Home / rameshbabu (page 40)

rameshbabu

ఇండోనేషియాకి ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఈరోజు బుధవారం రాత్రికి ఇండోనేషియా రాజధాని జకార్తాకు బయల్దేరి వెళ్లనున్నారు. రేపు గురువారం రోజు జరగనున్న  ఏసియాన్, తూర్పు ఆసియా సదస్సుల్లో ప్రధానమంత్రి నరేందర్ మోదీ  పాల్గొంటారు. ఏషియాన్లోని సభ్య దేశాలతో వ్యాపార, సముద్ర తీర భద్రత సహకారంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. తిరిగి ప్రధానమంత్రి మోదీ రేపు గురువారం సాయంత్రం భారత్ కు చేరుకోనున్నారు.

Read More »

డీఎడ్ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్  ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా  ఇకనుంచి ఎస్జీటీ పోస్టుల్లో డీఎడ్ అభ్యర్థులనే అనుమతించనుంది. దీనికి సంబంధించి త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. రాజస్తాన్ లో టీచర్ల నియామకంపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులు మాత్రమే అర్హులని తీర్పునిచ్చింది. ఈ మేరకు …

Read More »

హైదరాబాద్ లో ఘోరం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఘోరం జరిగింది. ఓ బాలికను  ప్రేమ పేరిట అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఇన్ స్పెక్టర్ రవి తెలియజేసిన తాజా  వివరాల ప్రకారం.. సింగరేణి కాలనీ గుడిసెల్లో నివసించే బాలిక (16), బాలుడి (16) మధ్య చనువు ఉండేది. ఇటీవల బాలిక శరీరంలో మార్పులు గమనించిన తల్లి నిలదీయగా గర్భవతి అన్న …

Read More »

సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే రాజేందర్ అగ్రహాం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ..మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న రైతును రాజును చేస్తానంటూ అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని నిండా ముంచారని  విమర్శించారు. రైతుల కోసం కేంద్రం తీసుకొచ్చిన ‘పీఎం ఫసల్ బీమా యోజన’ను కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. రైతుబంధును …

Read More »

సీఎం కేసీఆర్ కి వ్యతిరేకంగా 1016 నామినేషన్లు వేస్తాం

తెలంగాణలో ఉన్న లబానా లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ నాయక్ డిమాండ్ చేశారు. తెలంగాణ ‘రాష్ట్ర ప్రభుత్వం మాకు 10% రిజర్వేషన్లు కల్పించాలి. దీనిపై  ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెల్లప్ప కమిషన్ కు విలువ లేదా? మా డిమాండ్లను పరిష్కరించకపోతే నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో 116 చొప్పున నామినేషన్లు వేస్తాము. ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో  పోటీ చేస్తున్న …

Read More »

బోథ్ నియోజకవర్గానికి రూ. 49.48 కోట్లు మంజూరు

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారి ఆధ్వర్యంలో బోథ్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో పరుగులు. నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు రోడ్ల అభివృద్ధిలో గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు  ముందంజ. ఈ సందర్భంగా జీవో నo. 242 లో భాగంగా బోథ్ నియోజకవర్గానికి రూ. 33.48 కోట్లు మంజూరు చేయించిన గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు. వివరాలు చిరకాల వాంఛలుగా …

Read More »

భారీగా తగ్గిన బంగారం ధరలు

ఈరోజు మంగళవారం  బులియన్ మార్కెట్లో వెండి, బంగారు ధరలు తగ్గాయి. వెండి ధర కేజీకి ఏకంగా రూ.1,000 తగ్గడంతో రూ.79 వేలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గడంతో రూ.55,150 ఉంది.. . 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 తగ్గడంతో రూ.60,160కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.

Read More »

పెళ్లి పీటలు ఎక్కిన ప్రముఖ కమెడియన్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ కమెడియన్ మహేశ్ విట్టా తన ప్రియురాలు శ్రావణిని పెళ్లి చేసుకున్నారు.ఏపీలో వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన ఈ వేడుకకు జబర్దస్త్ కమెడియన్లతోపాటు పలువురు నటులు హాజరయ్యారు. యూట్యూబ్ వీడియోలతో పేరుపొందిన మహేశ్.. బిగ్బాస్-3లో దాదాపు 60 రోజులు ఉన్నారు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. కృష్ణార్జున యుద్ధం, శమంతకమణి, టాక్సీవాలా, ఛలో, కొండపొలం, అల్లుడు అదుర్స్ తదితర చిత్రాల్లో నటించారు.

Read More »

వరదలపై మంత్రి తలసాని సమీక్ష

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం  హైదరాబాద్ నగరంలో భారీ వర్షంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు మంగళవారం  సమీక్ష నిర్వహించారు. అన్ని స్థాయిల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై నీరు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. హుస్సేన్ సాగర్ జలాశయంలో నీటి స్థాయిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి… నగరంలో ఉన్న అన్ని నాలాల దగ్గర ప్రత్యేక పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులపై తక్షణం స్పందించాలన్నారు. …

Read More »

మంత్రి గంగుల కుటుంబానికి ఈడీ నోటీసులు

తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కుటుంబానికి ఈడీ నోటీసులు ఇచ్చింది. మంత్రి గంగుల కుటుంబానికి చెందిన శ్వేతా గ్రానైట్స్ మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించిన దర్యాప్తు సంస్థ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. దాదాపు 7.6 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ ను అక్రమంగా చైనాకు తరలించారు.. ఇందులో 74.8 కోట్ల మేర హవాలా మార్గంలో లావాదేవీలు జరిగాయని ప్రాథమికంగా వెల్లడైంది. అటు ప్రభుత్వానికి గౌ50 కోట్ల మేర పెండింగ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat