ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యమూర్తి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. బీజేపీ, టీడీపీ మధ్య ఎలాంటి సంబంధాలు లేవని, చంద్రబాబుని దరిదాపులకు కూడా రానివ్వబోమని ఆయన అన్నారు. ప్రస్తుతం తన పార్టీ పరిస్థితి ఘోరంగా ఉండడంతో మోదీ పై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారని అన్నారు. చంద్రబాబు అవసరాలకు తగ్గట్టుగా మారిపోతారని …
Read More »శాంసన్ రికార్డ్ బ్రేక్ చేసిన 17 ఏళ్ల కుర్రాడు..!
రోజురోజుకి విజయ్ హజారే ట్రోఫీ లో బాట్స్ మేన్ ల హవా నడుస్తుంది. మొన్న కేరళ కుర్రాడు సంజు శాంసన్ డబుల్ సెంచరీ తో అదరహో అనిపించాడు. ఇప్పుడు ముంబై ప్లేయర్ జైస్వాల్ కూడా అదే రీతిలో డబుల్ సెంచరీ సాధించాడు. ముంబై, జార్కాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో 149 బంతుల్లో 200పరుగులు సాధించాడు. అంతేకాకుండా అతితక్కువ వయసులో లిస్ట్ A క్రికెట్ లో డబుల్ సెంచరీ సాధించిన …
Read More »అల్లు ఫ్యామిలీకి గడ్డుకాలం…బన్నీ నెక్స్ట్ స్టెప్ ఏంటో మరి..?
నెలకోసారి వార్తల్లోకి వచ్చే అల్లు ఫ్యామిలీ ఇప్పుడు ప్రతీరోజు వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటివరకు సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ రాలేదనే వార్త నడిచింది. ఇప్పుడు అల్లు కుటుంబం విడిపోయిందనే వార్త ఎక్కువగా వస్తుంది. అంతే కాకుండా గీత ఆర్ట్స్ బ్యానర్ విడిపోయిందని, అల్లు శిరీష్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని ఇక అతడు సినిమాలు మానేస్తే బాగుంటుందని అందరు అంటున్నారు. ఇప్పటికే తండ్రి అల్లు అరవింద్ ఆస్తిని …
Read More »కిమ్ సాహసం చేసాడంటే…మరో బాంబు పేలుస్తున్నట్టే..ఎవరికి మూడిందో మరి ?
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో కొత్త వివాదానికి దారితీశాడు అనడానికి ఇదే ఉదాహరణ అని చెప్పాలి. ఉత్తర కొరియాలో అత్యంత ప్రమాదకరమైన పర్వతం ఏదీ అంటే అది ‘పయ్యేక్టు’ అనే చెప్పాలి. ఈ పూర్తిగా మంచుతో కప్పి ఉంటుంది మరియు చాలా ప్రమాదకరమైనిది కూడా. అయితే కిమ్ ఈ పర్వతంపై గుర్రపు స్వారీ చేసారని కేఎన్సీఏ వార్త వెల్లడించింది. ఇందులో చూసుకుంటే కిమ్ ఒక్కడే భయం …
Read More »ఎగిరెగిరి పడుతున్న రకుల్.. రౌడీతో రిలేషన్ కు రెడీనా..?
టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. టాలీవుడ్ లో అందరితో ఈ ముదుగుమ్మ నటించింది. సీనియర్ హీరో నాగార్జున సరసన కూడా నటించింది. అయితే ఇటీవలే తన కోరిక ఒకటి బయటపెట్టింది. అదేమిటంటే తాను విజయదేవరకొండ తో ఒక సినిమా సినిమా చెయ్యాలనే కోరిక. అర్జున్ రెడ్డి సినిమా తరువాత తనకి ఫిదా అయ్యిపోయయని చెప్పుకొచ్చిన. ఇక విజయ్ విషయానికి …
Read More »రాష్ట్రంలో పండుగ వాతావరణం ఉంటే..నువ్వెందుకు ఏడుపు రాగాలు తీస్తున్నావ్!
గత ఐదేళ్ళు మూగబోయిన జీవితాలు ఇప్పుడిప్పుడే ప్రశాంతత వాతవరనంలోకి వస్తున్నాయి. గడిచిన ఐదేళ్లలో ప్రజలను మూగజీవులుగా చేసారు చంద్రబాబు. తప్పుడు హామీలు ఇచ్చి , ప్రజలకు ఆశ కల్పించి చివరికి గెలిచాక వారిని గాలికి వదిలేసాడు. మల్లా ఎన్నికలు దగ్గరపడే సమయానికి ప్రజలు నావాళ్ళు మీకు నీనున్నాను అంటూ ఓట్ల కోసం డబ్బులు కర్చుపెట్టాడు. అంతకముందు రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్పిన బాబు మల్లా ఎన్నికల సమయానికి డబ్బులు ఎక్కడినుండి …
Read More »నేడు ప్రపంచ ఆహార దినోత్సవం..!
ఈరోజుల్లో అన్నం విలువ కొంతమందికే తెలుస్తుంది. ఎందుకంటే అన్నం తినేవాడికన్నా దానిని పండించేవారికే దాని యొక్క విలువ తెలుస్తుంది. ఆహరం పారేయడానికి ఒక్క నిమిషం చాలు, కాని ఆ ఆహారాన్ని పండించడానికి కనీసం మూడు నెలలు పడుతుంది. ఆ విషయం తెలియక చాలా మంది దానిని వృధా చేస్తారు. దీనికి సంభందించే అంటే ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈరోజున ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకుంటారు. 1945 …
Read More »మరోసారి బ్యాట్ పట్టుకోనున్న దిగ్గజ ఆటగాళ్ళు…!
క్రికెట్ ప్రియులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే మామోలుగా టీ20 సిరీస్ అంటేనే ఒక పండుగ వాతావరణం తలపిస్తుందని అందరికి తెలిసిందే. అలాంటిది ఈ సిరీస్ లో దిగ్గజ ఆటగాలు పాల్గొంటున్నారు. అంటే ఇంకెంత మజా వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. అయితే ఇక అసలు విషయానికి వస్తే రోడ్ సేఫ్టీ టీ20 సిరీస్ ను ముంబై లో నిర్వహించబోతున్నారు. దీనికి సంభందించి 2020 ఫిబ్రవరి నెలలో ఈ మెగా …
Read More »‘విజిట్ పోలీస్ స్టేషన్’ కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ..!
పోలీసులు ప్రజల రక్షణ పట్ల ఎటువంటి పాత్ర పోషిస్తున్నారు అనే విషయంపై ప్రజలకు తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ నిర్ణయించారు. ఈ మేరకు ఎస్పీలు అందరికి ఆదేశించారు. అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ రోజు. ఈ సందర్భంగా 15 నుంచి 19 తేదీ వరకు జరిగే కార్యక్రమాల గురించి వివరించారు. ఇందులో భాగంగా ఈరోజు ‘విజిట్ పోలీస్ స్టేషన్’ కార్యక్రమం ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. 15,16 తేదీల్లో …
Read More »సమంత ని ఫాలో అవుతున్న నయనతార
ఓ బేబీ సినిమాతో తాను లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయగలనని నిరూపించుకున్నారు సమంత. ఓ బేబీ అనే కొరియన్ సినిమాను రీమేక్ చేయడం ద్వారా ఆమెకు తెలుగులో విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఇదే క్రమంలో నయనతార కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలని నిర్ణయం తీసుకుంది. సమంత స్పూర్తితో ఈ డెసిషన్ తీసుకుందట. ఈ కొరియన్ సినిమాలో నయన్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుంది. మొత్తంమీద మన తెలుగు …
Read More »