Home / rameshbabu (page 1560)

rameshbabu

అప్పుడే నరసరావుపేట పార్లమెంటు నియోజక వర్గ ఎంపీ అభ్యర్థి ని బాబు ఖరారు చేశారా ..?

ఏపీ సీఎం,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఎంత చురుకుగా ఉంటారో అందరికి విదితమే .ఆయన అధికారం కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటారు అని రాజకీయ వర్గాలు విమర్శిస్తుంటాయి .ఈ క్రమంలో మరో ఏడాదిన్నర లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలల్లో నరసరావుపేట పార్లమెంటు నియోజక వర్గ ఎంపీ అభ్యర్థిని ఖరారు చేసినట్లు వార్తలు వస్తోన్నాయి .ఈ విషయం గురించి బాబు ఆస్థాన మీడియాకి …

Read More »

దసరా కానుక -2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ..

సహజంగా చదువు పూర్తి అయినతర్వాత ఏమి చేస్తోన్నావు అని అడిగే తోలి ప్రశ్న .చదువుకునే సమయంలో బాగా చదవాలని ఒత్తిడి తీసుకొస్తారు .తీరా చదువు అయిన తర్వాత ఏమి చేస్తోన్నావు .ఇంకా ఉద్యోగం రాలేదా అని ఇంట బయట ఒకటే నస .ఎంతగా అంటే చదువు అప్పుడే ఎందుకు పూర్తిచేసామా అని అనిపిస్తుంది నేటి యువతకు .అలాంటి వారికి ఇది గుడ్ న్యూస్ .ఒకటి కాదు ఏకంగా రెండు లక్షల …

Read More »

ఆ జిల్లాలో టీడీపీ దుకాణం బంద్ ..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున మొత్తం పదిహేను మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన సంగతి విదితమే .ఆ తర్వాత అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ పార్టీ సర్కారు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గత మూడున్నర ఏండ్లుగా పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోన్న సంగతి విదితమే .కేసీఆర్ సర్కారు చేస్తోన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైన తెలంగాణ టీడీపీ పార్టీ …

Read More »

స్వాతంత్ర్యం వచ్చి 70 యేండ్ల తర్వాత ఆ గ్రామానికి ..?

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని ఏండ్లు అంటే ఎవరైనా సరే తడబడకుండా డెబ్బై ఏండ్లు అయింది అని ఎవరైనా చెప్తారు .గత డెబ్బై ఏండ్లుగా మన దేశం అభివృద్ధి చెండుతున్న దేశంగా ఇప్పటికి పుస్తకాల్లో..పేపర్లలో చదువుకుంటూనే ఉన్నాం .ఆఖరికి మన దేశాన్ని ఏలే నాయకులు ..ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఉకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నారు . అయితే స్వతంత్రం వచ్చి డెబ్బై ఏండ్లు అయిన కానీ దేశంలోని …

Read More »

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ ..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ వాసులతో పాటుగా రాష్ట్రంలోని క్రికెట్ ప్రేమికులకు ఇది నిజంగా శుభవార్త .మన దేశంలో క్రికెట్ ఆటకు ఎంతగా ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలిసిందే .అయితే అంతగా అభిమానించే క్రికెట్ ప్రేమికులకు దసరా పండగ పర్వదినాన తీపి కబురు . అదే రాష్ట్ర రాజధాని మహానగర హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం లో టీం ఇండియా మరియు ఆసీస్ ల మద్య జరగనున్న …

Read More »

తెలంగాణలో ఉద్యోగాల జాతర -మరో 300 మంది ఇంజినీర్ల నియామకం ..

తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ఎంసీలో హౌసింగ్ ,ఇతర అభివృద్ధి పనుల కోసం మొత్తం మూడు వందల మంది సివిల్ ఇంజినీర్లను అవుట్ సోర్సింగ్ ద్వారా నియమించనున్నారు .దీనికి సంబంధించి పట్టణాభివృద్ధి ,ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ నిన్న శుక్రవారం ఫోన్ లో అనుమతి ఇచ్చినట్లు గ్రేటర్ అధికారులు తెలిపారు . నెల రోజుల క్రితం ఇంజినీరింగ్ పనుల పురోగతిపై మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు .ఈ సమావేశంలో సివిల్ ఇంజినీర్లను …

Read More »

అసలే సహజీవనం -ఆపై ఆవేశం ..?

తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది .ఈ క్రమంలో ఒక యువతిని దారుణంగా హతమార్చి పైపు లైన్ కందకంలో పూడ్చివేసిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది .స్థానిక పోలీసుల కథనం ప్రకారం జిల్లాలో కాటారం మండల కేంద్రంలో గంటగూడేనికి చెందిన గంట సుగుణకుమారి తల్లి దండ్రులు కొద్ది రోజుల క్రితమే మరణించారు . దీంతో సుగుణ తన సోదరుడు అన్న రామచంద్రు ,సోదరి రజితతో కల్సి …

Read More »

నేడు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ..

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు శని,రేపు  ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాల్లో భూ ఉపరితలం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం, దీనికి అనుబంధంగా దక్షిణ కర్ణాటక నుంచి రాయలసీమ, తెలంగాణ మీదుగా భూ ఉపరితలం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడిందని వెల్లడించింది. ఈ రెండింటి ప్రభావంతో గ్రేటర్‌తోపాటు, …

Read More »

కాఫీ షాపు ఉద్యోగిపై కానిస్టేబుల్‌ దాడి..

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ కాఫీ షాపులో ఉద్యోగిపై కానిస్టేబుల్‌ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్‌లోని అర్బన్‌ గిల్‌ కాఫీ షాపులో ఈ నెల 18న ఈ ఘటన చోటుచేసుకుంది. కాఫీ షాపులో పనిచేసే అబ్దుల్‌ గఫార్‌పై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన రమేష్‌ అనే కానిస్టేబుల్‌ అకారణంగా దాడి చేశాడు. రక్షకభటుడిననే విషయం మర్చిపోయి ఓ వీధి గూండాలా ప్రవర్తించాడు. ఉద్యోగిపై పిడిగుద్దులు కురిపించాడు. ఇంత జరిగినా …

Read More »

సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ -రూ. 6 లక్షల వడ్డీ లేని రుణం..

తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి లో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ  టీబీజీకేఎస్ అనేది ఉద్యమ సమయంలో పుట్టిన కార్మిక సంఘమని తెలిపారు. గతంలో ఈ రాష్ర్టాన్ని కాంగ్రెస్, టీడీపీ పరిపాలించాయని గుర్తు చేశారు. ఆ రెండు పార్టీలు సింగరేణి కార్మికుల సమస్యలు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఇంతకాలం సింగరేణిలో ఏం జరిగిందో కార్మికులందరికీ బాగా తెలుసు అన్నారు.ఆయన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat