ఇటు అందం.. అటు చక్కనైన వాయిస్ ఉన్న అందాల సింగర్ సునీత…ఈమె పేరు సంగీత రంగంలో పరిచయం అవసరం లేని వ్యక్తి. నేపథ్య గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, సంగీత కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా మల్టీ టాలెండెట్ అని నిరూపించుకున్నారు. కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడంలో కూడా ఆమె నంబర్వన్ అని సన్నిహితులు చెబుతుంటారు. గాయనిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్న ఆమె త్వరలో నిర్మాతగా మారి వెబ్ సిరీస్లు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని …
Read More »దళితులందరికీ దళిత క్రాంతి పథకం ఫలాలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ముందు చూపు వల్ల ఈ రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని, వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని, తద్వారా రైతులు, ప్రజలు సంతోషంగా ఉన్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేడు ఏడవ విడత హరితహారం, నాలుగో విడత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి పట్టణం, ఒడితెల, …
Read More »ఈ నెల 4న రాజన్న సిరిసిల్లకు సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 4న రాజన్న సిరిసిల్లకు రానున్నారు.దీంతో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది సిరిసిల్లలో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయంతోపాటు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిని ప్రారంభిస్తారు. పల్లె ప్రగతి పనులను కూడా సీఎం తనిఖీ చేసే అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ తన అత్తగారి ఊరైనా బోయినపల్లి మండలం కొదురుపాకలో పల్లె నిద్ర …
Read More »ప్రగతి బాటలో పట్టణాలు..సమస్యల పరిష్కారానికే పట్టణ ప్రగతి
వరంగల్ నగరాభివృద్దిపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక శ్రద్ద ఉందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు..ఈ రోజు పట్టణ ప్రగతి కార్యక్రమంలో బాగంగా 18 వ డివిజన్ ప్రతాప్ నగర్,19 డివిజన్ గాందినగర్ లో మేయర్ గుండు సుదారాణి,డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ మరియు కార్పోరేటర్లు వస్కుల బాబు,ఓని స్వర్ణలత బాస్కర్ లతో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు..హరిత హారంలో బాగంగా మొక్కలు …
Read More »కేసీఆర్ ను ఎదురించి కుట్రలు చేసి సీఎం కావాలనుకున్నాడు ఈటెల
రికార్డు స్థాయి ధాన్యం మిల్లింగ్ అవకాశం కల్పించి అండగా ఉన్న ప్రభుత్వానికి ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తామన్నారు రైస్ మిల్లర్లు, టీఆర్ఎస్ గెలిస్తేనే అభివ్రుద్ది గెలిచినట్టని, సర్కారు అందిస్తున్న ప్రోత్సాహంతో మరింత ఉత్సాహంగా పనిచేస్తామని రాబోయే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో రైస్ మిల్లర్లు సంపూర్ణంగా టీఆర్ఎస్ పక్షానే నిలుస్తామని వెల్లడించారు. శుక్రవారం హుజురాబాద్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ని కలిసిన సందర్భంగా ఈ …
Read More »బల్దియా అధికారులపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్
బల్దియా అధికారులపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ కౌన్సిల్ మీటింగ్ వర్చువల్గా చేయడం వెనుక దరుద్ధేశాలు ఏంటని ప్రశ్నించారు. మీడియాని జీహెచ్ఎంసీలోకి ఎందుకు అనుమతించట్లేదని నిలదీశారు. మేయర్ని కలిసి మీడియాని లోపలికి అనుమతించాలని కోరినట్లు తెలిపారు. ‘‘తూతూ మంత్రంగా.. టుత్ పాలిష్లాగా …హైదరాబాద్ని చెత్త నగరంగా చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. 16 పట్టణాల్లో నివాసాయిగ్యమైన ప్రాంతాల్లో హైదరాబాద్ లేదన్నారు. చెత్త నగరంగా హైదరాబాద్ని తయారు …
Read More »మిథాలీ రాజ్ మరో వరల్డ్ రికార్డు
ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ మరో వరల్డ్ రికార్డు సృష్టించింది. సుదీర్ఘ క్రికెట్ కెరీర్తో ఆమె ఈ రికార్డును అందుకుంది. మిథాలీ క్రికెట్లో అడుగుపెట్టి 22 ఏళ్లు అవుతోంది. మహిళల క్రికెట్లో ఇంత సుదీర్ఘ కెరీర్ మరెవరికీ లేదు. కనీసం మిథాలీకి దరిదాపుల్లో కూడా ఎవరూ లేకపోవడం విశేషం. మెన్స్ క్రికెట్లోనూ ఒక్క సచిన్ టెండూల్కర్ మాత్రమే 22 ఏళ్లకుపైగా ఇంటర్నేషనల్ క్రికెట్లో కొనసాగాడు. అతని …
Read More »టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పట్టణాల్లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 30వ వార్డు ప్రతాప్గిరి కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి పట్టణంలో ప్రత్యేకంగా నర్సరీ, వైకుంఠధామం, కంపోస్టు షెడ్లు తదితర నిర్మాణాలు చేపడుతుందన్నారు. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని నూతన నిర్మాణాలు చేపడుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ …
Read More »బైక్ రైడ్ చేస్తున్న రామ్, భీమ్
సినీ ప్రేక్షకులు కొన్నేళ్ల నుండి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి ఈ చిత్రాన్ని విజువల్ వండర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావలసి ఉన్నప్పటికీ, కరోనా వలన వాయిదా పడింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా నడుస్తుంది. ఎన్టీఆర్ – చరణ్ లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు …
Read More »సి.కళ్యాణ్పై కేసు నమోదు
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సి.కళ్యాణ్పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫిలిం నగర్కు చెందిన గోపికృష్ణ అనే వ్యక్తి తన ఫిర్యాదులో అక్రమంగా తన భూమిలోకి ప్రవేశించి బెదిరిస్తున్నారని రాసారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో సి. కళ్యాణ్తో పాటు షారుప్, శ్రీకాంత్, తేజస్వీ అనే ముగ్గురు వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి. వారు దౌర్జన్యం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు …
Read More »