జనసేన అధినేత పవన్ కల్యాణ్పై వివాదాస్పద క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి చెప్పరాని పదజాలంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఏపీ రాజధానిని పులివెందులలో, హైకోర్టును కర్నూలులో పెట్టుకోవాలంటూ పవన్ కల్యాణ్ జగన్పై వ్యంగంగా వ్యాఖ్యలు చేశారు. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన కత్తి మహేష్ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ఏరా పవన్ కల్యాణ్ అంటూ సంబోధిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి అగ్గి రగిస్తున్నాయి. రాజధాని, హైకోర్ట్లపై రాయలసీమను ఉద్దేశించి …
Read More »పవన్ కల్యాణ్కు షాక్..వైసీపీలో చేరిన జనసేన కీలక నేత..!
ఏపీలో లాంగ్ మార్చ్ విజయవంతం అయిందని ఆనందంలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు, జనసైనికులకు ఆ పార్టీ మాజీ నేత, అద్దేపల్లి శ్రీధర్ షాక్ ఇచ్చారు. ఇవాళ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో అద్దేపల్లి వైసీపీలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు జనసేన పార్టీ తరపున స్పోక్స్ పర్సన్గా అద్దేపల్లి శ్రీధర్ రాణించారు. మంచి వక్త, విషయ పరిజ్ఞానం, సమకాలీన సామాజిక, రాజకీయ అంశాలపై లోతైన …
Read More »కుందన్బాగ్లో శ్రీ స్వాత్మానందేంద్రకు అపూర్వ స్వాగతం..ఘనంగా పాదపూజలు..!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి మలివిడత హిందూ ధర్మ ప్రచారయాత్ర.. హైదరాబాద్ నగరంలో ఆద్యంతం ఆధ్యాత్మికత, భక్తిభావాన్ని చాటుతూ..విజయవంతంగా సాగుతోంది. జూబ్లిహిల్స్లోని జలవిహార్ రామరాజుగారి నివాసంలో శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపూజలు నిర్వహించిన అనంతరం స్వామివారు స్వయంగా భక్తుల ఇండ్లలో పాదపూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ మేరకు నవంబర్ 5, మంగళవారం నాడు కుందన్బాగ్లోని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమనోహర్ రెడ్డి …
Read More »హైదరాబాద్లో దిగ్విజయవంతంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి హిందూ ధర్మ ప్రచారయాత్ర..!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి మలివిడత హిందూ ధర్మ ప్రచారయాత్ర హైదరాబాద్ నగరంలో దిగ్విజయవంతంగా కొనసాగుతోంది. నవంబర్ 5 , మంగళవారం నాడు. జూబ్లిహిల్స్లోని జలవిహార్ రామరాజుగారి నివాసంలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారు శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపీజ, చండీ పారాయణం, చండీ హోమం, లలితా సహస్ర నామార్చన, రుద్రాభిషేకం వంటి ప్రత్యేక పూజలను అద్భుతంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య …
Read More »ఆస్ట్రేలియా పర్యటనలో బిజీబిజీగా టీటీడీ ఛైర్మన్.. వాణిజ్య వేత్తలు, ఇండియన్ డిప్యూటీ హై కమిషనర్తో భేటీ..!
నవంబర్ 2 నుంచి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఆస్ట్రేలియాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో సిడ్నీలో పర్యటించిన వైవి సుబ్బారెడ్డి భారత డిప్యూటీ హై కమిషనర్ కార్తికేయన్ తోపాటు అక్కడ స్థిరపడిన తెలుగు వాణిజ్య వేత్తలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు చేపడుతున్న విధానాలను వివరించారు. రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పలు నిర్ణయాలు …
Read More »జ్వరం లేకున్నా వస్తున్న డెంగ్యూ..ఇది మరింత ప్రాణాంతకం..!
తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంది..డెంగ్యూ సోకి రోజూ పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. హైకోర్ట్ కూడా డెంగ్యూ మరణాలపై ఆందోళన వ్యక్తం చేసింది. డెంగ్యూ నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు సూచనలు చేసింది. అయితే మామూలుగా డెంగ్యూ విపరీతమైన జ్వరం, బాడీ పెయిన్స్తో మొదలై తీవ్రంగా మారుతుంది. డెంగ్యూ జ్వరం ముదిరిపోతే క్రమంగా రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గి ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. అయితే …
Read More »ప్రతిభా పురస్కారాల పేరు మార్పు జీవోను రద్దు చేసిన ఏపీ ముఖ్యమంత్రి..!
ఏపీలో విద్యాశాఖ అధికారులు చేసిన అత్యుత్సాహం సీఎం జగన్కు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. వివరాల్లోకి వెళితే ఏపీ పాఠశాల విద్యాశాఖ పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు మాజీ రాష్ట్రపతి కలాం పేరుతో విద్యాపురస్కారాలను అందజేస్తుంది. కాగా ఈ సారి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా ఈ ప్రతిభా పురస్కారాలను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఏపీ పాఠశాల విద్యాశాఖ అధికారులు అత్యుత్సాహంతో కలాం విద్యాపురస్కారాలను …
Read More »లోకేష్ నాలుగు గంటల దీక్ష..పవన్ కార్ మార్చ్ అయిపోయింది..ఇక బాబోరి దీక్ష డ్రామా స్టార్ట్.. ఎన్ని గంటలో తెలుసా..!
ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్లు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే..ఇసుక కొరతపై నారావారి పుత్రరత్నం లోకేష్ ఇటీవల మందలగిరిలో ఓ ఓ నాలుగు గంటల పాటు దీక్ష డ్రామా ఆడాడు. ఇంటిదగ్గర శుభ్రంగా కడుపు నిండా తినేసి వచ్చేసిన చినబాబుకు జగన్ సర్కార్ను నాలుగు తిట్లు తిట్టేసరికి ..ఆయాసం వచ్చిందో…లేకుంటే మళ్లీ ఆకలైందో….వెంటనే నిమ్మరసం తాగి అక్కడ నుంచి …
Read More »చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మోహన్బాబు…!
టీడీపీ అధినేత చంద్రబాబుపై సినీనటులు మోహన్బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ తరుపున ప్రచారం చేసిన మోహన్బాబు చంద్రబాబు నైజాన్ని, కుటిల రాజకీయాలను తీవ్రంగా ఎండగట్టారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్బాబు రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. కాగా రెండు రోజుల క్రితం ఓ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు మోహన్బాబు క్రమ శిక్షణ లేని వ్యక్తి అంటూ కాంట్రవర్సీ …
Read More »సిడ్నీలో టీటీడీ ఛైర్మన్కు ఘనస్వాగతం..!
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి సతీసమేతంగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఈ రోజు సిడ్నీ నగరానికి విచ్చేసిన వైవి సుబ్బారెడ్డికి ప్రవాసాంధ్రులు, వైసీపీ అభిమానులు ఘనస్వాగతం పలికారు. సిడ్నీ వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వైవి సుబ్బారెడ్డి దంపతులు తమ పెళ్లిరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. తదనంతరం సిడ్నీలోని పలు టూరిస్ట్ ప్రాంతాలను వైవి సుబ్బారెడ్డి దంపతులు సందర్శించారు. సిడ్నీ పర్యటనలో ఉన్న వైవి …
Read More »