Home / shyam (page 96)

shyam

అయోధ్య కేసు తీర్పుపై మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసుడి సంచలన వ్యాఖ్యలు..!

అయోధ్యలో వివాదాస్పద 2.7 ఎకరాల భూమి హిందూవులకే చెందుతుందని, ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాలు మసీదు నిర్మించుకునేందుకు ఇవ్వాలని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పును కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్వాగతించారు. ముస్లిం లా బోర్డు వంటి ముస్లిం సంస్థలు కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినా కోర్టు తీర్పును గౌరవిస్తామని ప్రకటించాయి. కాగా తాజాగా ఏ మొఘలు చక్రవర్తుల కాలంలో అయోధ్యలో …

Read More »

రివర్స్ టెండరింగ‌్‌ ద్వారా ప్రభుత్వానికి ఎన్ని వందల కోట్లు ఆదా అయ్యాయో తెలుసా..?

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదేళ్లలో పోలవరంతో సహా పలు సాగునీటి ప్రాజెక్టులతో పాటు, ప్రభుత్వ పనుల్లో భారీగా అవినీతి జరిగిందని భావించిన సీఎం జగన్ రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం సత్ఫలితాలను ఇస్తోంది. రివర్స్ టెండరింగ్‌పై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎన్ని విమర్శలు చేసినా లెక్క చేయకుండా ప్రభుత్వం ముందుకు వెళ్లింది. దీంతో ఒక్క పోలవరం డ్యామ్ పనుల్లోనే రూ. 841.33 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యాయి. …

Read More »

ముస్లింలకు సీఎం జగన్ మిలాద్-ఉన్-నబీ పర్వదిన శుభాకాంక్షలు..!

సర్వమానవాళి శ్రేయస్సు, శాంతి సామరస్యాల కోసం పాటుపడిన మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేవ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త వారసులుగా ఆయన బోధనలను ఆచరించి ఆనందంగా, సానుకూల దృక్పథంతో జీవించాలని ఆకాక్షించారు. ‘మీ అందరికీ మిలాద్‌–ఉన్‌–నబీ శుభాకాంక్షలు’ అని సీఎం ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు మిలాద్‌–ఉన్‌–నబీ హ్యాష్‌టాగ్‌ను సీఎం జతచేశారు. ‘ May the true spirit of this auspicious …

Read More »

బిగ్ సెన్సేషన్.. ట్రెండింగ్‌లో పప్పులాంటి వీడియో సాంగ్…!

రాంగోపాల్ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న మోస్ట్ కాంట్రవర్సీ మూవీ..కమ్మ రాజ్యంలో కడప రెడ్లు..ఇప్పటికే ఈ చిత్రం టైటిల్ సాంగ్, ట్రైలర్ పెనుదుమారం రేపుతున్నాయి. చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి, జగన్, పవన్ కల్యాణ్‌ల పాత్రధారులతో పూర్తి వివాదస్పదంగా రూపొందుతున్న ఈ మూవీపై ఇప్పటికే కేసులు కూడా నమోదు అయ్యాయి. ఈ నెలాఖరులో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా వర్మ రోజుకో పిక్, రిలీజ్ చేస్తూ భారీగా అంచనాలు పెంచేస్తున్నాడు. …

Read More »

చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ… గంటాతో సహా 9 మంది ఎమ్మెల్యేలు జంప్..!

2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనంతంగా కేవలం 23 మంది సీట్లకే పరిమితం అయింది. అయితే ఈ 23 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేశాడు. వంశీ సీపీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చినా…ఎందుకనో ఇంకా ముహూర్తం ఖరారు కాలేదు. ఇక ఉన్న 22 మందిలో మరో 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గోడ …

Read More »

నారా లోకేష్‌పై వైసీపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు…!

అగ్రిగోల్డ్ బాధితులకు చెక్‌లు పంపిణీ చేసిన సందర్భంగా ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్ చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్ర విమర్శలు చేశాడు. దీంతో లోకేష్ స్పీకర్ తమ్మినేనికి ఓ బహిరంగ లేఖ రాశాడు. అగ్రిగోల్డ్‌తో తనకు సంబంధాలు ఉన్నట్టు నిరూపిస్తే… ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకుంటానని లోకేష్ సవాలు విసిరాడు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించుకోలేకపోతే తమ్మినేని ఏం చేస్తారని లోకేష్ ప్రశ్నించాడు. నారా లోకేష్ లేఖ‌కువైసీపీ …

Read More »

అయోధ్య తీర్పుపై పచ్చమీడియా ఛానల్ బరితెగింపు..సర్వత్రా విమర్శలు..!

దేశ ప్రజలు తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూసిన అయోధ్య కేసుపై సుప్రీంకోర్ట్ ఇవాళ తుదితీర్పు వెలువరించింది. సున్నితమైన రాజజన్మభూమి – బాబ్రీమసీదు వివాదంపై తీర్పు ఎలా ఉన్నా అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటించాలని…దేశ ప్రధాని మోదీ దగ్గర నుంచి సీఎంలు, మతపెద్దల వరకూ అందరూ పిలుపునిచ్చారు. జాతీయ మీడియా కూడా సున్నితమైన ఈ అంశంపై చాలా జాగరూకతతో ప్రసారాలు అందించాయి. ఎక్కడా ఏ వర్గాన్ని రెచ్చగొట్టకుండా జాగ్రత్త వహించాయి. …

Read More »

దేవినేని అబద్ధపు ప్రచారాలపై మండిపడిన వైసీపీ ఎమ్మెల్యే..!

 2019 సార్వత్రిక ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో టీడీపీ ఘోర పరాజయం ఎదుర్కొంది..కేవలం రెండంటే రెండే సీట్లను గెల్చుకుంది..అయితే అన్ని నియోజకవర్గాల కంటే..అందరిని తీవ్ర ఉత్కంఠకు గురి చేసిన నియోజకవర్గం..మైలవరం. ఇక్కడ మంత్రిగా అధికారం చెలాయించిన దేవినేని ఉమపై వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ సంచలన విజయం సాధించారు. అయితే ఎన్నికలకు ముందు నాడు మంత్రిగా ఉన్న దేవినేని ఉమ ఆదేశాల మేరకు పోలీసులకు కవర్లలో డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ కృష్ణప్రసాద్‌పై …

Read More »

అయోధ్య కేసుపై స్పందించిన సున్నీ వక్ఫ్ బోర్డ్ న్యాయవాది..!

అయోధ్య కేసులో సుప్రీంకోర్ట్ ఇవాళ చారిత్రాత్మక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. అయోధ్యలో వివాదాస్పదమైన 2.7 ఎకరాల భూమి రామజన్మభూమి న్యాస్‌ ట్రస్ట్‌కు మూడునెలల్లోగా అప్పగించాలని కేంద్రాన్ని ఆదేశించిన ధర్మాసనం అదే సమయంలో ముస్లింలకు ప్రత్యామ్నాయంగా అయోధ్యలో 5 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్‌బోర్డ్‌కు అప్పగించాలని తీర్పు చెప్పింది. సుప్రీంకోర్ట్ తీర్పుపై సున్నీవక్ఫ్ బోర్డ్ న్యాయవాది జఫర్‌యాబ్ జిలాని స్పందించారు. సుప్రీం కోర్టు తీర్పుతో సంతృప్తి చెందలేదని చెప్పిన ఆయన..అయితే …

Read More »

అయోధ్య కేసుపై సుప్రీంకోర్ట్ చారిత్రాత్మక తీర్పు…!

దేశ ప్రజలు తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అయోధ్య కేసుపై సుప్రీంకోర్ట్ చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. అయోధ్యలో వివాదాస్పదమైన 2.7 ఎకరాల భూమి హిందూవులకు దక్కుతుందని..సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. జస్టిస్ గొగోయ్, జస్టిస్ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం భిన్నాభిప్రాయాలను తావు లేకుండా ఒకే తీర్పు ఇచ్చింది. మూడు నెలల్లోగా రామమందిరం ట్రస్ట్ బోర్టుకు ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat