Home / siva (page 443)

siva

నాతో ఫొటో దిగి.. న‌న్నే వెధ‌వ అంటావా..?

సినీ విమ‌ర్శ‌కుడు మ‌హేష్ క‌త్తి.. హైప‌ర్ ఆది మ‌ధ్య వార్ సోస‌ల్ మీడియా సాక్ష‌గా ముదురుతోంది. ప‌వ‌న్ ఫ్యాన్స్- క‌త్తి మ‌ధ్య జ‌రుగుతున్న టైమ్‌లో.. హైప‌ర్ ఆది త‌న స్కిట్‌లో క‌త్తి పై సెటైర్లు వేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో న్యూస్ చాన‌ల్కికి ఎక్కిన క‌త్తి త‌న ఆవేధ‌న‌ను వెళ్ళ‌గ‌క్క‌న సంగ‌తి తెలిసిందే. అయితే త‌న స్కిట్‌ల‌ను పంచ్‌ల‌తోనే న‌డిపించే ఆది క‌త్తి పొట్ట పై బ‌ట్ట పై సెటైర్లు …

Read More »

ఇంత‌కీ వెధ‌వ‌లు ఎవ‌రు.. మిస్ట‌ర్ క‌త్తి..?

సోష‌ల్ మీడియాలో గ‌త కొద్ది రోజులుగా సినీ విమ‌ర్శ‌కుడు మ‌హేష్ క‌త్తి ప‌వ‌న్ అభిమానుల మ‌ధ్య పెద్ద ర‌చ్చే జ‌రుగుతోంది. ఆ ర‌చ్చ ఒక ఎత్తు అయితే.. మ‌రోవైపు జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడియ‌న్ హైప‌ర్ ఆది త‌న స్కిట్‌లో క‌త్తి పొట్ట‌.. నెత్తి మీద బ‌ట్ట పై సెటైర్లు వేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఓ ప్ర‌ముఖ చాన‌ల్‌లో నిర్వ‌హించిన చ‌ర్చా కార్య‌క్ర‌మంలో క‌త్తి పాల్గొని ఆవేద‌న‌ను వెళ్ళ గ‌క్కిన సంగ‌తి …

Read More »

జగన్ షేకండ్ ఇవ్వగానే ఆనందంతో తోటి ప్రయాణికులకు మహిళ ఏం చెప్పింది..?

ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతుంది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలు ఎండగట్టడమే లక్ష్యంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రజాసంకల్పయాత్ర చేపట్టినట్లు తెలిసిందే. గురువారం 10వరోజు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో బైపాస్‌ రోడ్డులో గురువారం ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి బస్ లో నుంచి ఒక మహిళ షేకండ్ కోసం చేయ్యి ఇవ్వగా జగన్ షేకండ్ అందచేశాడు. …

Read More »

అనంతలో మహిళలని కూడా చూడకుండా నీచంగా…ఇక జన్మలో టీడీపీకి ఓట్లు

‘మేమంతా ఎన్టీఆర్‌ హయాం నుంచి టీడీపీకే ఓట్లేస్తున్నాం. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మా ఇళ్లను కూల్చేస్తామని, పరిహారం కూడా ఇచ్చేది లేదని చెబుతోంది. జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ)కి మా గోడు చెబుదామని వస్తే పోలీసులతో కొట్టించారు. మహిళలమని కూడా చూడకుండా నీచంగా ప్రవర్తించారు. ఇక జన్మలో టీడీపీకి ఓట్లేయం’ – గిరిజన మహిళల కన్నీటి ఆవేదన ఇది అధికారులు ఇళ్లు తొలగించడంతో పరిహారం కోసం రోడ్డెక్కిన గిరిజన మహిళల …

Read More »

జ‌గ‌న్ రాస్తున్న.. డైరీలో ఏముంది..?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర సెంచురీ దాటి డ‌బుల్ సెంచురీ వైపుగా దూసుకుపోతుంది. న‌వంబ‌ర్ 6న ఇడుపులపాయ నుండి ప్రారంభ‌మైన ఇచ్ఛాపురం వ‌ర‌కు దాదాపు మూడువేల కిలోమీట‌ర్ల పాద‌యాత్ర జ‌గ‌న్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇంకో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ డైరీ రాస్తున్నారని స‌మాచారం. జ‌గ‌న్ పాద‌య‌త్ర‌కి మొత్తం ఏడు నెల‌ల స‌మ‌యం ప‌ట్ట‌నుంది. ఇప్పటికే పాద‌యాత్ర పది …

Read More »

కాపుల‌కు అవార్డులు ఎందుకో.. క‌త్తి సంచ‌ల‌నం..!

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై సినీ పరిశ్రమకు చెందిన పలువురు వ్యక్తులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీకి తీరని అన్యాయం జరిగిందంటూ గీతా ఆర్ట్స్ లో కీలక వ్యక్తి అయిన బన్నీ వాసు వ్యాఖ్యానించాడు. అంతేకాదు వరుసగా రెండు కమర్షియల్ హిట్స్ ఇచ్చిన అల్లు అర్జున్‌‌కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇవ్వడమేంటని ప్రశ్నించాడు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ భ‌క్తుడైన బండ్ల గ‌నేష్ స్పందిస్దూ …

Read More »

షేర్ చేసి రోజాగారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపండి..

ఏపీ ఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళ రాష్ట్ర విభాగ అధ్యక్షురాలు ,నగరి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ఆర్కే రోజా గత మూడున్నర ఏండ్లుగా ఇటు టీడీపీ సర్కారు అవినీతిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఇటు అసెంబ్లీ అటు ప్రజాక్షేత్రంలో అలుపు ఎరగని పోరాటం చేస్తూ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అండ్ టీంకి కంటిపై కునుకు లేకుండా చేస్తోన్న సంగతి తెల్సిందే …

Read More »

ఆళ్లగడ్డలో అఖిలమ్మ అరాచకం గురించి చిన్న పిల్లలు…జగన్ కు ఏం చెప్పారు

ప్రజాసంకల్పయాత్రలో ఏపీ ప్రతి పక్షనేత వైఎస్‌ జగన్‌ను 10వ రోజు పాదయాత్ర ప్రారంభమైన కొద్దినిమిషాల్లోనే ….స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ సమస్యలు జగన్ కి చెప్పుకున్నారు. ఆళ్లగడ్డ వైపీఎం హైస్కూల్‌ విద్యార్థినులు కూడా వైఎస్‌ జగన్‌ను కలిసి వారి సమస్యలను చెప్పుకున్నారు. వర్షం వస్తే తరగతి గదుల్లో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి వసతి లేక అవస్థలు పడుతున్నామని విద్యార్థినులు వాపోయారు. మాకు ఓటు …

Read More »

నేటి అమ్మాయిల్లో ఎక్కువగా ఇది కనిపిస్తోంది…

ఈ కాలం పిల్లలు వీలైనంత ఎక్కువ సమయాన్ని స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలతోనే గడిపేస్తున్నారు. అయితే రోజులో 5 గంటల సమయం వీటితో గడిపేవాళ్లు మానసికంగా కుంగిపోతారంట. దీంతో వారిలో ఆత్మహత్య చేసుకోవాల న్న భావన కలుగుతుందట. మరీ ముఖ్యంగా అమ్మాయిల్లో ఎక్కువగా ఇది కనిపిస్తోందని శాన్‌డిగో స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన ఓ బృందం చేపట్టిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. యూనివర్సిటీకి చెందిన పలువురు నిపుణులు.. 14 ఏళ్లలోపు వయసున్న సుమారు …

Read More »

చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ద్ద.. శిక్ష‌ణ తీసుకుంటేనే.. నంది అవార్డ్స్ వ‌స్తాయా..?

ఏపీ స‌ర్కార్ తెలుగు చ‌ల‌న చిత్రానికి సంబందించిన ప్ర‌తిష్టాత్మ‌క నంది అవార్డులు ప్ర‌క‌టించింది. వ‌రుస‌గా 2014,15,16 సంవ‌త్సరాల‌కు గానూ ప్ర‌క‌టించిన నంది అవార్స్‌లో విష‌యంలో పెద్ద దుమార‌మే చెల‌రేగుతోంది.ఇక నంది అవార్డుల‌ ప్రకటన వెలువడినప్పటి నుంచి టాలీవుడ్ వర్గాల్లో కొంతమంది సమర్దిస్తుంటే మరికొంతమంది విమర్శిస్తున్నారు. తాజాగా నంది అవార్డుల విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి తీరని అన్యాయం జరిగిందని ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ సన్నిహితుడిగా వున్న బన్నీ వాసు ఆవేదన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat