తెలంగాణలో ఇటీవలే కదా ఎన్నికలు ముగిసింది. మళ్లీ ఎన్నికల హాడావుడి ఏంటని ఆశ్చర్యపోతున్నారా..?. అయితే అసలు విషయం ఏంటంటే రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ పరిధిలో ఇటీవల ఖాళీ అయిన మూడు కార్పోరేట్ డివిజన్లకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి జీహెచ్ఎంసీ లేఖ రాయనున్నది. నగరంలోని గుడిమల్కాపూర్ బీజేపీ కార్పోరేటర్ దేవర కరుణాకర్ మృతి చెందారు. శాస్త్రిపురం డివిజన్ కార్పోరేటర్ మహ్మద్ ముబిన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటి …
Read More »యానిమల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా..?
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మికా మందాన హీరోయిన్ గా.. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం యానిమల్. ఇప్పటికి విడుదలై పదిరోజులు దాటిన కానీ ఈ సినిమాపై ఉన్న క్రేజ్ తగ్గడం లేదు. ఇప్పటికి కూడా థియేటర్లు అన్ని హౌస్ పుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. దీంతో ఇప్పటివరకు యానిమల్ కు రూ.772.33కోట్లు(గ్రాస్)కలెక్షన్లు …
Read More »పరేషాన్ చేస్తున్న అనన్య నాగళ్ల అందాలు
మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన భట్టి,శ్రీధర్ బాబు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన చాంబర్లో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ రాయితీకి సంబంధి రూ.374 కోట్లు ఆర్టీసీకి విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్య …
Read More »చూపులతో మత్తెక్కిస్తోన్న అంజు
భూకబ్జా ఆరోపణలపై స్పందించిన మాజీ మంత్రి మల్లారెడ్డి
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి మల్లారెడ్డి తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై స్పందించారు. భూ కబ్జాతో తనకు ఎటువంటి సంబంధం లేదని, కేసు నమోదైన విషయం వాస్తవమేనని అన్నారు. అయితే ఇది ప్రభుత్వ కక్షకాదన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని మల్లారెడ్డి స్పష్టం చేశారు. గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు రావడంతో శామీర్పేట్ పోలీస్స్టేషన్లో మల్లారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదయ్యింది. దీనిపై మల్లారెడ్డి స్పందించారు. 47 ఎకరాలు …
Read More »తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయని ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్వీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. వివిధ పార్టీల సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మేల్యేలుగా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మారావు, …
Read More »గౌరవంగానే బతకాలి.. గౌరవంగానే వెళ్లిపోవాలి.
సాయిపల్లవి చుట్టూ ఉండే ఆరా కళ్లు తిప్పుకోనివ్వదు. మనసుల్ని కట్టిపడేసే తెలీని ఆకర్షణ ఆమె సొంతం. నిజానికి సాయిపల్లవికి ఉన్నంత క్రేజ్ దక్షిణాదిన ఏ హీరోయిన్కీ లేదు. తన ప్లేస్లో వేరెవరైనా ఉంటే.. దీపం ఉంది కదా అని ఇల్లు చక్కబెట్టుకునే పనిలో బిజీగా ఉండేవాళ్లు. కానీ సాయిపల్లవి అలా కాదు. కథ నచ్చాలి. పాత్ర అభినయానికి ఆస్కారమున్నది కావాలి. అప్పుడే చేయటానికి ఓకే చెబుతుంది. అందుకే హీరోయినై తొమ్మిదేళ్లవుతున్నా …
Read More »ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో ప్రారంభిస్తాం..
తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో ప్రారంభిస్తాం..ఇప్పటికే రెండింటిని ప్రారంభించామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం ఆయన గజ్వేల్ పట్టణంలో పర్యటించారు. ప్రగ్ఞాపూర్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు గజ మాలతో స్వాగతం పలికాయి. అనంతరం మంత్రి గజ్వేల్ పట్టణంలోని తూముకుంట నర్సారెడ్డి స్వగృహంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.మూడో తేదీన ఎన్నికల ఫలితాలు వెలివడితే 9వ తేదీన …
Read More »పార్టీ మార్పుపై గుత్తా సుఖేందర్ రెడ్డి క్లారిటీ
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్ల ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని, ప్రేమ, విశ్వాసం అలాగే ఉన్నాయని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారని అనుకోవడం లేదని చెప్పారు. కేసీఆర్ రావాలి-మా ఎమ్మెల్యేలు పోవాలని ఓటర్లు అనుకున్నట్లు ఉందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కేటీఆర్ పనితీరుకు ఓట్లు పడ్డాయని తెలిపారు. …
Read More »