తెలుగులో చిన్న చిన్న పాత్రలను చేస్తూ ‘బిగ్ బాస్ 3’ రియాలిటీ షోతో ఒక్కసరిగా పెద్ద పాప్యులర్ అయిన అందాల భామ పునర్నవి భూపాలం. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆమె పేరు తెలియాని వారే లేరు . అంతలా తెలుగు ప్రజలకు సుపరిచితురాలు. అయితే తాజాగా పునర్నవి ఒక సినిమాలో ప్రదాన పాత్ర పోషిస్తుంది. ‘ఒక చిన్న విరామం’. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా, ఈ నెల …
Read More »హీరో నిఖిల్ నిశ్చితార్థం.. పల్లవి వర్మతో ప్రేమలో
ప్రముఖ హీరో నిఖిల్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. డాక్టర్ పల్లవి వర్మను నిఖిల్ వివాహం చేసుకోనున్నారు. కొద్దికాలంగా పల్లవి వర్మతో ప్రేమలో ఉన్న నిఖిల్ పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్దమయ్యాడు. దీంతో శనివారం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మధ్య నిఖిల్, పల్లవిల నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు. ఏప్రిల్ 16న ఈ ప్రేమ జంట వివాహ బంధంతో ఒకటి కానున్నట్టుగా సమాచారం. దీంతో పలువురు సినీ ప్రముఖులు నిఖిల్కు విషెస్ …
Read More »కేఈ శ్యాంబాబు హత్య కేసులో…కేఈ ప్రతాప్ నకిలీ మద్యం కేసులో… కేఈ కృష్ణమూర్తి
సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితులందరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కావడంతో కర్నూల్ జిల్లా ప్రజలు నివ్వెరపోతున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు, డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కేఈ ప్రతాప్ కనుసన్నల్లో నకిలీ మద్యం విక్రయ దందా ఆరేళ్లు జోరుగా కొనసాగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో కేఈ ప్రతాప్తో పాటు మరో 35 మందికి సంబంధం ఉండగా …
Read More »హ్యాట్సాఫ్…ప్రతిభకు వైసీపీ నేత చేయూత.. పర్వతారోహణకై పేద యువకుడికి ఆర్థిక సాయం..!
వెనుకబడిన రాయలసీమలో ప్రతిభావంతులకు కొదువలేదు..ఎంతో మంది పేదరికం వల్ల తమ ప్రతిభకు ప్రోత్సాహం లేక వెనుకబడి పోతున్నారు. అయితే ప్రతిభావంతులైన నిరుపేద యువతను గుర్తించి..వారికి సాయం చేసి చేయూతనందించడంలో వైసీపీ నేతలు ముందు వరుసలో ఉంటారు. తాజాగా నిరుపేద ఔత్సాహిక పర్వతారోహకుడికి వైసీపీ నేత అమర్నాథ్ రెడ్డి ప్రోత్సాహం అందించారు. కర్నూలు జిల్లాలో తుగ్గలి మండలం రోళ్లపాడు గ్రామానికి చెందిన పి. సురేష్ నాయక్ ఔత్సాహిక పర్వతారోహకుడు. ట్రెక్కింగ్లో అసాధారణ …
Read More »కన్నతల్లినే
నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి అనే కనికరం కూడా లేకుండా ఓ కూతురు ప్రవర్తించింది. మృగ్యమవుతున్న మానవ సంబంధాలకు ఈ సంఘటన అద్దం పడుతోంది. తల్లితో తలెత్తిన వాగ్వాదం శృతి మించడంతో కూతురు కన్నతల్లినే క్రూరంగా హత్య చేసిన ఘటన ఆదివారం రాత్రి బెంగళూరులో కేఆర్ పురంలోని అక్షయనగర్లో చోటు చేసుకుంది. ఉత్తర కర్ణాటకకు ప్రాంతానికి చెందిన నిర్మల (55) అనే మహిళ, ఇంజనీరింగ్ చదివిన కూతురు అమృత, కొడుకుతో …
Read More »విజయవాడ లో కీలక ప్లైఓవర్ సిద్దం..!
విజయవాడ బెంజ్ సెంటర్ వద్ద ప్లైఓవర్ సిద్దం అయింది. కేంద్ర నితిన్ గడ్కరి ఆగమనం కోసం అదికారులు ఎదురు చూస్తున్నారు. ఆయన తేదీని ఖరారు చేస్తే ప్రారంభోత్సవాన్ని అదికారికంగా చేస్తారు. ఈలోగా ట్రయల్ రన్ కు అవకాశం ఇవ్వాలని అదికారులు తలపెట్టారు. కార్లు, జీపులతో పాటు లారీలు, బస్సులు వంటి భారీ వాహనాలను కొన్నాళ్లు పంపనున్నారు.కోల్కతా నుంచి చెన్నై వైపు వెళ్లే భారీ వాహనాలు వెళ్లేందుకు వీలు కల్పిస్తామని ఎన్హెచ్ఏఐ …
Read More »కేంద్ర మంత్రిని కలిసిన వైసీపీ ఎంపీలు
వైసీపీ ఎంపీలు సోమవారం కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ను కలిశారు. మంత్రిని కలిసినవారిలో ఎంపీలు మిథున్రెడ్డి, అవినాష్రెడ్డి, ఎన్ రెడ్డప్ప, తలారి రంగయ్యలు ఉన్నారు. ఈ భేటీ అనంతరం మిథున్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర మంత్రిని కలిసినట్టు తెలిపారు. కృష్ణపురం ఉల్లి సమస్యను మంత్రికి వివరించామని చెప్పారు. రైతులు నవంబర్ నుంచి ఉల్లి ఎగుమతి కోసం ఎదురు చూస్తున్నారని ఆయన …
Read More »3 నెలల పాటు ఆ విధంగా మారిపోయి ప్రతిరోజూ ఏడ్చేసిన మాధవీలత..ఎందుకో తెలుసా
ఇటీవల చచ్చిపోతున్నానంటూ సినీ నటి మాధవీలత పెట్టిన పోస్టు తీవ్ర కలకలం రేపింది. ఇప్పటికే ఆ పోస్టుపై వివరణ ఇచ్చిన మాధవీలత మరోసారి స్పందించింది. సుదీర్ఘకాలం మందులు వాడి విరక్తి చెందడంతో పెట్టిన పోస్టు తెల్లారేసరికి పెద్ద న్యూస్ లా మారిపోతుందని కలలో కూడా ఊహించలేదని పేర్కొంది. గత కొంతకాలంగా తన పరిస్థితి చాలా భయంకరంగా ఉందని, డిప్రెషన్ లోకి వెళ్లడంతో కొందరు స్నేహితులతో కలిసి ఆశ్రమాలకు వెళ్లానని మాధవీలత …
Read More »రాయల్ ఎన్ఫీల్డ్ 75 వేలకే.. గూగుల్పే నంబర్
తాడేపల్లిలో నివాసం ఉండే ఓ యువకుడు ఓఎల్ఎక్స్ యాప్ను నమ్ముకొని నిండా మునిగి లబోదిబోమంటూ ఆదివారం తాడేపల్లి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి కథనం మేరకు… మహానాడులో నివాసం ఉండే నాగం వెంకటేశ్వరరావు అనే యువకుడు ఓఎల్ఎక్స్లో రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్రవాహనం అమ్మకానికి రావడంతో దాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డాడు. ఓఎల్ఎక్స్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఫొటోతో పాటు అమ్మకందారుని ఫోన్ నెంబర్ 8168232398 కలిగి ఉంది. ఆ వ్యక్తికి ఫోన్ చేయగా …
Read More »కూకట్పల్లిలో వ్యభిచారం..రాత్రి పోలీసులు ఏం చేశారో తెలుసా
కూకట్పల్లి హౌసింగ్బోర్డు కాలనీలో స్పా, సెలూన్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో కేపీహెచ్బీ పోలీసులు ఆకస్మికంగా దాడిచేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 9 సెల్ఫోన్లు, లక్షకుపైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం కేపీహెచ్బీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్బీకాలనీ 6వ ఫేజ్లో వెంపటి సతీష్ గ్లో వెల్ ఫ్యామిలీ స్పా అండ్ సెలూన్ను నిర్వహిస్తున్నాడు. ఇందులో ఓ మహిళా రిసెప్షనిస్ట్ను నియమించి స్పా ముసుగులో …
Read More »