Home / rameshbabu (page 803)

rameshbabu

మీరు కూలర్లు వాడుతున్నారా..?. అయితే ఈ వార్త మీకోసమే. చదవండి..!

మీరు ప్రస్తుతం ఎండల నుండి ఉపశమనం పొందడానికి కూలర్లు వాడుతున్నారా..?. అయితే ఈ వార్త మీకోసమే. చదవండి.. గదిలో వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి  ఎక్కువ ఐస్ వేయకుండా కూలర్ వాడండి కూలర్ లోని పాత నీటిని నిత్యం తొలగించండి ఎప్పటికప్పుడు తాజా నీటితో నింపండి  కూలర్లను తరచూ శుభ్రం చేసుకోండి కూలింగ్ ప్యాడ్స్ నిత్యం తడుపుతూ ఉండాలి

Read More »

గ్రేటర్ హైదరాబాద్ కు మళ్లీ పాతరోజులు వస్తాయా..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన గ్రేటర్ హైదరాద్  పరిధిలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది గడిచిన 24 గంటల్లో మరో 142 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన స్టేట్ హెల్త్ బులెటిన్ లో తెలిపారు. దీంతో ఇప్పటివరకు 82,438 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సామాజిక దూరం పాటించి, మాస్క్ ధరించాలని అధికారులు తెలియజేశారు

Read More »

తెలంగాణలో తగ్గని కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి గతరాత్రి గం.8 వరకు కొత్తగా 495 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,05,804కు చేరింది. ఇక నిన్న కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,685కి పెరిగింది. నిన్న కరోనా నుంచి 247 మంది కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 4241 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న 58 029 కరోనా పరీక్షలు నిర్వహించారు…

Read More »

సచిన్ అభిమానులకు బ్యాడ్ న్యూస్

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు కరోనా సోకింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో ఇటీవల టెస్ట్’ చేయించుకోగా.. పాజిటివ్ వచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో స్పందించారు సచిన్. తన అధికారక ట్విట్టర్ ఖాతాలో  ‘నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంట్లోని మిగతా సభ్యులకు నెగిటివ్ వచ్చింది ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నాను. డాక్టర్లు చెప్పిన సూచనలు పాటిస్తున్నా. ఇటీవల నన్ను కలిసిన వారు టెస్టులు చేయించుకోండి’ అని ఓ పోస్ట్ …

Read More »

మగాళ్లందరికి నటి దియా మీర్జా సంచలన వార్నింగ్

వాతావరణ మార్పుల గురించి మాట్లాడే నటి దియా మీర్జా.. తాజాగా ఓ ఆసక్తికర అంశంపై ట్వీట్ చేసింది. కాలుష్యం వల్ల పురుషుల అంగ పరిమాణం తగ్గిపోతోందంటూ రాసిన ఓ న్యూస్ ఆర్టికలను షేర్ చేసింది ఆమె.. ఈ సందర్భంగా దియా మిర్జా అందరికీ కీలక సూచన చేసింది. ‘వాతావరణ సంక్షోభం, గాలి కాలుష్యాన్ని ప్రపంచం ఇప్పటికైనా సీరియస్ గా తీసుకుంటుందని భావిస్తున్నా’ అని పేర్కొంది. ఈ హైదరాబాదీ అమ్మడు నాగ్ …

Read More »

ఏపీలోని విద్యార్థులకు సీఎం జగన్ శుభవార్త

ఏపీలోని విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ సర్కారు శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన పథకాలకు కొత్తగా దరఖాస్తు చేసుకునే రిజిస్ట్రేషన్ల గడువును ఈ నెల 28వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ 2 పథకాలకు ముందుగా నిర్ణయించిన గడువు ఈ నెల 25తో ముగియగా.. పలువురు విద్యార్థులు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోనందున గడువును పెంచింది. వసతి దీవెన …

Read More »

అవికా గోర్ కి పెళ్ళయిందా..?

ప్రముఖ నటి అవికా గోర్, హిందీ నటుడు ఆదిల్ ఖాన్ కు  పెళ్లయిందని ఓ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది ఇద్దరూ పెళ్లి దుస్తులు వేసుకొని చర్చిలో ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో కొందరు నెటిజన్లు విషెస్ కూడా చెప్పేశారు. అయితే ఇదంతా ఓ సాంగ్ చిత్రీకరణలో భాగమని తెలిసింది. ‘కాదిల్’ అనే పాట షూటింగ్ లో వీరిద్దరూ ఇలా స్టిల్స్ ఇచ్చారట. కాగా నటి అవికా గోర్.. …

Read More »

జూనియ‌ర్ పంచాయ‌తీ సెక్ర‌ట‌రీల‌కు సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణ రాష్ర్టంలోని జూనియ‌ర్ పంచాయ‌తీ సెక్ర‌ట‌రీల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుభ‌వార్త వినిపించారు. సెక్ర‌ట‌రీల ప‌ట్ల మ‌రోసారి సీఎం కేసీఆర్ గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. అంద‌రి ఉద్యోగుల మాదిరిగానే వారికి కూడా ఈ ఏప్రిల్ నుంచే రెగ్యుల‌ర్ జీతాలు ఇస్తామ‌న్నారు.శాస‌న‌స‌భ‌లో ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ సంద‌ర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. క‌డుపులు నింపినోళ్లం.. క‌డుపు కొట్టినోళ్లం కాదు.. పంచాయ‌తీరాజ్ చ‌ట్టాన్ని ప‌టిష్టంగా చేయ‌డం వ‌ల్లే గ్రామాలు బాగు చెందుతున్నాయి. హ‌రిత‌హారంలో నాటిన …

Read More »

తెలంగాణలో లాక్డౌన్ పై సీఎం కేసీఆర్ క్లారిటీ

‌తెలంగాణ‌లో లాక్‌డౌన్ విధిస్తారని వస్తున్న వార్తలపై తెలంగాణ  ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు శాస‌న‌స‌భ వేదిక‌గా క్లారిటీచ్చారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో లాక్డౌన్ విధించం అని ప్ర‌క‌టించారు. శాస‌న‌స‌భ‌లో ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా సీఎం మాట్లాడారు. లాక్‌డౌన్ అనేది పెట్టం. ప‌రిశ్ర‌మ‌ల మూసివేత ఉండ‌దు. ఇప్ప‌టికే చాలా దెబ్బ‌తిన్నాం. క‌రోనా నియంత్ర‌ణ‌కు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. మాస్కులు ధ‌రించి, భౌతిక దూరం పాటిస్తే క‌రోనాను …

Read More »

తిరుపతి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ఖరారు

ఏపీలో త్వరలో జరగనున్న తిరుపతి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్‌ రత్నప్రభను ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. కర్ణాటక క్యాడర్‌ మాజీ ఐఏఎస్‌ అయిన రత్నప్రభ గతంలో కర్ణాటక ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత ఆమె బీజేపీలో చేరారు. కాగా, అధికార వైఎస్సార్‌సీపీ నుంచి డాక్టర్‌ గురుమూర్తి బరిలో నిలిచారు. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు‌ కరోనాతో కన్నుమూశారు. ఆయన అకాలమరణంతో తిరుపతి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat