గత కొద్ది రోజులుగా చిరు ఫ్యామిలీ న్యూస్ తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఎక్కడ చూసినా ఎవరిదో ఒకరి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. అందుకు కారణం అందరికి తెలిసిందే సైరా ఎఫెక్ట్.. అయితే సైరా సినిమాతో చిరు కోరిక, ఫ్యామిలీ కోరిక రెండు తీరిపోయింది. సైరా సినిమా చిరు చేయటంతో తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆనందం, గర్వ పడుతున్నారు. ఇది ఇలా ఉంటే తన రెండవ పెళ్లి …
Read More »వయోవృద్ధులు, దివ్యాంగులు, చిన్న పిల్లలకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు..వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సంస్కరణలు
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటిపిల్లల తల్లి దండ్రులకు టీటీడీ సంతృప్తికర ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా రెండు సామాన్య రోజుల్లో వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా అక్టోబరు 15, 29వ తేదీల్లో మంగళవారం వయోవృద్ధులు(65 సం. పైబడిన), దివ్యాంగులకు 4వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10గంటల స్లాట్కు వెయ్యి, మధ్యాహ్నం 2గంటలకు 2వేల టోకెన్లు, 3గంటల స్లాట్కు …
Read More »చిన్న వయసులోనే కుర్రాడి ఆలోచన భేష్..వైరల్ అవుతున్న వీడియో..!
ప్రస్తుత రోజుల్లో మన పని మనం చేసుకోవడనే కాళీ ఉండడంలేదు. ఇక పక్క వారి పని మనమెందుకు చేస్తాం అని ఆలోచిస్తుంది ప్రస్తుత సమాజం. అన్ని తెలిసినవారు కూడా అమవుతుందిలే అని పక్కకి జారుకుంటారు. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న ముఖ్యమైన సమస్య చెత్త. దీనివల్ల ఎందోరో ఆరోగ్యాలు కూడా పాడవుతున్నాయి. ఎక్కువ శాతం చెత్త డస్ట్ బిన్ కన్నా బయటే ఉంటుంది. దీనికారం కారణం వాటిని తీసుకెళ్ళే పనివారిది కాదు …
Read More »అయ్యో పాపం కోహ్లి… ఈ ఏడాదికి ఇదే మొదటి సెంచరీ..!
పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా సారధి విరాట్ కోహ్లి శతకం సాధించాడు. తద్వారా టెస్టుల్లో తన సెంచరీల సంఖ్య 26కు చేరుకుంది. అంతేకాకుండా ఇందులో మరొక విశేషం ఏమిటంటే.. ఈ ఏడాదిలో అతడికి ఇదే మొదటి సెంచరీ కావడం వేశేషం. ఇది కూడా స్టైల్ గా ఫోర్ కొట్టి సెంచరీ చేసాడు. మరో ఎండ్ లో రహానే తన అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. నిన్న మయాంక, ఈరోజు …
Read More »వైఎస్సార్ కంటివెలుగులో ఇద్దరు అంధ విద్యార్థుల మాటలకు జగన్ సహా అందరూ నివ్వెరపోయారు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతపురంలో వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారు.. వైద్య, ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. రాష్ట్ర జనాభాలో 2.12 కోట్ల మందికి కంటి సమస్యలు ఉన్నాయన్నారు.ఆరుదశల్లో వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం అమలు చేస్తానని, మొదటి రెండు దశల్లో 70.41 లక్షలమంది విద్యార్ధులకు పరీక్షలు, చికిత్సలు చేయిస్తామన్నారు.. ఈ సందర్భంగా పలువురు అంధ విద్యార్థులు మాట్లాడిన మాటలతో జగన్ సహా అందరూ నివ్వెరపోయారు. ముందుగా నా …
Read More »బ్రేకింగ్ న్యూస్..2వేల నోట్లు ఇక చెల్లవట..త్వరగా మార్చుకోండి..!
ఇది నిజంగా బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి..ఎందుకంటే 2వేల నోట్లు ఇక మనకి కనిపించవు అనే వార్త ఎక్కువగా వినిపిస్తుంది. అంతకముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పాత 500,1000 నోట్లు రద్దు విషయంలో దేశమంతట ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో అందరికి తెలిసిందే. అలగైతోనో మొత్తానికి కొత్త 2వేల నోట్లను తీసుకొచ్చారు. తాజాగా వాటిని ఇప్పుడు తొలిగించాలనే నిర్ణయం తీసుకున్నారట. ఇక అసలు విషయానికి వస్తే రిజర్వు …
Read More »టీడీపీ, వైసీపీల నిరసన.. కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత
రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ, ప్రతిపక్ష తీరును నిరసిస్తూ వైసీపీలు ఆందోళనలకు పిలుపునివ్వటంతో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.. నగరంలోని పలు కూడళ్ళలో భారీగా పోలీసులు మోహరించారు.. మాజీమంత్రి కొల్లు రవీంద్ర 36గంటల నిరవధిక నిరసన దీక్ష చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ముఖ్య టీడీపీ నేతలందారినీ హౌస్ అరెస్ట్ చేసారు.తెల్లవారు జామునే ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.కోనేరు …
Read More »తండ్రికి తగ్గ తనయుడు..వైఎస్ఆర్ తరహాలోనే పేదల గృహాలలో వెలుగు నింపిన జగన్..!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కంటి వెలుగుతో 70 లక్షల మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని వైసీపీ రాష్ట్ర బ్రాహ్మణ అధ్యయన కమిటీ సభ్యులు కోనూరు సతీష్ శర్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను అందత్వ రహిత రాష్ట్రంగా ఉంచాలనే సంకల్పంతో పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. నేటి విద్యార్థులే రేపటి తరానికి మార్గదర్శకులని, వారు కంటి చూపుకు దూరం కాకుండా ముందుగా పాటశాల …
Read More »సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు.. కారణమిదే!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఢిల్లీ వెళ్లాల్సి ఉంది.. అయితే అనూహ్యంగా జగన్ డిల్లీ పర్యటన రద్దు అయింది. కేంద్ర మంత్రి అమిత్షాను కలిసేందుకు జగన్ ఢిల్లీ వెళ్ళాల్సిఉన్నారు. ఆ అయితే మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో అమిత్షా బిజీగా ఉన్నారు.. కొన్ని రోజులముందే జగన్, అమిత్ షాల మీటింగ్ కన్ఫర్మ్ అయింది. కానీ అనుకోకుండా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి షా వెళ్లనున్నారు.. ఈ కారణంతోనే అమిత్ షా …
Read More »నేడు అంతర్జాతీయ బాలికల దినోత్సవం..!
“ఆడపిల్లను పుట్టనిద్దాం..బతకనిద్దాం..చదవనిద్దాం..ఎదగనిద్దాం”. ఆడపిల్ల దేశానికే గర్వకారణం. “స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. ఆడపిల్లను రక్షించుకుందాం సృష్టిని కాపాడుకుందాం”. అప్పట్లో ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి పుట్టిందని భావించేవారు. ఈరోజుల్లో ఆడపిల్ల పుట్టడమే భారమని భావిస్తున్నారు. కడుపులోనే ఆడపిల్లను చంపేస్తున్నారు. ఒకవేళ పుట్టినా నిమిషాల్లో అమ్మేస్తున్నారు. అది కూడా కాదు అనుకుంటే ఏ చేత్తకుప్పల్లోనో, పొదల్లోనో వదిలేస్తున్నారు. …
Read More »