నేడు భారత మహిళా జట్టు మరియు సౌతాఫ్రికా మధ్య మొదటి వన్డే జరుగుతుంది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న సఫారీలు భారత బౌలర్స్ ధాటికి తట్టుకోలేకపోయారు. దాంతో 164 పరుగులకే ఆల్లౌట్ అయ్యారు. అనంతరం చేసింగ్ కు దిగిన భారత్ ప్రస్తుతం ఒక వికెట్ నష్టానికి వందకు పైగా చేసింది. దీంతో దాదాపు భారత్ విజయం ఖాయమని చెప్పాలి. అంతకముందు ముందు జరిగిన టీ20 సిరీస్ …
Read More »పబ్లిక్ గా రోమాన్స్ చేసుకుంటున్న సోనమ్,ఆనంద్
రోమాన్స్ అంటే బాలీవుడ్ వాళ్లకు ఆనందం వచ్చినా..ఆయాసం వచ్చినా వెంటనే తీర్చేసుకుంటారు. అందుకే వాళ్ల సినిమాలు లవ్ అండ్ రోమాన్స్ చూట్టూనే తిరుగుతుంటాయి. తాజాగా కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనమ్ కపూర్… అంతలోనే తన ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తరువాత కూడా ఏ మాత్రం తగ్గని సోనమ్.. అదే గ్రేస్ తో రప్ఫాడిస్తుంది. సినిమా కూడ చేస్తుంది. …
Read More »చైనా అధ్యక్షుడి భారత పర్యటన ఖరారు..!
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్ పర్యటనకు లైన్ క్లియర్ అయ్యింది. భారత ప్రధాని మోదీ, జిన్పింగ్ కలిసి చెన్నైలో ఈ నెల 11,12 తేదీల్లో పర్యటించనున్నారు. ఈ నేపధ్యంలో వీరిద్దరూ కాంచీపురం జిల్లాలోని మహాబలిపురాన్ని సందర్శించనున్నారు. వీరు బేటీ అయ్యే ప్రదేశమంతా మునుపెన్నడూ లేని విధంగా కొత్త వైభవంతో కళకళ్ళాడనుంది. కేంద్ర మరియు రాష్ట్ర నిఘా అధికారులు ఇక్కడ దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుంటున్నారు.
Read More »మహారాష్ట్ర, హరియాణాలో జోరందుకున్న ఎన్నికలు..మోదీ ప్లాన్ రెడీ..!
త్వరలో మహారాష్ట్ర, హరియాణాలో జరగనున్న ఎన్నికలు సందర్భంగా ప్రచారాలు జోరందుకున్నాయి. ముఖ్య నేతలందరూ తమ పార్టీ తరుపున ప్రచారాల్లో పాల్గొంటున్నారు.ఇక ఈ ఎన్నికలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారానికి సర్వం సిద్దం చేస్తున్నారు. అక్టోబర్ 14 నుండి 19 వరకు ఈ రెండు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే ర్యాలీల్లో ఆయన పాల్గొనున్నారు. మూడు రోజులు మహారాష్ట్రలో, మిగతాది హర్యానాలో జరిగే ఎన్నికల ప్రచారానికి ఆయన హాజరవుతారు. ఈ రెండు రాష్ట్రాల్లో …
Read More »జనసేన, టీడీపీల మధ్య సంబంధం బయటపడింది..ఇవిగో సాక్షాలు..?
జనసేన పార్టీకి సంబంధించి మరో వాస్తవం వెలుగులోకి వచ్చింది. జనసేన పార్టీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన చింతల పార్థసారథి ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఈ విషయంతో తెలుగుదేశం పార్టీ అక్రమ సంబంధం బయటపడింది. తాజాగా పార్థసారధి మాట్లాడుతూ పార్టీలో టిక్కెట్ల విషయాల్ని పార్టీ అంతర్గత వ్యవహారమని పవన్ కళ్యాణ్ పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ తో పాటు లింగమనేని రమేష్ చౌదరి కూడా ఆయన ఓ …
Read More »రీ ఎంట్రీలు వైసీపీకి లాభమా..? నష్టమా..?
ప్రస్తుతం వైసీపీలో ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. గతంలో పార్టీని వీడిన మాజీలు ఇప్పుడు అధికారంలోకి వచ్చేసరికి ఒక్కొక్కరుగా వచ్చి జగన్ పంచన చేరుతున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైస్థాయి నాయకులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నా, పైకి నవ్వుతు ఉన్నా ద్వితీయ శ్రేణి, అదేవిధంగా సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రం పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా జూపూడి ప్రభాకర్ వంటి నేతలు …
Read More »వైరల్ అవుతున్న శ్రీరెడ్డి మసాజ్ వీడియో
శ్రీ రెడ్డి ఏం చేసినా సంచలనమా.. నిన్నటి వరకు హైదరాబాద్ లో క్యాస్టింగ్ కౌచ్ పై అమ్మడు చేసిన రచ్చ మాములుగా చేయలేదు. మొత్తం ఇండస్ట్రీని ఏకిపడేసింది. బడాబడా బాబులు, వాళ్ల బాబుల పేర్లు చెబుతానంటూ దడ పుట్టించింది. అంతలోనే ఏమైందో ఏపీ ఎలక్షన్స్ అయిపోయాయి.. చెన్నై వెళ్లి సెటిల్ అయిపోయింది. ప్రస్తుతానికి ఏ హాడావిడి లేకుండా గడిపేస్తుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే కనిపిస్తుంది. అప్పుడు …
Read More »దర్శకేంద్రుడితో క్లాప్ కొట్టించావ్..పరువు నిలబెడతవా…?
తాజాగా వినాయక్ ఫోటో షూట్ చేయించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలలో పోస్ట్ చేసారు. చిరంజీవి బాడీ లాంగ్వేజ్ తో డ్రెస్సింగ్ కూడా చిరుని పోలి ఉంది. దీంతో అందరూ మీరు హీరోగా చేస్తున్నారా అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇప్పుడు అది నిజమే అని క్లారిటీ వచ్చేసింది. సీనయ్య సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు గాను నరసింహ దర్శకత్వం వహించగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈరోజు వినాయక్ పుట్టినరోజు …
Read More »రేపు అనంతపురంలో ‘వైఎస్సార్ కంటి వెలుగు’
జగన్ చెప్పింది చేస్తున్నారు… ఎంత కష్టమైన ఎంత నష్టమైనా ముందుకు వెలుతున్నారు. ఏపీ ప్రస్తుతం కష్ట కాలంలో ఉన్నా… తను ఎన్నికల వేల ఇచ్చిన మాట ప్రకారం పథకాలు ప్రజల్లోకి తీసుకెలుతున్నారు. ఇప్పటికే పలు పథకాలను రిలీజ్ చేసిన జగన్ మరికొన్ని పథకాలను ప్రజల్లోకి తీసుకెలుతున్నారు. రేపు అనంతపురం వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న వైఎస్ఆర్ కంటికి వెలుగు పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఆ తరువాత1 అనంతపురం జూనియర్ …
Read More »పయ్యావుల దౌర్జన్యం…ఇంకా ఆగని టీడీపీ దాడులు !
గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా చూసినా టీడీపీ నాయకుల అన్యాయాలు, దౌర్జన్యాలే కనిపించాయి. ఆ పార్టీ పేరు చెప్పుకొని కార్యకర్తలు కూడా వైసీపీ పార్టీ వారిపై విరుచుకుపడేవారు. దాంతో విసుగుచెందిన ప్రజలు వీరికి సరైన బుద్ధి చెప్పలనుకున్నారు. అయితే ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. టీడీపీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సరైన గుణపాటం చెప్పడం జరిగింది. అయినప్పటికీ వారి ఆగడాలు ఇంకా తగ్గలేదు. తాజాగా కృష్ణా …
Read More »