Home / rameshbabu (page 363)

rameshbabu

గీతా కార్మికులకు టీఆర్ఎస్ సర్కారు అండ

గీత కార్మికులందరికీ సంక్షేమ పథకాలు తెచ్చి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతున్నదని, ఎంతో ముందుచూపు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల అదృష్టమని, కల్లుగీత కార్మికులకు లైసెన్సులు, కులవృత్తులను కాపాడుకునేందుకు నిత్యం కృషిచేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిద్ధిపేటలో రూ.5 కోట్ల రూపాయల వ్యయంతో ఎల్లమ్మ దేవాలయం …

Read More »

రైతును లక్షాధికారిగా మార్చడమే ప్రభుత్వ సంకల్పం

రైతును లక్షాధికారిగా మార్చడమే ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు శ్రమించేది అందుకోసమే నని ఆయన స్పష్టం చేశారు. వానాకాలం పంటల సాగుపై బుధవారం ఉదయం నల్లగొండ జిల్లా కేంద్రంలోనీ ఓ ప్రవైట్ ఫంక్షన్ హాల్ లో నల్లగొండ, యాదాద్రి జిల్లాలకు చెందిన రైతుల అవగాహన సదస్సుతో పాటు ఈ మధ్యాహ్నం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ …

Read More »

పట్టణ ప్రగతి కార్యక్రమం పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష

ప్రజలు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘకాలిక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిష్కరించబడ్డాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. బుధవారం GHMC కార్యాలయంలో ఈ నెల 3 నుండి 15 వ తేదీ వరకు నిర్వహించనున్న పట్టణ ప్రగతి కార్యక్రమం పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోంమంత్రి మహమూద్ అలీ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ …

Read More »

రేపే గాయత్రి రవి ఎంపీగా ప్రమాణ స్వీకారం

TRS తరపున రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ఆయన చేత రాజ్యసభ చైర్మన్‌ ఎం వెంకయ్య నాయుడు ప్రమాణం చేయిస్తారు. ఈ నేపథ్యంలో గాయత్రి రవి ఢిల్లీకి పయనమయ్యారు. ఆయనతోపాటు ఖమ్మం ఎంపీ, టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు కూడా దేశ రాజధానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, …

Read More »

కేసీఆర్‌.. దేశంలోనే నంబర్‌ వన్‌ సీఎం

ఎనిమిదేండ్లలోనే అన్ని రంగాల అభివృద్ధితోపాటు వ్యవసాయానికి నిరంతర విద్యుత్తును ఉచితంగా అందిస్తూ.. వినూత్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్‌ యావత్‌ దేశంలోనే నంబర్‌ వన్‌ సీఎంగా నిలిచారు. వరి దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్‌ను మించిపోయింది. ఆ ఘనత కూడా సీఎం కేసీఆర్‌దే’నని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి.. వర్జినియా రాష్ట్రం ఆల్డి నగరంలో ఏనుగు శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ఐలు నిర్వహించిన మీట్‌ …

Read More »

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎమ్మెల్యే Kp పర్యటన…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ నారాయణ రెడ్డి కాలనీ మరియు సిరి ఎంక్లేవ్ లలో స్థానిక సమస్యలపై ఈరోజ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మిస్తున్న క్రీడా ప్రాంగణంను పరిశీలించారు. వర్షాకాలం సమీపిస్తుండటంతో ఆచార్య కుంట నుండి బాటా షో రూం వరకు ఎస్.ఎన్.డి.పి ఆధ్వర్యంలో చేపడుతున్న వర్షపు నీటి నాలా నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేలా …

Read More »

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి అసమ్మతి నేతలు, సీనియర్లు ఝలక్‌

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి అసమ్మతి నేతలు, సీనియర్లు ఝలక్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.పార్టీ అధ్యక్షుడైన రేవంత్‌రెడ్డి లేకుండానే కీలకమైన మేధోమథన సదస్సును నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ అధ్యక్షుడైన రేవంత్‌రెడ్డి లేకుండానే కీలకమైన మేధోమథన సదస్సును నిర్వహించాలని నిర్ణయించారు. అమెరికా టూర్‌లో ఉన్న రేవంత్‌ తాను వచ్చాక ఈ సమావేశాన్ని నిర్వహిద్దామని చెప్పినప్పటికీ సీనియర్లు పట్టించుకోకపోవడం గమనార్హం. ఆయన లేకుండా జూన్‌ 1,2 తేదీల్లో సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఇటీవల కాంగ్రెస్‌ కేంద్ర …

Read More »

తన అందం రహస్యం చెప్పిన ఈషా గుప్తా

పైకి నలబై ఏండ్లు వచ్చిన పట్టుమని పదహారేండ్ల పాప లెక్క ఉంటది. సినీ ప్రపంచానికి  పరిచయమై దశాబ్దం దాటుతున్నా కానీ చాలా ఫిట్‌గా, నాజూగ్గా కనిపిస్తూ నవతరం తారలకు పోటీనిస్తున్న బాలీవుడ్‌ భామ .. అందాల రాక్షసి  ఈషా గుప్తా. తన ఫిట్‌నెస్‌ రహస్యమేమిటో ఆమె మాటల్లో మీకోసం..వేసవిలోనూ చల్లటి పానీయాల జోలికెళ్లను. ఏం తిన్నా అంతకు రెట్టింపు నీళ్లు తాగుతా. దాదాపుగా బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోను. ఉదయం పూట కడుపు …

Read More »

దేశంలో కొత్తగా 2828 మందికి కరోనా

దేశంలో కొత్తగా 2828 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం బాధితులు 4,31,53,043కు చేరారు. ఇందులో 4,26,11,370 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,586 మంది మరణించగా, మరో 17,087 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, శనివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 14 మంది మహమ్మారి వల్ల మృతిచెందగా, 779 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Read More »

రోజు పుచ్చకాయ తింటే ఏమవుతుంది..?

ఎండ‌కాలంలో బయటకెళ్లితే  తినడానికి గుర్తొచ్చేది పుచ్చ‌కాయ‌. ఎండ‌కాలంలో వేస‌వి తాపాన్ని, దాహార్తిని తీర్చ‌డంలో ఇది ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. పుచ్చ‌కాయ‌లో 92 శాతం నీరే ఉండ‌టం వ‌ల్ల ఎండ వేడి నుంచి శ‌రీరానికి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది. శ‌రీరంలో వాట‌ర్ లెవ‌ల్స్‌తో పాటు షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గిపోకుండా ఉండేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయి.  మిగిలిన 8 శాతంలోనూ విట‌మిన్ ఏ, బీ1, బీ6, స‌2, పొటాషియం, మెగ్నీషియం, బ‌యోటిన్‌, కాప‌ర్లు అధికంగా ఉంటాయి. ఇవి వ్యాధి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat