపింది. ఈ తరుణంలో తాజాగా మరో సీనియర్ ఆటగాడు ..టీంఇండియా ఫాస్ట్ బౌలర్ సీనియర్ ఆటగాడు అయిన జహీర్ …
Read More »