తెలంగాణ రాష్ట్రంలో మరో మహా కొలువుల జాతరకు టీఎస్పీ ఎస్సీ శ్రీకారం చుట్టిన సంగతి విదితమే. ఇందులో భాగంగా గ్రూప్ -4 కి చెందిన మొత్తం 9,168 గ్రూప్-4 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది . ఈ నెల ఇరవై మూడో తారీఖు నుండి జనవరి పన్నెండు తారీఖు వరకు దరఖాస్తులను ఆహ్వానించింది. Group-4 Notification issued by TSPSC In a pioneering initiative, Ward officers will …
Read More »మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఆహ్వానం
సర్వేజన సుఖినోభవంతు: అనే లోకహితంతో ప్రతి జిల్లాలో 45 రోజుల పాటు ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన శ్రీరామ్ విజయోత్సవ యాత్రకు ఈ నెల 7వ తేదీన పాలకుర్తిలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రావాలని ఇస్కాన్(ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్ నెస్) ప్రతినిధులు నేడు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని హైదరాబాద్, మంత్రి నివాసంలో …
Read More »తెలంగాణ నిరుద్యోగ యువతకు మరో శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పలు ప్రభుత్వ విభాగాల్లో 80,039 పోస్టులను భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి విదితమే. ఇందులో భాగంగా తాజా గ్రూప్ -4కి చెందిన మొత్తం 9,168 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ పచ్చ జెండా ఊపింది. గ్రూప్ -4లో పురపాలక ,పట్టణాభివృద్ధి శాఖలో 2701,రెవిన్యూ -2077,పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి- 1245,ఉన్నత విద్యాశాఖ742,ఇతర విభాగాల్లో 2403పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ …
Read More »నేడు మునుగోడుకు మంత్రులు..
తెలంగాణలో ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీల అమలుతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి పనులపై మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్తోపాటు మంత్రులు జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్రావు మునుగోడు వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్లో బయల్దేరి 11 గంటల వరకు మంత్రుల బృందం మునుగోడుకు చేరుకుంటారు. మునుగోడులోని ధనలక్ష్మీ ఫంక్షన్ హాల్లో నిర్వహించే సమీక్షా …
Read More »ఎమ్మెల్సీ కవిత పై బీజేపీ కుట్రలు
ఢిల్లీ లిక్కర్ కేసులో తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత పేరును పేర్కొనడాన్ని అందోల్ నియోజకవర్గ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తీవ్రంగా ఖండించారు. ఆ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రోద్భలంతో ఇలాంటి బూటకపు కేసులకు ఈడీ పూనుకుంటున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగంగానే కవితపై కేసు నమోదుచేశారని విమర్శించారు. ఇది …
Read More »సోనూ చేసిన పనికి నెటిజన్లు ఫిదా
హరియాణాలో హిసార్ జిల్లా ఖరక్ పునియా గ్రామానికి చెందిన సారంగి వాయిద్యకారుడు మమన్ ఖాన్ (83) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతనికి సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఇంద్రజిత్ బర్కే అనే వ్యక్తి ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్టు చేశాడు. మమన్ ఖాన్ అనారోగ్యంతో ఉన్న ఫొటోను సైతం పోస్టుకు జతచేసి.. ఆర్థిక పరిస్థితిని వివరించాడు. ఈ ట్వీట్పై స్పందించిన రియల్ హీరో అతనికి సాయం …
Read More »లేటు వయసులో ఘాటు అందాలు
మత్తెక్కిస్తోన్న మలైకా అరోరా అందాలు
అబ్బాయిల్లోనే క్యాన్సర్ కేసులు ఎక్కువ
దేశంలో అమ్మాయిలకంటే అబ్బాయిల్లోనే క్యాన్సర్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. చికిత్స అందజేసే విషయంలో బాలికల కంటే బాలురకే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతున్నట్టు లాన్సెట్ ఆంకాలజీ నివేదిక తెలిపింది. క్యాన్సర్కు చికిత్స తీసుకొనేవారిలో బాలికల కంటే బాలురే ఎక్కువ మంది ఉన్నట్టు తేలింది. జనవరి 2005-డిసెంబర్ 2019 మధ్య 0-19 ఏండ్ల వయస్కుల క్యాన్సర్ రిజిస్టర్లను పరిశీలించగా ఈ విషయం తెలిసిందని ఢిల్లీ ఎయిమ్స్, చెన్నై క్యాన్సర్ …
Read More »సైకిల్ కి సిలిండర్ కట్టుకుని ఓటేయడానికెళ్లిన ఎమ్మెల్యే
గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.తొలి విడుతలో భాగంగా 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2.39 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండో విడుత ఎన్నికలు ఈ నెల 5న జరుగనుండగా, డిసెంబర్ 8న ఫలితాలు …
Read More »