Home / rameshbabu (page 1483)

rameshbabu

లండన్‌లో ఘ‌నంగా “ఎన్నారై టీఆర్ఎస్ సెల్ – యూకే ”  ఏడవ వార్షికోత్సవ వేడుకలు

 లండన్‌లో “ఎన్నారై టీఆర్ఎస్ సెల్ – యూకే ”  ఏడవ వార్షికోత్సవ వేడుకలు మరియు కేసీఆర్ – దీక్షా దివస్ ని ప్రవాస తెరాస శ్రేణులు ఘనంగా నిర్వహించారు.కేసీఆర్ శాంతియుత తెలంగాణ పోరాటం ప్రపంచానికే ఆదర్శమని ఎన్నారై టీఆర్ఎస్ విభాగం అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం లండన్ లో ఏర్పాటు చేసిన ‘కేసీఆర్ దీక్షా దివస్ వేడుకల’ సందర్బంగా అభిప్రాయపడ్డారు.నవంబర్ 29, 2009 నాడు కేసీఆర్ తలపెట్టిన దీక్ష, తెలంగాణ రాష్ట్ర …

Read More »

పార్టీ మారుతున్న బాబు రైట్ హ్యాండ్‌..!

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దాదాపు పదిహేను యేండ్ల పాటు ఆయన ఆర్ధికంగా అండగా ఉన్న సీనియర్ నాయకుడు .పార్టీ దాదాపు పదేళ్ళ పాటు అధికారానికి దూరంగా ఉన్న కానీ ఆర్ధికంగా అండదండలు అందిస్తూ ..బాబుకు అన్నివిధాలుగా సహాయసహకారాలను అందించిన సీనియర్ మాజీ ఎంపీ ..అంతే కాదు దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త .ఒక్కముక్కలో చెప్పాలంటే ఆయన చంద్రబాబుకు కుడి భుజం .ఇంతకు ఆయన …

Read More »

బాబును నమ్మి మోసపోయా ..ఈసారి జగన్ వెంటే -పవన్ కళ్యాణ్ …

ప్రముఖ స్టార్ హీరో ,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో పర్యటించారు .డీసీఐ ఉద్యోగులకు అండగా ఉంటూ భరోసా ఇవ్వడానికి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు .ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు . చంద్రబాబును ఉద్దేశిస్తూ తను ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి తన తనయుడు నారా …

Read More »

హైదరాబాద్ మెట్రో సంచలన నిర్ణయం…

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మహానగర వాసుల చిరకాల కోరిక హైదరాబాద్ మెట్రో .ఇటివల సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ మహానగరానికి వచ్చి మెట్రోను ప్రారంభించి జాతికి అంకితం చేశారు .ఆ తర్వాత రోజు నుండి నేటి వరకు మెట్రో లో ప్రయాణించే వారి సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతుంది . ఇలాంటి తరుణంలో మెట్రో సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది .అదే నగరంలో ఉబర్ …

Read More »

39ఏళ్ళ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ ..

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో రికార్డును సొంతం చేసుకున్నాడు .దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో దాదాపు 39 ఏళ్ళ రికార్డును బద్దలు కొట్టాడు .ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్ లో కల్పి రెండు వందల తొంబై మూడు పరుగులు చేశాడు కోహ్లీ . దీంతో కెప్టెన్ హోదాలో అత్యధిక పరుగులు చేసిన టీం ఇండియా ఆటగాళ్ళ జాబితాలో కోహ్లీ …

Read More »

పెళ్లిలో రెచ్చిపోయిన రాశీ ఖన్నా ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న హీరోతో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో పక్కన నటించే స్థాయికి ఎదిగిన అందాల రాక్షసి రాశీ ఖన్నా .ఇటు అందంతో అటు అభినయంతో సినిమా ప్రేక్షకుల అభిమానాన్ని చురగోనడమే కాకుండా తనకంటూ ఒక స్టార్డమ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ .ప్రస్తుతం యంగ్ హీరో గోపిచంద్ హీరోగా వచ్చిన ఆక్సిజన్ మూవీలో నటించి మంచి మార్కులు తెచ్చుకుంది అమ్మడు . తాజాగా టచ్ చేసి చూడు ,తొలిప్రేమ …

Read More »

లోకేష్ ను మించిన రాహుల్ కామెడీ –

త్వరలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్న ఆ పార్టీ భావి ప్రధాని అభ్యర్ధి రాహుల్ గాంధీ పప్పులో కాలేశారు .ప్రస్తుతం త్వరలో జరగనున్న గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న ఆయన లెక్క తప్పారు .ఇటు కేంద్రంలో అటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీను గత కొద్దిరోజులుగా తన ట్విట్టర్ ఖాతాలో ప్రశ్నల వర్షంతో హోరెత్తిస్తున్నారు . ఈ నేపథ్యంలో ప్రశ్నల్లో …

Read More »

వైసీపీ ఫిరాయింపు ఎంపీ సంచలన నిర్ణయం..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే .ఒకవైపు ఆయన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా విదేశాల్లో పర్యటిస్తున్న ఆయనకు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన అరకు పార్లమెంటు నియోజక వర్గ ఎంపీ కొత్తపల్లి గీత సంచలన నిర్ణయాన్ని తీసుకొని బిగ్ షాకిచ్చారు . గతంలోనే ఎంపీ గీత కులం విషయంలో …

Read More »

జగన్ ఈ సలహా పాటిస్తే సీఎం కావడం ఖాయం -ఉండవల్లి..

ఉండవల్లి అరుణ్ కుమార్ గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సర్కారు చేస్తున్న పలు అవినీతి అక్రమాలపై తనదైన స్టైల్ లో ప్రెస్ మీట్ పెట్టి మరి ఎప్పటికప్పుడు ఎండగడుతూ ..పాలన ఎలా చేయాలో ..ప్రజలకిచ్చిన హామీలతో పాటుగా కేంద్రం విభజన చట్టంలో నెరవేర్చాల్సిన హామీలపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలో కూడా సవివరంగా చెబుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి …

Read More »

పోలవరం కట్టడం అంటే గ్రాఫిక్స్ అనుకున్నారా -ఉమాపై గడ్కరీ ఫైర్ ..!

ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్స్ ఒకటి జగన్ పాదయాత్ర .రెండు పోలవరం ప్రాజెక్టు .రాష్ట్ర ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సర్కారు నిబంధనలను తుంగలో తొక్కి దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలకు సరికొత్తగా టెండర్లు పిలిచింది .దీంతో సీరియస్ అయిన కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కొత్తగా పిలిచిన టెండర్లను నిలిపివేయాలని బాబు సర్కారుకు లేఖ రాసింది …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat