Home / sivakumar (page 122)

sivakumar

ఇసుక ఆక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం..!

రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపి పూర్తిస్థాయి నియంత్రణ తెచ్చేందుకు  సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో 400 చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇసుక విక్రయాలు, రవాణా పూర్తి పారదర్శకంగా జరిగేలా రీచ్‌ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఇంకా కొన్ని చోట్ల చేయాలిసి ఉన్నదని తెలిపారు.  కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం రొయ్యూరు ఇసుక రీచ్‌ను …

Read More »

చంద్రబాబు మళ్లీ యూ టర్న్… వ్యతిరేకతే దీనికి కారణం !

గత ఐదేళ్ల పాలనలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతో నాలుగు బిల్డింగ్‌లు తప్ప ఇంకేమీ కట్టలేదని వారికి అనుకూల వ్యక్తులకు కాంట్రాక్టులు ఇచ్చుకొని అవినీతికి పాల్పడ్డారని ఏపక్షణా అభివృద్ధికి పాటుపడలేదని  మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాజధాని పేరుతో రైతులను ముంచారని, అందుకే ఆయన్ని ఇంట్లో కూర్చొపెట్టారని ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు రాజధానిలో తిరుగుతానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఏం …

Read More »

రాజధాని నిర్మాణంపై సీఎం జగన్ కీలక నిర్ణయం..!

అమరావతికి సంబంధించి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని పరిధిలో నిర్మాణాల కొనసాగించాలని నిర్ణయించారు. సీఆర్డీఏ సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాజధాని ప్రాంతంలో ప్రాధాన్యతల వారీగా నిర్మాణపనులు జరగనున్నాయి. అయితే, ప్రాజెక్టు ఖర్చు తగ్గించేందుకు రివర్స్ టెండరింగ్ అమలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సీఆర్డీఏ పరిధిలో ఆర్ధిక పరిస్థితి దృష్టి లో పెట్టుకుని నిర్మాణాలు చెయ్యాలి. అనవసర …

Read More »

ఓటుకునోటు కేసులో సుప్రీంకోర్టుకెక్కిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే..!

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు  మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ కేసులో వైయస్సార్ కాంగ్రెస్ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో సోమవారం ఎర్లీ హియరింగ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. 2017లోనే ఈ పిటిషన్ దాఖలు చేసినా సుప్రీంకోర్టులో లిఫ్టింగ్ కాకపోవడంతో ఆర్కే మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాజాగా 14 ఏళ్ల క్రితం స్టే విధించి చ్రందబాబుపైనే అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ స్టే ను  …

Read More »

8 ప్యాక్ ఐనా అచ్చొచేనా..?బెల్లంకొండ న్యూలుక్ !

ఈ ఏడాది ‘రాక్షసుడు’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ మరొక న్యూలుక్ తో ప్రేక్షకులను అలరించేందుకు చూస్తున్నాడు.కందిరీగ, రభస, హైపర్ చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఓ సినిమా రూపొందనుంది. ఈనెల 29న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా ప్రారంభంకానుంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుండి మొదలవుతుంది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ కోసం దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ పర్‌ఫెక్ట్ స్క్రిప్ట్‌ను సిద్ధం …

Read More »

ఉదయ్ కిరణ్ బయోపిక్ పై ఆసక్తి… సందీప్ రెడీ.. ?

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో బయోపిక్  ల సీజన్ నడుస్తోంది. రాజకీయనాయకులు,ఆటగాళ్లు, గ్యాంగ్ స్టర్స్ , సినీ ప్రముఖులు, విద్యార్థి సంఘ నాయకులు ఇలా ఎవరు వుంటే వాళ్లపై బయోపిక్ లు చేస్తున్నారు.  హీరో సందీప్ కిషన్ కూడా ఇదే బాట పట్టాడు.  ఓ బయోపిక్ ను చేసేయాలని డిసైడ్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఆయన ఓ ఎన్నారై నిర్మాతతో కలిసి ఈ ప్రాజెక్టును భాగస్వామ్యంపై నిర్మించాలని చూస్తున్నట్లు సమాచారం. దివంగత యువనటుడు …

Read More »

అడ్డంగా దొరికిపోయి కోర్టు మెట్లెక్కిన యంగ్ హీరో..గట్టిగా మందలించిన జడ్జ్ !

టాలీవుడ్ యంగ్ హీరో హైదరాబాద్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. యంగ్ హీరో ప్రిన్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు దొరికిపోయాడు. ఈ మేరకు ఈరోజు కోర్ట్ మెట్లు ఎక్కాడు ప్రిన్స్. ఈ నెల 24న బాచుపల్లి సమీపంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా అక్కడ పోలీసులకు దొరికాడు. దాంతో వారు కేసు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు ఈరోజు కోర్ట్ లో హాజరయిన ప్రిన్స్ కు జరిమానా …

Read More »

దేశంలో మొదటిసారి..చెప్పడమే కాదు చేసి చూపించారు జగన్ !

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చినాక ఎక్కడా లేని విదంగా రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉండి. రాష్ట్ర ప్రజలు కూడా జగన్ పాలన విషయంలో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై స్పందిచిన విజయసాయి రెడ్డి “దేశంలోనే ప్రప్రథమంగా అవినీతిపై ఫిర్యాదుల కోసం జగన్ …

Read More »

భారత రాజ్యంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్‌ ఆవరణలో అద్భుతం..!

భారత రాజ్యాంగాన్ని ఆమోదించి నేటితో 70 ఏళ్ళు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పార్లమెంట్‌ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని లోక్‌ సభ స్పీకర్‌ శ్రీ ఓం బిర్లా ప్రారంభించచారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు పాల్గొని కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. భారత రాజ్యంగం భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. ఇలాంటి రోజున మొక్కలు నాటి 70ఏళ్ల రాజ్యాంగాన్ని గుర్తుచేసుకోవడం ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి.

Read More »

ఇస్మార్ట్ భామల హవా..కైరాకు నో ఛాన్స్ !

ఇస్మార్ట్ శంకర్ ఎఫెక్ట్ తో టాలీవుడ్ లో ఒక్కసారిగా వెలుగు వెలిగారు నిధి అగర్వాల్, నభ నటేష్. ఈ చిత్రంతో వీరిద్దరి ఫేమ్ మారిపోయింది. వద్దన్నా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం వీరిద్దరూ కలిసి మరోసారి నటించనున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన వీరు నటించనున్నారు. అసలు ఈ సినిమాకు గాను కైరా అద్వాని ని ముందుగా అనుకున్నారు. కాని ఇందులో డ్యూయల్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat