Home / rameshbabu (page 662)

rameshbabu

యూనివర్సిటీలకు చేయూతను అందించాలి

తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలకు చేయూతను అందించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బీ.జే. రావుకు సూచించారు. గురువారం మంత్రుల నివాసంలో వినోద్ కుమార్‌తో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వీ.సీ. ప్రొ. బీ.జే. రావు సమావేశమయ్యారు. ఆయన ఇటీవలే వీ.సీ.గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా అభివృద్ధి, విద్యా విధానంలో అమలు చేయాల్సిన నూతన విధానాలు, …

Read More »

ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ పుట్టిన రోజు సందర్బంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి..ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లెటర్ ద్వారా తన జన్మధిన శుభాకాంక్షలు తెలిపి,ఆశీర్వాదాలు అందజేసారు..మంత్రి కేటీఆర్ గారు,మంత్రి హరీశ్ రావు గారు ఫోన్ ద్వారా ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపి వారి ఆశీర్వాదాలు అందజేసారు..ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు లెటర్ ద్వారా తమ శుభాకాంక్షలు తెలిపి,ఆశీర్వాదాలు అందజేసారు..ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపి మొక్కను …

Read More »

భార‌త హాకీ జ‌ట్టు గెలుపుపై సీఎం కేసీఆర్ హ‌ర్షం

టోక్యో ఒలింపిక్స్‌లో భారత దేశ క్రీడాకారులు హాకీ, బాక్సింగ్ కేటగిరీల్లో కాంస్య పతకాలు సాధించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 41 ఏండ్ల తర్వాత భారత హాకీ జట్టు విశ్వ క్రీడల్లో పతకం కైవసం చేసుకోవడం సంతోషకరమన్నారు. ఈ విజయంతో భారతదేశపు ప్రముఖ క్రీడ హాకీ విశ్వ వేదికల్లో పునర్వైభవాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ …

Read More »

ప్రశాంత్‌ కిషోర్‌ సంచలన నిర్ణయం

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌, పంజాబ్‌ సీఎం ముఖ్య సలహాదారు పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఏడాది జరుగనున్న పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రమేయం ఏమీ ఉండదని తెలిపారు. ప్రజా జీవితం నుంచి తాత్కాలికంగా విరామం తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌కు ఆయన లేఖ రాశారు. ‘ప్రజా జీవితంలో క్రియాశీల పాత్ర నుండి నేను తాత్కాలిక విరామం తీసుకోవాలనుకుంటున్న సంగతి మీకు తెలిసిందే. …

Read More »

ఒలింపిక్స్ లో హాకీలో టీమిండియా కాంస్య పతకం -తెర వెనుక హీరో సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్‌.

హాకీ ( Hockey ).. మ‌న దేశ జాతీయ క్రీడ‌. ఈ మాట చెప్పుకోవ‌డానికే త‌ప్ప ఎన్న‌డూ ఈ ఆట‌కు అంత‌టి ప్రాధాన్య‌త ద‌క్క‌లేదు. గ‌త‌మెంతో ఘ‌న‌మైనా కొన్ని ద‌శాబ్దాలుగా హాకీలో మ‌న ఇండియ‌న్ టీమ్ ఆట దారుణంగా ప‌త‌న‌మ‌వుతూ వ‌చ్చింది. ఒలింపిక్స్‌లో 8 గోల్డ్ మెడ‌ల్స్ గెలిచిన చ‌రిత్ర ఉన్నా.. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌కు క‌నీసం అర్హ‌త సాధించ‌లేక చ‌తికిల‌ప‌డింది. అలాంటి ప‌రిస్థితుల నుంచి ఇప్పుడు మ‌ళ్లీ అదే …

Read More »

డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం

డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేపడుతామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. నిర్మల్‌ పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద జరుగుతున్న వ్యర్థాల తొలగింపు పనులను గురువారం మంత్రి మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మున్సిపల్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుత.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మోరీల్లో చెత్తా చెదారం పేరుకుపోయిందన్నారు.వ్యర్థాలను తొలగించి నూతనంగా మురికి కాలువలు నిర్మించి శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. …

Read More »

పెగాస‌స్ స్పైవేర్ పై కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు

పెగాస‌స్ స్పైవేర్ ( Pegasus Snooping) నిఘా అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ అంశంపై వ్య‌క్తిగ‌త విచార‌ణ చేప‌ట్టాల‌ని, హ్యాకింగ్‌కు సంబంధించిన అన్ని అంశాల‌ను బ‌హిర్గ‌తం చేయాల‌ని ఇప్ప‌టి వ‌ర‌కు సుప్రీంలో 9 పిటిష‌న్లు దాఖ‌లు అయ్యాయి. పిటీష‌న్ వేసిన‌వారిలో అడ్వాకేట్ ఎంఎల్ శ‌ర్మ‌, రాజ్య‌స‌భ ఎంపీ జాన్ బ్రిటాస్‌, ద హిందూ గ్రూపు డైర‌క్ట‌ర్ ఎన్ రామ్‌, ఆసియానెట్ ఫౌండ‌ర్ శ‌వి కుమార్‌, ఎడిట‌ర్స్ గిల్డ్ …

Read More »

మూసీ నదికి కొత్త వన్నె

ఒక‌ప్పుడు మురికి కూపంతో ఉన్న మూసీ.. ఇప్పుడు త‌ళ‌త‌ళ మెరుస్తోంది. మూసీ న‌దీ తీరం ప‌చ్చందాల‌తో భాగ్య‌న‌గ‌రానికే కొత్త వన్నె తీసుకోస్తోంది. ప‌చ్చిక బ‌య‌ళ్ల‌తో.. సుంద‌రంగా ముస్తాబైంది. నాగోల్ ప‌రిధిలో మూసీ న‌దిని ర‌మ‌ణీయంగా తీర్చిదిద్దారు. ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకునేలా వాకింగ్ ట్రాక్స్, ఓపెన్ జిమ్, పాక‌ల‌ను రూపొందించారు. 100 ఫీట్ల ఎత్తులో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను పంద్రాగ‌స్టు రోజున ఆవిష్క‌రించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా మూసీ రివ‌ర్ ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్ …

Read More »

భార‌త పురుషుల హాకీ టీమ్‌కు మంత్రి కేటీఆర్ శుభాకాంక్ష‌లు

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య ప‌త‌కం సాధించిన భార‌త పురుషుల హాకీ టీమ్‌కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ట్వీట్ చేశారు. భార‌త హాకీ టీమ్ అద్భుత‌మైన చ‌రిత్ర‌ను సృష్టించింద‌ని కేటీఆర్ కొనియాడారు. మిమ్మ‌ల్ని చూసి ఈ దేశం గ‌ర్వ ప‌డుతుంద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు.

Read More »

దేశంలో కొత్తగా 41,726 కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. మరోసారి 42వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 42,982 కొత్త కరోనా కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 41,726 మంది బాధితులు కొలుకొని డిశ్చార్జి అవగా.. మరో 533 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,18,12,114కు పెరిగింది. ఇందులో 3,09,74,748 మంది బాధితులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat