Home / siva (page 371)

siva

79 రోజులు.. 1000 నాటౌట్‌.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ముహుర్తం పెట్టింది ఎవ‌రు..?

వైసీపీ అధినేత జగన్ మోహ‌న్ రెడ్డి పాదయాత్రకు ముహూర్తం పెట్టింది ఎవరో తెలుసా.. జ‌గ‌న్ త‌న‌ ప్రజా సంకల్పపాదయాత్ర వెయ్యి కిలో మీట‌ర్లు దాటింది. ఇక‌ ప్రతి శుక్రవారం వచ్చే కోర్టు హాలిడే తప్పితే ఇప్పటివరకు జగన్ 79 రోజులు నడిచారు. జగన్ తన పాదయాత్ర ముహూర్తం సాక్షాత్తు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామితో పెట్టించుకున్నారంట. ఈ విష‌యం స్వ‌యంగా ఆ స్వామినే ఈ విషయాన్నీ వెల్లడించారు. విశాఖ …

Read More »

వైఎస్ జగన్ నాటకాలు ఆడుతున్నారు… చంద్రబాబు నాయుడు

అమరావతిలో జరిగిన తెలుగుదేశం ఏంపీలా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రతిపక్ష నేత.వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై విమర్శలు చేశారు.కేంద్ర బడ్జెట్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఆయన చెప్పారు. ప్రజలలో దీనిపై విపరీతమైన నిరసన వ్యక్తం అవుతోందని ఆయన అన్నారు. నాలుగేళ్ళ తర్వాత బడ్జెట్ లో న్యాయం జరగకపోతే ఏమి చేయాలని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాలకు ఇచ్చే నిదులతో పాటు అదనంగా ఏపీకి ప్రత్యేకంగా …

Read More »

ఏపీలో దారుణం… ఆడ పిల్ల పుట్టిందని.. భార్యకు కరెంట్ షాక్ పెట్టిన భర్త

ఏపీలో మహిళలపై అత్యంత దారుణంగా దాడులు జరుగుతున్నాయి. అత్యాచారాలు, వరకట్న కేసులు, దోపిడిలు, మహిళల కొసం నిర్భయలాంటి చట్టాలు ఉన్నా దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఆడ పిల్ల పుట్టిందని.. భార్యకే భర్త కరెంట్ షాక్ ఇచ్చిన ఘటన కృష్ణా జిల్లాలోని పెనమలూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవలే చోటు చేసుకుంది. పెనమలూరులోని పెద్దగుడి ప్రాంతానికి చెందిన ఎస్. రాజారత్నం.. అదే ప్రాంతానికి చెందిన ప్రశాంతి అనే యువతిని …

Read More »

2019 ఎన్నికల్లో చంద్రబాబు ఒక్కొక్క ఓటుకు ఎంత ఇవ్వబోతున్నారో తెలుసా

ప్రస్తుతం ఈ రోజుల్లో ఎన్నికలు అంటేనే డబ్బుతో ముడిపడిన వ్యవహారం అయిపోయింది. ఓటర్లను డబ్బుతో కొనుక్కోవడం చాలా మామూలు అయిపోయ్యింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఈలాంటి ఆరోపణలు ఉన్నాయి. ఓటుకు కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఎమ్మెల్సీ స్టీఫెన్ ఓటు కొనుగోలు కోసం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి..ప్రయత్నించడం..అందులో సీఎం చంద్రబాబు తలదూర్చారని ఆడియో..వీడియో టేపులు కలకలం సృష్టించాయి. అయితే ఓటుకు …

Read More »

తట్టుకోలేక ఓ అమ్మాయి.. పీకలదాకా తాగి…అంత మంది గుమిగూడి చూస్తున్నా

మనం ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి మోసం చేస్తే అది భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు చూశాం. కాని హర్యానాకి చెందిన ఓ యువతి మాత్రం ప్రేమించిన వాడు మోసం చేశాడని ఏకంగా అతని ఇంటికే వెళ్లి వీరంగం సృష్టించింది. డ్యాన్స్‌ చేసి హల్‌చల్‌ చేసింది. వివరాల్లోకెళితే.. హర్యానాలోని పటౌడీ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి .ఇదే ప్రాంతానికి చెందిన ఓ కుర్రాడిని ప్రేమించింది. అతను కూడా ఆమెను ప్రేమించినట్టే నటించి …

Read More »

చంద్ర‌బాబుకు చివ‌రి స‌ర్వే కూడా ఝ‌ల‌క్‌.. టీడీపీ ఆస్థాన‌ మీడియా స‌ర్వేరిజ‌ల్ట్‌… టీడీపీకి –17, వైసీపీకి – 158

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు నిజంగానే గ్ర‌హ‌ణం ప‌ట్టిందా.. అంటే ఔన‌నే అంటున్నారు రాజకీయ నిపుణులు. అస‌లు మ్యాట‌ర్ లోకి వెళితే.. ఏపీలో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం వేడెక్కిన త‌రుణంలో.. అంత‌కంటే హాట్‌గా స‌ర్వే రిపోర్టులు అధికార టీడీపీకి షాక్‌లు ఇస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం బీజేపీ ఆస్థాన రిప‌బ్లిక్ మీడియా ప్ల‌స్ ఒక ప్ర‌ముఖ ఏజెన్సీ సంయుక్తంగా నిర్వ‌హించిన స‌ర్వేలో టీడీపీ బోల్తా కొట్ట‌గా.. తాజాగా చంద్ర‌బాబు సీక్రెట్‌గా ఏపీ ఆక్టోప‌స్ …

Read More »

వైఎస్‌ జగన్‌ కొత్త బైక్…ప్రత్యేకత ఏంటో తెలుసా..?

ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర విజయవంతంగా నెల్లూరు జిల్లా కొవూరు నియోజకవర్గంలో కొనసాగుతుంది. అయితే ఈ పాదయాత్రలో వైఎస్ జగన్ కు ఓ అభిమాని వినూత్నమైన కానుక అందచేశాడు. సోమవారం కార్పొరేటర్‌ శివ ప్రత్యేకంగా చెక్క (ఉడ్‌)తో చేసిన బైక్‌ను కానుక ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ …ఆ బైక్‌ ఎక్కి కొద్దిసేపు కూర్చొన్నారు. . ఇక …

Read More »

దివాకర్ ట్రావెల్స్ డ్రైవర్ మద్యం మత్తులో ..15 మంది

ఏపీలో ఈ మద్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దివాకర్ ట్రావెల్స్ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపటంతో బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం కాలువపల్లి వద్ద సోమవారం జరిగింది. ప్రయాణికుల ప్రాణాలు అంటే ట్రావెల్స్ యాజమాన్యానికి లెక్కేలేదా అంటూ …

Read More »

లగడపాటి సర్వేలో భూమా అఖిల ప్రియ గెలిసిందా..?..ఓడిపోయిందా…?

భూమా నాగిరెడ్డి ఫ్యామిలీ.. రాయలసీమ జిల్లాల్లో రాజకీయంగా బాగా పలుకుబడి కలిగిన కుటుంబాల్లో ఒకటి! 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుంచి భూమా నాగిరెడ్డి .. ఆయన భార్య శోభానాగిరెడ్డి గెలుపొందారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో శోభానాగిరెడ్డి మరణించగా… ఆమె స్థానంలో కుమార్తె అఖిల ప్రియ పోటీ చేసి గెలుపొందారు… తరువాత భూమా కుటుంబంలో మరో దారుణం జరిగింది. గత ఎడాది (2017 ) మార్చి నెలలో భూమా …

Read More »

హైదారబాద్ లో…ఘోర రోడ్డు ప్రమాదం..వీడియో చూడలేం…!

హైదారబాద్ బహుదూరపురలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక బాలుడు మృతి చెందాడు. బహుదూరపురలో రియాజ్(12) అనే బాలుడు బైక్ పై వెళుతున్నాడు. ఈక్రమంలో వెనక నుండి వచ్చిన లారీ ఢీకొట్టింది. వెంటనే కిందపడిపోయిన రియాజ్ పై నుండి లారీ వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఢీ కొట్టిన అనంతరం లారీ వెళ్ళిపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat