ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న ట్రెండ్ చూస్తే టాలీవుడ్ టాప్ హీరో ఎవరో చాలా తేలికగా చెప్పొచ్చు. ఇయర్ ఎండింగ్ వచ్చేసింది కాబట్టి ఎక్కడ చూసిన టాలీవుడ్ టాప్ హీరో కోసమే చర్చ జరుగుతుంది. అయితే ఇక ఆ టాప్ హీరో ఎవరూ అనే విషయానికి వస్తే అతడు తండ్రికి తగ్గ తనయుడు, తండ్రి వారసత్వానికి నిలువెత్తు నిదర్శనం అతడే గట్టమనేని మహేష్ బాబు. తన తండ్రి కృష్ణ కు …
Read More »కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేశినేని నాని..!
విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లును వ్యతిరేకించిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. మతం ఆదారంగా పౌరసత్వం ఇవ్వజాలమని, మనది లౌకికదేశం అని ఆయన్నారు. తన మనస్సాక్షిగా బిల్లును వ్యతిరేకిస్తున్నానని నాని అన్నారు. మీడియాతో మాట్లాడుతూ తనపై ఎలాంటి కేసులు లేవని, తాను ఎవరికి భయపడే అవసరం లేదన్నారు. ఆయన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నారన్నఅబిప్రాయం వచ్చింది. కానీ అంతిమంగా ఆయన ఓటింగ్ …
Read More »ఎమ్మెల్యే రాపాక, జనసేన అధినేత పవన్ ల మధ్య పెరిగిన దూరం..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆయన పార్టీ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ కు మధ్య దూరం పెరిగిందా అని అంటే..తాజాగా జనసేన ఎమ్మెల్యే ఇంగ్లీష్ మీడియంపై ప్రభుత్వం విదానాన్ని సమర్దిస్తూ మాట్లాదిన విధానం నిజమేనని స్పష్టం చేస్తోంది. రాపాక వర ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం పెట్టడం ద్వారా బడుగు ,బలహీనవర్గాలవారికి ఎంతో ఉపయోగం జరుగుతుందని అన్నారు. మన ప్రాంతం నుంచి అనేక మంది …
Read More »మరో కేసులో కోర్టుకు హాజరైన మాజీ మంత్రి చిదంబరం..!
కేంద్ర మాజీ మంత్రి ,కాంగ్రస్ సీనియర్ నేత పి.చిదంబరం కొద్ది రోజుల క్రితం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే.చిదంబరం వృత్తి రీత్యా లాయర్ కావడంతో సుప్రింకోర్టు లాయర్ గా మళ్లీ పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన నల్లకోటు దరించి సుప్రింకోర్టుకు హాజరయ్యారు. చిదంబరం భార్య కూడా ప్రముఖ లాయర్ అన్న విషయం తెలిసినదే. ముంబై కి చెందిన ఒక గృహ హింస కేసులో ఆయన వాదించడానికి …
Read More »అతిథి పాత్రకే పరిమితమైన అక్కినేని సమంతా..!
విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య మామా అళ్లుల్ల కాంబినేషన్ లో వస్తున్న వెంకీ మామ సినిమా ట్రైలర్ విడుదలై అభిమానులలో అంచనాలను పెంచేస్తూ దూసుకుపోతోంది. ఎఫ్2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని జోష్ మీదున్నవెంకీ నుంచీ రాబోతున్న మల్టీస్టార్ మూవీకావగడం , సురేష్ ప్రొడక్షన్ లో తెరకెక్కడంతో వెంకి మామ పై భారీ అంచనాలు పెట్టుకుంది చిత్ర యూనిట్. ఇప్పటికే సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం యు/ఏ సర్టిఫికేట్ …
Read More »గ్రామాల్లో అవినీతి రూపు మాపేందుకే సచివాలయాలను తెచ్చాం..!
ముఖ్యంగా ఈ గ్రామ సచివాలయాలు ఈ రాష్ట్రంలో రావడానికి గత ఐధు సంవత్సరాల్లో జన్మభూమి కమిటీల పేరుతో ఏవైతే అక్రమాలు జరిగాయో, ఏవైతే పార్టీకి సంబంధించిన వ్యక్తులు అక్రమ సంపాదనకు ఉపయోగపడ్డాయో మనం చూశాం. అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వాళ్ల పార్టీకి సంబంధించిన వ్యక్తులకే అన్ని సంక్షేమ పధకాలు కట్టబెట్టారు. అలా జరగకుండా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి, కులం, మతం, పార్టీల వంటి వివక్ష లేకుండా …
Read More »ఇస్రో శాస్త్రవేత్తలకు జగన్ అభినందనలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. పీఎస్ఎల్వీ- సీ48 సంబంధించి రీశాట్ 2 బీఆర్1 ఉపగ్రహలతో పాటు 9వాణిజ్య ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో పంపారు. అయితే ఆ ప్రయోగం విజయవంతం కావడంతో వారందరు సంబరాల్లో చేసుకుంటున్నారు. జగన్ భవిష్యత్తులో చేసే ప్రయత్నాలన్నింటిలో ఇస్రో విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అంతేకాకుండా పలువురు ప్రముఖులు కూడా ఇస్రో టీమ్ ను అభినందించారు.
Read More »ఆడవారు తమని తాము కాపాడుకోవాలంటే ఇవి తప్పనిసరి..!
ఒలింపిక్ పతక విజేత మరియు పార్లమెంటు సభ్యురాలు మేరీ కోమ్ అత్యాచారాలు పెరగడంపై బుధవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి బాక్సర్ ఐన ఈమె మహిళలు తమను తాము రక్షించుకోవడానికి బాక్సింగ్ మరియు కరాటే నేర్చుకోవాలని అన్నారు.దేశంలో నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి మరియు అత్యాచార కేసులు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. మహిళల భద్రత కోసం, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని చెప్పుకొచ్చారు.
Read More »వాంఖడేలో అసలైన సమరం..గెలిచి నిలిచేదెవరు..?
నేడు వాంఖడే వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య ఆఖరిపోరు జరగనుంది. మూడు టీ20ల్లో భాగంగా ఈరోజు చివరి మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇరుజట్లు ఒక్కో మ్యాచ్ గెలిచారు. ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వారిదే సిరీస్. అయితే ఇక ఇండియా విషయానికి వస్తే మొదటినుండి బౌలింగ్, ఫీల్డింగ్ లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ ఇప్పటివరకు తన పూర్తి ఆటను చూపించలేకపోయాడు. ఈరోజు జరిగే …
Read More »రాష్ట్రానికి నిధులు కొరత తెచ్చిపెట్టి వెళ్ళిపోయింది చంద్రబాబే !
గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు రాష్ట్రానికి చేసింది ఏమైనా ఉంది అంటే అది అప్పులు మిగల్చడమే అని చెప్పాలి. ఎందుకంటే సీఎం పదవికోసం ప్రజలను మభ్యపెట్టి, తప్పుడు హామీలు ఇచ్చి, రైతులను నమ్మించి గెలిచాడు. తీరా గెలిచిన తరువాత చేతులెత్తేసాడు. దాంతో ఒక్కసారిగా ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. ఇదేమిటని అడిగితే రాష్ట్రం చాలా అప్పుల్లో ఉందని చెప్పారు. అంత అప్పుల్లో ఉన్నప్పుడు మరి ఎన్నికలకు ముందు పసుపు-కుంకుమ పేరుతో …
Read More »