చంద్రబాబు అధికారం కోల్పోయిన తరువాత అధికార పార్టీ వైసీపీ పై ఏవేవో ప్రయత్నాలు చేసాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతమందిని ఉసిగొలిపినా చివరికి చంద్రబాబుకే చిల్లు పడింది. ఇవేమీ కాదని చివరికి ఇసుక విషయంలో అటు దత్తపుత్రుడు, ఇటు సొంత పుత్రుడును పంపించినా ప్రజలు వారిని పట్టించుకోలేదు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “వారం రోజుల్లోనే ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి 63 కోట్ల ఆదాయం వచ్చింది. సంవత్సరమంతా చూస్తే …
Read More »జగన్ మరో సంచలనం..వారి కల నెరవేరినట్టే !
మద్యం అమ్మకం విషయంలో జగన్ సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా ప్రతీ ఇంట ఆడవారి కళ్ళల్లో ఆనందం కనిపించింది. మద్యం మహంమారి వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డ విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం బార్ల కేటాయింపు విషయంలో నూతన పాలసీకీ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు సోమవారం జీవో కూడా జారీచేసింది. ఈ మేరకు షాపులో ఉన్న రూల్స్ నే ఇక్కడా వర్తించనున్నాయి. 21ఏళ్ల వయసు ఉన్నవారు, ప్రభుత్వ …
Read More »జగన్ మరో సంచలనం..అవినీతి భూతం ఇకలేనట్టే !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలనానికి శ్రీకారం చుట్టాడు. రాష్ట్రంలోని ఎలాంటి ఫిర్యాదులైనా నేరుగా నమోదు చేసి సీఎం ఆఫీస్ కు చేరేలా చేయడానికి 14400 అవినీతి నిరోధక సిటిజెన్ హెల్ప్లైన్ నంబర్ను ప్రారంభించారు. అవినీతిని నిర్మూలించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ గారు చేసిన ఈ మరో ప్రయత్నానికి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. రాష్ట్రం మరో కొత్త శకాన్ని చూస్తుందని అందరు భావిస్తున్నారు. …
Read More »బాలయ్య ఇకనైన అసలు నిజం చెప్తావా లేదా..?
80’s రీయూనియన్..దీనికోసం తెలియని వారు ఉండరు. 80’s, 90’s లోని నటీనటులు అంతా ఒక్కచోట కలిసి సరదాగా ఆ రోజంతా ఎంజాయ్ చేస్తారు. వారి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకొని ముచట్లు చెప్పుకుంటారు. అలా ప్రతీ ఏడాది జరుపుకుంటారు. వారికి ఒకరు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తారు. ఇక తెలుగు నుండి అయితే చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రాజశేఖర్ ఇలా అందరు ఉన్నారు. అయితే ఈసారి మాత్రం చిరంజీవి హోస్ట్ గా …
Read More »నిత్య కళ్యాణం చూపు బీజేపీ వైపు పడిందా..?
సినిమాలు తీసుకుంటూ ఎప్పుడూ టాప్ లో ఉండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం సాధించాలి అనుకుంటున్నాడో తెలియదు గాని రాజకీయాల్లోకి వచ్చాక ఉన్న కాస్త పరువు కూడా పోగొట్టుకున్నాడు. మరోవైపు గత ఎన్నికల్లో చంద్రబాబుకు వత్తాసు పలికి ఆయన గెలిచాక ప్రశ్నిస్తాను అని చెప్పిన పవన్ ఎక్కడా కనిపించలేదు. మొన్న జరిగిన ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తానని తాను పోటీ చేసిన సీట్లలో కూడా గెలవలేకపోయాడు. చంద్రబాబుకి వ్యతిరేకం …
Read More »ప్రజాస్వామ్యాన్ని బీజేపి చంపేసింది…కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ !
మహారాష్ట్రలో బిజేపి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ప్రతిపక్షాలు బిజేపి పై,ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పైన విమర్శలు ఎక్కుపెట్టాయి..ప్రభుత్వ ఏర్పాటు విరుద్దమని,న్యాయస్థానంలోనే తేల్చుకుంటామంటు సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది..మరో వైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ లు పెడుతూ బిజేపీ చేసిన పనిని ఖండిస్తున్నాయి..కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ బీజేపి ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు..రాజకీయ విలువలు పాటించకుండా రాత్రిరాత్రికే మంతనాలు జరిపి ప్రభుత్వం …
Read More »ట్రోఫీలను సాధించడంలో యువీని మించిన ప్లేయర్ లేడు..!
యువరాజ్ సింగ్..ఇతడి పేరు చెబితే యావత్ ప్రపంచానికి ఎక్కడా లేని ఆనందం వస్తుంది. తన ఆటతో..అటు బ్యాట్టింగ్, ఇటు బౌలింగ్ మరోపక్క తనకి ఎంతో ఇష్టమైన ఫీల్డింగ్ తో ప్రేక్షకులను అలరించడమే కాకుండా ప్రత్యర్ధులను వనికిస్తాడు. ఒక్కప్పుడు ఆస్ట్రేలియా బౌలింగ్ అంటే అందరూ ఎంతోకొంత బయపడేవారు. కాని యువరాజ్ మాత్రం తన బ్యాట్టింగ్ తో కంగారులను కంగారుపెట్టేవాడు. అన్నీ పరపంచ కప్ ఫార్మాట్లోను గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్లేయర్ …
Read More »బ్రేకింగ్.. కుప్పకూలిన విమానం.. 23మంది దుర్మరణం..!
ఆఫ్రికాలోని డీఆర్ కాంగోలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 23మంది మరణించారు. కాంగోలోని విమానాశ్రయం నుంచి ఉదయం 9గంటలకి విమానం టేకాఫ్ అవుతుండగా అక్కడి ఇళ్ల మధ్యలో కూలిపోయింది. ఇందులో 19 మంది ప్రయాణికులు సహా కొందరు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. గోమా నుంచి బయలుదేరిన బిజీబీ ఎయిర్ లైన్స్కు చెందిన డోర్నియర్–228 రకం విమానం 350 కి.మీటర్ల దూరంలోని బెని చేరుకోవాల్సి ఉండగా ప్రమాదం …
Read More »కళ్లు లేకుంటేనేం.. కల నెరవేర్చుకుంది.. తొలి అంధ మహిళా ఐఏఎస్ ఆఫీసర్ గా చరిత్రకెక్కింది..!
అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సత్యమో.. పోరాడిన ప్రతి వ్యక్తి గెలుస్తారనేది అంతే సత్యం. తన బతుకులో చీకట్లు ఉన్నాయి కానీ తన గమ్యాన్ని సాధించడంలో కాదని నిరూపించిన ఓ యువతి భారతదేశపు మొట్టమొదటి అంధ ఐఎఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. కళ్లు, కాళ్లు చక్కగా ఉండి ఏమీ చేయలేకపోతున్నాం అని అనుకునేవారికి ఆమె ఆదర్శం. కళ్లు లేకపోయినా ఐఏఎస్ కావాలనే తన కలను సాకారం చేసుకునేందుకు అహర్నిశలూ …
Read More »గాలి కూతురి వివాహానికి రాద్ధాంతం చేసిన ఎల్లో మీడియా సీఎం రమేష్ ఇంట కార్యక్రమానికి కిమ్మనడం లేదెందుకు.?
తాజాగా బిజెపి ఎంపీ సీఎం రమేష్ కొడుకు నిశ్చితార్థ వేడుక కు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలను ప్రత్యేక విమానాల్లో దుబాయ్ తీసుకెళ్లారు సీఎం రమేష్. అంతర్జాతీయ ప్రసిద్ధి గాంచిన ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు కార్యక్రమ నిర్వహణ అప్పజెప్పారు. మొత్తం సెవెన్ స్టార్ తరహా హోటల్ లో మాదిరిగా సెట్టింగులు వేసి మంచి మంచి డిజైన్లు చేయించారు. దాదాపుగా …
Read More »