Home / sivakumar (page 107)

sivakumar

తన అభిమానులను ఉగ్రవాదులుగా తయారుచేస్తున్న పవన్ కళ్యాణ్..!

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యకర్తలను నాయకులను ఉగ్రవాదులుగా మారుస్తున్నారని వైసిపి సోషల్ మీడియా సైన్యం విరుచుకు పడుతోంది. తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడు లో జరిగిన మీటింగ్ లో జనసేన పార్టీ నాయకుడు మురళి మాట్లాడుతూ మా పార్టీ అధ్యక్షుడు ఆదేశిస్తే వైసీపీ ఎమ్మెల్యేల నరికేస్తాం.. అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే వేదికపై ఉన్న పవన్ కళ్యాణ్ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్నారే …

Read More »

పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే వైసీపీ ఎమ్మెల్యేల తలలు నరుకుతా..!

మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే వైసీపీ ఎమ్మెల్యే తలలు నరికేస్తాం అని జనసేన పార్టీ నాయకుడు మురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా రాప్తాడు లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించి పలువురు మాట్లాడుతుండగా జనసేన పార్టీ ముఖ్య నాయకుడైన మురళి వేదికపైకి వచ్చి పవన్ కళ్యాణ్ ఎదురుగా నిలబడి పవన్ ఆదేశిస్తే …

Read More »

దిల్ రాజు పక్కా స్కెచ్..అడ్డంగా బుక్కయిన మహేష్ !

దిల్ రాజు.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు వినని వ్యక్తి ఉండరు. ఎందుకంటే తన కష్టంతో ఒక్కొమెట్టు ఎదిగి చివరికి ఇప్పుడు టాప్ నిర్మాతల్లో ఒక్కరిగా నిలిచాడు. డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మరోపక్క ఇప్పుడు ఎంత పెద్ద సినిమా ఐనాసరే నిజాం, వైజాగ్ ప్రాంతాల్లో ఆడాలంటే దిల్ రాజ్ సపోర్ట్ ఉండాల్సిందే. అయితే దిల్ రాజు ఎంత తెలివైనవాడో చెప్పాలంటే ఈ ఉదాహరణ చూడాల్సిందే. …

Read More »

పాపం పాయల్ పేరుకే హీరోయిన్..ఎక్కడికక్కడ తొక్కేస్తున్నారట !

సినీ ఇండస్ట్రీలో ఒకరు సక్సెస్ అవ్వడానికి ఎంత కష్టపడతారో ఆ సక్సెస్ ను నిలబెట్టుకోవడానికి కూడా అంతే కష్టపడాలి. మొదటి సినిమా హిట్ అయితే ఆ తర్వాత సినిమాకు ఎలాంటి అడుగువేయ్యాలో తెలియక ఎందరో కెరీర్ నే నాశనం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పూత్ పరిస్థితి కూడా అలానే తయారయ్యింది. తన మొదటి సినిమా ఆరెక్ష్ 100 తో కుర్రకారును పిచ్చేక్కించిన పాయల్ ఆ …

Read More »

ఇప్పటినుండే బిగ్ బాస్ ప్లాన్స్.. సీజన్ 4 కు హోస్ట్ విషయంలో అతడిపైనే కన్ను !

బిగ్ బాస్ ఇది ఒక వరల్డ్స్ మోస్ట్ పాపులర్ రియాలిటీ షో అని చెప్పాలి. ఇప్పటికే తెలుగులో వైభవంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే ఇప్పుడు నాలుగో సీజన్ కు సంబంధించి వచ్చే ఏడాది మొదటినుండి కసరత్తులు ప్రారంభించనున్నారు. అయితే ఇప్పటివరకు జరిగిన షోలలో ఏ షో బాగుంది అనే విషయానికి వస్తే కొందరు సీజన్ 1 మొదటిది కాబట్టి అదే బాగుందని, మరికొందరు పెద్ద పెద్ద గొడవలు …

Read More »

రెడ్ డ్రెస్ లో రెడీ అంటున్న ఇస్మార్ట్ భామ..!

నిధి అగర్వాల్… సవ్యసాచి చిత్రం లో నాగ చైతన్యతో జోడి కట్టిన ఈ ముద్దుగుమ్మ, ఆ తరువాత తమ్ముడు అఖిల్ తో మిస్టర్ మజ్ను చిత్రంలో నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు హిట్ టాక్ అందుకోలేకపోయాయి. అయినప్పటికీ నటన పరంగా ఈ భామకు మంచి పేరు వచ్చింది. ఇక ఆ తరువాత మొన్న పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం …

Read More »

అడుగడుగో యాక్షన్ హీరో..అభిమానులకు ఊపేస్తున్న బాలయ్య !

డిసెంబర్ 20వ తేదిన రూలర్ అంటూ బాలయ్యబాబు వచ్చేస్తున్నాడు. ఈ టైమ్ లో సినిమా యూనిట్ ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేసింది. ఇందులో అడుగడుగో యాక్షన్ హీరో అనే పాట ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. రూలర్ కార్పొరేట్ లీడర్ లా కనిపిస్తున్నాడు బాలయ్య. స్టైలిష్ గా తన మేకోవర్ ని అన్ని సినిమాలకంటే డిఫరెంట్ గా చూపిస్తున్నాడు. అంతేకాదు, ఈ సాంగ్ పక్కా యాక్షన్ సాంగ్ లాగా కనిపిస్తోంది. …

Read More »

జైలునుండి విడుదలైన చిదంబరం రోజంతా ఏం చేశారో తెలుసా.?

బెయిల్‌పై నిన్న రాత్రి విడుదలైన కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం గురువారం పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యారు. దేశంలో ఉల్లిధరలు ఆకాశాన్నంటుతున్న వేళ..  పార్లమెంట్‌ భవనం వద్ద కాంగ్రెస్‌ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయానికి వెళ్లారు. జైలు నుంచి విడుదలయ్యాక నిర్వహించిన తొలి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్న నమ్మకం నాకు ఉంది. మంత్రిగా ఉన్న సమయంలో నేను …

Read More »

ఏపీకి కొత్త ఇంటలిజెన్స్ చీఫ్‌…!

ప్రభుత్వ ఉన్నతాధికారులను బదిలీలు తరుచూ జరుగుతూ ఉంటాయి. ఈనేపధ్యంలో లొనే ఏపీలో పలువురు ఉన్నతాధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న విశ్వజిత్ స్థానంలో మనీశ్ కుమార్ సిన్హాను ఇంటలిజెన్స్ చీఫ్‌గా నియమించింది.     విశ్వజిత్‌ను రిలీవ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2000 బ్యాచ్‌కి చెందిన మనీశ్ కుమార్ త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే హోంశాఖ స్పెషల్ సెక్రటరీగా ఉన్న మహమ్మద్ హసన్ రజాను …

Read More »

ఈ దశాబ్దంలో చెన్నై బోణీ కొడితే..ముంబై ముగించింది !

ఐపీఎల్ ఈ పేరు వింటే ఎవరికైనా సరే ఎక్కడలేని బలం, ఉత్సాహం వచేస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో ప్రారంభించారు. అప్పటినుండి ఇప్పటివరకు ప్రతీ ఏడాది దీనికి మరింత బలం పెరిగింది తప్పా ఆ ఊపు పోలేదనే చెప్పాలి. అభిమానులు పెరుగుతూనే వచ్చారు. ఈ ఐపీఎల్ పేరు చెప్పి అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉన్న జట్టు ఏదైనా ఉంది అంటే అది చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అనే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat