కాలేజీ బ్యాక్డ్రాప్లో చాలా రోజుల తర్వాత వచ్చిన సినిమా రౌడీ బాయ్స్. దిల్ రాజు వారసుడు, శిరీష్ తనయుడు ఆశిష్ ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమాను హుషారు ఫేం శ్రీహర్ష కనుగంటి దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో ఆశిష్ …
Read More »ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మ దహనం
తెలంగాణ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీపై నిరసనలు వెలువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మరోసారి విషం చిమ్మిన మోదీ వైఖరిని ఎండగడుతూ ఆయన దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దివాకర్ రావు పూలమాల వేశారు. అనంతరం ఐబీ చౌరస్తాలో ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. పట్టణంలోని పురవీధుల గుండా నల్ల బ్యాడ్జీలతో పెద్ద ఎత్తున …
Read More »దేశంలో కొత్తగా 67 వేల కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 67 వేల కేసులు నమోదవగా, తాజాగా అవి 71 వేలకు చేరాయి. ఇది నిన్నటికంటే 5.5 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు 4.24 కోట్లు దాటాయి. దేశంలో కొత్తగా 71,365 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,24,10,976కు చేరింది. ఇందులో 5,05,279 మంది బాధితులు మృతిచెందగా, 8,92,828 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. …
Read More »మొదటి నుండి తెలంగాణకు బీజేపీ వ్యతిరేకమే
ప్రధాని మోదీ మరోసారి తెలంగాణపై విషంకక్కారు. చర్చ లేకుండానే రాష్ట్ర విభజన చేశారంటూ పార్లమెంటు సాక్షిగా అడ్డగోలు వ్యాఖ్యలుచేశారు. తెలంగాణపై మోదీ మొదటినుంచీ అక్కసును వెలిబుచ్చుతూనే ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగిన నాటినుంచే.. మోదీ తెలంగాణకు వ్యతిరేకంగా అవకాశం లభించిన ప్రతిసారీ మాట్లాడుతూనే ఉన్నారు. వాస్తవానికి ఉద్యమం తీవ్రస్థాయికి చేరేంతవరకూ బీజేపీ తెలంగాణ పట్ల సానుకూలంగా లేదు. కాకినాడ తీర్మానానికి మంగళం 1998లో తెలంగాణ ఏర్పాటును సమర్ధిస్తూ కాకినాడలో బీజేపీ …
Read More »చూపులతో మత్తెక్కిస్తున్న కీర్తి సురేశ్
మహనటి కీర్తి సురేశ్ ఈ మధ్య తన సోషల్ మీడియాలో పెట్టిన ఈ ఫొటోను చూసినవారంతా ప్రేమ కవితలు వల్లెవేస్తున్నారు. కీర్తి అందాన్ని కీర్తిస్తూ.. శృంగార కీర్తనలు పాడుకుంటున్నారు. ‘ఎప్పుడైనా సరే.. కెమెరా ఉంటేనే వెనక్కి తిరిగి చూడండి. లేకపోతే వద్దు’ అంటూ కత్తిలాంటి క్యాప్షన్ ఇచ్చిందీ ‘మహానటి’. అందుకు స్పందనగా ‘నీ కండ్లు ఉండగా మాకెందుకు కెమెరాలు?’ అంటూ పొగిడేస్తున్నారు వీరాభిమానులు.
Read More »బ్రేక్ ఫాస్ట్ మానేస్తే మీకు సమస్యలే..?
ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తే సమస్యలు మీకు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.! బ్రేక్ ఫాస్ట్ మానేసే వారిలో గుండె సంబంధిత జబ్బులు వచ్చే అవకాశాలు 27% ఎక్కువ. బ్రేక్ ఫాస్ట్ మానేసే మహిళల్లో టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందట. దీనివల్ల మైగ్రేన్(తలనొప్పి) సమస్య వేధిస్తుంది. బ్రేక్ఫాస్ట్ రెగ్యూలర్గా తీసుకోకపోతే రక్తహీనత ఏర్పడుతుంది. అల్పాహారం తీసుకోవడం మానేస్తే జుట్టు త్వరగా ఊడిపోయి బట్టతల వస్తుంది.
Read More »మీరు మాయిశ్చరైజర్ రాసుకుంటున్నారా..?
మాయిశ్చరైజర్ రాస్తున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే.. స్నానం చేయగానే చర్మానికి మాయిశ్చరైజర్ రాస్తే చర్మం పొడిబారదు, మృదువుగా ఉంటుంది. మాయిశ్చరైజర్ను చర్మం పై గట్టిగా రుద్దోద్దు. క్రీమ్ ను ఒకేసారి కాకుండా చర్మంపై అక్కడక్కడా పెట్టుకొని రాసుకోండి. దీనివల్ల మాయిశ్చరైజర్ అంతటా విస్తరిస్తుంది. కొబ్బరి నూనె, తేనె, ఆలివ్ నూనె, వెన్న, కలబంద గుజ్జు, అవకాడొ నూనె, పొద్దుతిరుగుడు గింజల నూనె, బాదం నూనెను సహజ మాయిశ్చరైజర్ …
Read More »నిలకడగా వైసీపీ ఎంపీ ఆరోగ్యం
నిన్న పార్లమెంటులో అస్వస్థతకు గురైన ఏపీకి చెందిన అధికార పార్టీ వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రాజ్యసభ ముగిసిన అనంతరం షుగర్ లెవల్స్ తగ్గడంతో ఆయన కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే సహచర ఎంపీలు రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు.
Read More »పెసర పిండితో అందంగా ఉండోచ్చా..?
ముఖంపై ముడతలు, మొటిమల తాలూకు మచ్చలు తొలగిపోవడానికి పెసర పిండి ప్యాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. రెండు చెంచాల పెసర పిండిని తీసుకుని అందులో కొంచెం తేనె, పావు కప్పు పెరుగు, చిటికెడు పసుపు కలిపి పేస్ట్ మాదిరిగా తయారు చేసుకోవాలి. నీట్గా ముఖం కడుకొని ఆ పేస్ట్ను అప్లై చేయండి. 20నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత ముఖాన్ని చల్లని లేదా గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. దీంతో ముఖం అందంగా …
Read More »కరోనా ముప్పుపై WHO చీఫ్ అథనోమ్ కీలక వ్యాఖ్యలు
కరోనా ముప్పుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డా.టెడ్రోస్ అథనోమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి ప్రభావం దశాబ్దాలపాటు ఉంటుందని, వైరస్ సోకే ముప్పు కూడా అదే స్థాయిలో ఉంటుందని హెచ్చరించారు. ఇక కామన్వెల్త్ దేశాల్లో కేవలం 42 శాతం, ఆఫ్రికా దేశాల్లో సగటు వ్యాక్సినేషన్ రేటు కేవలం 23 శాతమేనని చెప్పారు. వ్యాక్సిన్ పంపిణీలో దేశాల మధ్య వ్యత్యాసం ఉందని, అలా కాకుండా అందరికీ అందించడమే ప్రపంచ …
Read More »