జగిత్యాలలో మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం శంకుస్థాపన చేశారు. ధరూర్ క్యాంపులోనే 27.08 ఎకరాల వైశాల్యంలో మెడికల్ కళాశాలను, దానికి అనుబంధంగా ప్రధాన దవాఖానను నిర్మించనుండగా.. సీఎం కేసీఆర్ భవన నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. …
Read More »బీజేపీ పతనానికి నాంది ఢిల్లీ ఫలితాలు : రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి
ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో బీజేపీ పతనానికి ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నాంది పలికాయన్నారు. ఈ ఫలితాలు రాబోయే రోజుల్లో దేశం మూడ్ ను ప్రతిబింభించాయన్నారు. 15 ఏళ్ల పాటు ఢిల్లీ మున్సిపాలిటీ బీజేపీ చేతుల్లోనే ఉందని.. ఈ సారి కూడా గెలవాలని బీజేపీ చాలా కుట్రలు చేసిందని ఆరోపించారు. …
Read More »ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే కెపి వివేకానంద్ పాదయాత్ర
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతల్ 128 డివిజన్ మరియు గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని రొడా మేస్త్రి నగర్ ఏ-బి, ఇంద్రనగర్ లలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అధికారులతో కలిసి పర్యటించారు. మొదటగా రూ.10.05 లక్షలతో చేపడుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇంద్రా నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే గారు పరిశీలించారు. అనంతరం స్థానిక సమస్యలపై పాదయాత్ర చేసి …
Read More »ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి షాక్
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో గత పదిహేను ఏండ్లుగా అధికారాన్ని చెలాయిస్తున్న బీజేపీకి అ నగర ప్రజలు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఈ రోజు విడుదలైన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో దేశ రాజధాని మహానగర మేయర్ పీఠాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్లోని మొత్తం 250 వార్డులకుగాను ఆప్ 126 వార్డుల్లో గెలిచి మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది. గత 15 …
Read More »ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ క్లారిటీ
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముందుగా జరుగుతాయా..?. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రద్దు చేస్తారా అనే పలు అంశాల గురించి వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి విధితమే. తాజాగా ఆ వార్తలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి క్లారిటీచ్చారు. విజయవాడలో జరుగుతున్న వైసీపీ జయహో బీసీ మహసభ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి క్లారిటీచ్చారు. దాదాపు ఎనబై …
Read More »తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త
ఆరోగ్య తెలంగాణ దిశగా తెలంగాణ రాష్ట్రం వడి వడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పట్టణాలలోని బస్తీల్లో సుస్తీని పొగొట్టేందుకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం తెలిసిందే. అదే రీతిలో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసి ప్రాధమిక స్థాయిలోనే వ్యాధి నిర్థారణ చేసి, చికిత్స అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం పల్లె దవాఖానాలను ప్రారంభించింది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దన్ క్యూర్ అన్నట్లు, ప్రాథమిక వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించింది …
Read More »తాను ఏమాత్రం తగ్గనంటున్న శివాత్మిక
ఐఫోన్ 14ను కొనాలనుకుంటున్నారా..?
మీరు యాపిల్ లేటెస్ట్ స్మార్ట్ఫోన్ ఐఫోన్ 14ను కొనాలనుకుంటున్నారా..?. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధర కంటే అతి తక్కువ ధరకే కొనాలని కోరుకుంటున్నారా..? అయితే ఈ వార్త మీకోసమే. ఆన్ లైన్ సేల్స్ ఫ్లాట్ ఫారం అయిన ఫ్లిప్కార్ట్పై భారీ డిస్కౌంట్పై ఐఫోన్ 14 అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 128జీబీ మోడల్ ఎంఆర్పీ రూ.79,900 కాగా ఫ్లిప్కార్ట్పై రూ .77,400కు లభిస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుదారులకు రూ . …
Read More »ఎరుపు రంగు దుస్తుల్లో న ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆమ్నా అందాలు
బాలయ్య అభిమానులకు శుభవార్త
‘అఖండ’ విజయంతో ఫుల్ జోష్లో ఉన్న సీనియర్ స్టార్ హీరో.. యువరత్న నందమూరి బాలకృష్ అదే జోష్తో వీర సింహా రెడ్డి చిత్రాన్ని చేస్తున్నాడు. హిట్ చిత్రాల దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.. మంచి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇక ఈ చిత్రం తర్వాత బాలయ్య, …
Read More »