ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఆరేళ్లలో 1,133 స్టార్టప్ లు ఏర్పాటయ్యాయని, 11,243 మందికి ఉపాధి లభించిందని కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో అధికారంలోకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ హయాంలో 264, వైసీపీ హయాంలో 869 ఏర్పాటయ్యాయి. ‘యాక్సిలరేట్ స్టార్టప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ ద్వారా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. Al, బ్లాక్ చైన్, రోబోటిక్స్, 5జీ, సర్వ్ …
Read More »నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,రాష్ట్ర సీఎం కేసీఆర్ నేడు సోమవారం సాయంత్రం దేశ రాజధాని మహానగరం ఢిల్లీ వెళ్లే అవకాశమున్నట్లు ప్రభుత్వ అధికార వర్గాలు చెబుతున్నాయి. మూడు రోజులు అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులను కలిసే అవకాశం ఉంది.
Read More »‘సూసైడ్ చేసుకోవాలనుకున్నా’-సింగర్ కల్పన
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సింగర్ సూసైడ్ చేసుకోవాలని అన్పించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.తననుండి తన భర్త విడాకులు తీసుకున్న తర్వాత తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని Tollywood సింగర్ కల్పన చెప్పింది. ఒక ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఒక ఇంటర్వ్యూలో కల్పన మాట్లాడుతూ.. ‘అప్పటికే పిల్లలున్నారు. జాబ్ లేదు. దీంతో సూసైడ్ చేసుకోవాలనుకున్నా. ఆ టైంలో సింగర్ చిత్ర నువ్వు …
Read More »నయనతార సరికొత్త చరిత్ర
సినిమాల్లో నటిస్తే తీసుకునే రెమ్యునరేషన్ విషయంలో ఇటీవల పెళ్లి చేసుకున్న సీనియర్ మోస్ట్ టాప్ హీరోయిన్ నయనతార సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. సినిమా ఇండస్ట్రీలో తానోక లేడీ సూపర్ స్టార్ గా ప్రఖ్యాత గాంచిన నయనతార తన పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తాజాగా తన 75వ చిత్రం ప్రారంభమైంది. నీలేశ్ డైరెక్షన్ లో రూపొందనున్న ఈ మూవీకి ఏకంగా రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు …
Read More »డాక్టర్ అవతారమెత్తిన గవర్నర్ తమిళ సై
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళపై ఓ వ్యక్తికి చికిత్స అందించారు. నిన్న శుక్రవారం అర్థరాత్రి ఢిల్లీ-హైదరాబాద్ ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి ఛాతిలో నొప్పితో పాటు ఇతర సమస్యలు వచ్చాయి. దీంతో విమానంలో ఎవరైనా డాక్టర్లు ఉంటే సాయం చేయాలని ఫ్లైట్ సిబ్బంది అనౌన్స్ చేశారు.. అదే విమానంలో ప్రయాణిస్తున్న గవర్నర్ అతడికి ప్రాథమిక చికిత్స అందించి ధైర్యం చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు ఎంబీబీఎస్, ఎండీ-డీజీఓ ను తమిళపై …
Read More »రానున్న 3, 4 రోజులు జాగ్రత్త- సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో సర్కారు అప్రమత్తమైంది. మరో 3, 4 రోజుల పాటు వర్గాలు ఉన్నందున ఎగువ నుంచి గోదావరి నదిలోకి వరద వచ్చే అవకాశం ఉండటంతో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. గోదావరి నది పరీవాహక ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులు అలెర్ట్ గా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
Read More »రామ్ చరణ్ -బన్నీ ల గురించి సమంత సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి చెప్పమని కాఫీ విత్ కరణ్ షోలో ఎదురైన ప్రశ్నకు స్టార్ హీరోయిన్ సమంత స్పందించారు.. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ చరణ్ ఒక OG (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్), బన్ని ఓ మ్యాజిక్ అని చెప్పింది. తమిళ స్టార్ ధనుష్ గురించి చెప్పమని అడగ్గా.. అతడో గ్లోబల్ స్టార్ …
Read More »వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి-మంత్రి ఐకే రెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్
తెలంగాణలో గత మూడురోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్ట్ లు, చెరువులు, కుంటల్లో పరిస్థితిపై సీయం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన సీయం… ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, వరద ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు …
Read More »ప్రపంచ పెట్టుబడులకు నిలయంగా రాజధాని నగరం హైదరాబాద్
తెలంగాణ సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు విప్లవాత్మకమైన విధానాలు ప్రపంచ పెట్టుబడులకు రాజధాని నగరం హైదరాబాద్ను నిలయంగా మార్చాయని రాష్ట్ర ఆర్థిక & వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. ఈ రోజు శనివారం ఉదయం నగరంలోని గచ్చిబౌలిలోని ఆస్పైర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్ సేవలను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ అధ్వర్యంలో …
Read More »దేశంలో కొత్తగా 21,411 కరోనా పాజిటీవ్ కేసులు
దేశంలో గడిచిన గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 21,411 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,38,68,476కు చేరాయి. ఇందులో 4,31,92,379 మంది బాధితులు కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,997 మంది కరోనా భారీన పడి మృతిచెందారు. మరో 1,50,100 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్గా ఉన్నాయి. అయితే గత 24 గంటల్లో కొత్తగా 67 మంది మరణించగా, 20,726 మంది …
Read More »