ఒక్కప్పుడు తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ చిత్రాల్లో ఐరన్ లెగ్ పేరుతో ఫేమస్ అయిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అదే కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ అని చెప్పాలి. అలా ముందుకు వెళ్లేకొద్ది కొన్నిరోజులకి గోల్డెన్ లెగ్ గా మారింది. మంచి స్టోరీలు ఎంచుకొని తన నటనతో అన్ని బాషల్లో మంచి పేరు తెచ్చుకుంది. అలా హిట్ లు సాధిస్తున్న ఈ ముద్దుగుమ్మ సడన్ గా సినిమాలకు …
Read More »జగన్ బర్త్ డే స్పెషల్…మరో సంచలనానికి శ్రీకారం !
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలకు ఆంధ్రరాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాను ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఇచ్చిన ఒక్కో హామీ అమలు చేయడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో హామీలను నెరవేర్చిన జగన్ మరో ప్రతిష్టాత్మక పధకం అమలుచేసారు. ‘వైయస్సార్ కంటి వెలుగు’ కార్యక్రమం ఈరోజు అనంతపురం జిల్లాలో ప్రారంభించారు. అనంతరం ప్రసంగించిన జగన్ ఈ కార్యక్రమానికి 560కోట్లు వెచ్చించామని అన్నారు. ఇక ఆరోగ్య శ్రీ …
Read More »సీఎం జగన్ అపాయింట్మెంట్ కోరిన కేంద్ర మాజీ మంత్రి..పార్టీ లో చేరనున్నారా..?
కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరడం జరిగింది. ఈ మేరకు రేపు ఉదయం 11గంటల సమయంలో జగన్ తో చిరు, రామ్ చరణ్ బేటీ కానున్నారు. అయితే ఈ బేటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటీ అనే విషయానికి వస్తే..మెగాస్టార్ కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి. అయితే ఈ చిత్రాన్ని జగన్ చూడడానికి రావాలని కోరడానికి వెళ్తున్నట్టు …
Read More »శృతి ఎఫైర్స్ బయట పెట్టిన మంచు లక్ష్మి
కొద్ది నెలలుగా సినిమాలకు దూరమైన శృతిహసన్ ప్రేమలో పడింది. ఏకంగా ఫారన్ అబ్బాయిని లవ్ చేసిన శృతి హసన్ అతినితోనే చాలా రోజులు గడిపింది. చాలా వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇండియాకు కూడా తన లవర్ ని తీసుకొచ్చింది. అయితే ఇంతలో ఏమైందో తెలియదు కానీ.. ఇద్దరు విడిపోయారు. అయితే తాజాగా బ్రేకప్ నుంచి తేరుకున్న శృతి.. లక్ష్మీ షోకి వచ్చింది. అక్కడ తన లవ్ …
Read More »నన్ను చాలా మంది మోసం చేశారు…
శృతి హాసన్ చాలా రోజులుగా కనిపించటం లేదు. సినిమాలకు బాగా దూరం అయిపోయింది. కాటమ రాయుడు తరువాత స్కీన్ మీద కనిపించిన పాపాన పోలేదు. కాటమ రాయుడు సినిమాల్లోనే చాలా లావుగా కనిపించిన శృతి ఆ తరువాత సినిమాలకు బాగా దూరమైంది. ఏకంగా ఇండియాలోనే కనిపించకుండా పోయింది. అయితే కొన్ని సార్లు సోషల్ మీడియాలో కనిపించిన శృతి ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నట్లుగా తెలిపింది. అంతలోనే ఏమైందో బ్రేకప్ చెప్పేసి వచ్చేసింది. …
Read More »అతడు డాషింగ్ ఓపెనర్ కాదు..అయినప్పటికీ శతకానికి ముందు మతిపోగొట్టాడు !
మయాంక్ అగర్వాల్ సఫారీలపై మరోసారి విరుచుకుపడ్డాడు. మొన్న మ్యాచ్ లో డబుల్ సెంచరీ ఇప్పుడేమో సెంచరీ సాధించాడు. దేశం మొత్తం రోహిత్ సెహ్వాగ్ లాంటి డాషింగ్ ఆటగాడు అని అంటున్నారు. కాని ఆ డాషింగ్ రోహిత్ కాదు అగర్వాల్ అని ఇప్పుడు అందరికి అర్దమైంది అనే చెప్పాలి. ఎందుకంటే ఎంతటి ఆటగాడైన సరే సెంచరీ కి దగ్గరలో ఉంటే ఎంతో భయంతో అడతారు ఒక సెహ్వాగ్ తప్ప. అలాంటిది ఈరోజు …
Read More »రేపు సీఎం జగన్తో చిరంజీవి భేటీ..
రేపు ఏపీ సీఎం జగన్ ను మెగాస్టార్ చిరంజీవి కలవనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశంకానున్నారు. ఈ సమావేశంలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా పాల్దొననున్నా. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా.. చిరు, జగన్, రామ్ చరణ్ లపై సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. అదేంటి అంటే… తను ప్రోడ్యూసర్ గా చేస్తూ తండ్రి చిరుతో సైరా సినిమా తీశారు …
Read More »మెరిసిన మయాంక్…అర్ధశతకంతో నిలిచే..!
మయాంక్ అగర్వాల్ మరోసారి తానేంటో నిరుపించుకుంటూ మంచి ఫామ్ ని కొనసాగిస్తున్నాడు. మహారాజ్ ఓవర్ లో పాయింట్ ఫీల్డర్ మీదుగా బౌండరీ కొట్టి టెస్టుల్లో తన నాలుగో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న ఇండియా ఆదిలోనే రోహిత్ వికెట్ కోల్పోయింది. అయినప్పటికీ మయాంక్ కు తోడుగా పుజారా నిలకడగా రాణిస్తున్నాడు. అంతకముందు వైజాగ్ టెస్ట్ లో మయాంక్ డబుల్ చేసిన విషయం తెలిసిందే.
Read More »దసరా పోయే..దీపావళి వచ్చే..కాని టార్గెట్ క్రిస్మస్ !
దసరా అయ్యిపోయింది..దీపావళి కూడా వచ్చేస్తుంది. అయితే సీజన్ లో సినిమాలుఎలాంటి విజయాలు సాధించాయి, దసరా సీజన్ ను ఎలా వాడుకున్నాయి అనే విషయాన్నీ పక్కన పెడితే ప్రస్తుతం టాలీవుడ్ కన్ను మొత్తం క్రిస్మస్ పైనే పడిందట. ముందు పెద్ద పండగ సంక్రాంతి ఉండగా క్రిస్మస్ తో పని ఏమిటీ అని చాలామందికి ఆలోచన వస్తుంది. కాని అసలు విషయం ఇక్కడే ఉంది. పండగ సీజన్ అంటే బడా హీరోలకే అంకితం …
Read More »కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు ఐఏఎస్ అధికారులు ఎంపిక..!
కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నిమిత్తం వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న 73 మంది ఐఎఎస్ అధికారులను సిబ్బంది వ్యవహారాల శాఖ ఎంపిక (ఎంప్యానెల్) చేసింది. వీరిలో 32 మందిని కార్యదర్శి హోదాకు, 41 మందిని అదనపు కార్యదర్శి హోదాలోనూ తీసుకునేందుకు ఎంప్యానెల్ చేశారు. అయితే వీరిని కేంద్ర సర్వీసుల్లోకి తీసుకోడానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ క్లియరెన్స్ తప్పనిసరి. సదరు అధికారి సమ్మతీ కీలకాంశమే. కార్యదర్శి కోసం ఎంప్యానెల్ అయిన వారిలో జమ్మూ …
Read More »