కొన్ని గంటల ముందు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా వారు ఇక నుండి ఏటీఎంలో 2వేల నోట్లు రావని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంటూ అకౌంట్ ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. అదేమిటంటే ఇక నుండి డెబిట్ కార్డులో డబ్బులు లేకపోతే చింతించాల్సిన అవసరం లేదు. డబ్బులు లేకపోయినా షాపింగ్ చేసుకోచి అవి ఈఎంఐ ద్వారా కట్టుకునే ఛాన్స్ ఇచ్చింది. ఆ మొత్తాన్ని …
Read More »దేనికైనా కుళ్ళిపోవడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా..?
పేపర్ టవల్ – 2-4 వారాలు అరటి తొక్క – 3-4 వారాలు పేపర్ బాగ్ – 1 నెల వార్తాపత్రిక – 1.5 నెలలు ఆపిల్ కోర్ – 2 నెలలు కార్డ్బోర్డ్ – 2 నెలలు కాటన్ గ్లోవ్ – 3 నెలలు ఆరెంజ్ పీల్స్ – 6 నెలలు ప్లైవుడ్ – 1-3 సంవత్సరాలు ఉన్ని సాక్ – 1-5 సంవత్సరాలు మిల్క్ కార్టన్లు – …
Read More »పార్టీ రంగులు విషయంలో వైసీపీ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది..!
2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. జగన్మోహన్ రెడ్డి పదేళ్లుగా పడిన కష్టానికి పట్టాభిషేకం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది కార్యకర్తలు ఎంతో మంది నాయకుల శ్రమతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే జగన్ ప్రజల పక్షాన తండ్రి మాదిరిగా పాలనలో ముందుకెళుతున్నారు. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలతో పేదల కోసం నిత్యం ఆలోచిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి …
Read More »తొందరపాటే నాగార్జున కొంప ముంచిందా..?
టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున ఓ విషయంలో తొందరపాటు పడడమే ఆయన కొంప ముంచిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి నాగార్జున సినిమాలు చూస్తే గత పది సంవత్సరాలుగా ప్రతి సినిమా డిసెంబర్ నెలలో విడుదల అవుతుంది. కానీ ఇటీవల విడుదలైన చిత్రం మాత్రం దానికి భిన్నంగా మూడు నెలల ముందే రిలీజ్ చేశారు. నాగార్జున కూడా చాలా ఇంటర్వ్యూలో తనకు డిసెంబర్ నెల బాగా కలిసి వస్తుందని …
Read More »టీడీపీ భారీ కుట్రను బయటపెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు.. ఏకంగా 2వేల మందితో !
2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల పాటు ప్రజా వ్యతిరేక పాలనతో ప్రజా విశ్వాసం కోల్పోయింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై పోరాటాలతో జగన్మోహన్రెడ్డి నిత్యం ప్రజల్లో ఉండటంతోపాటు పాదయాత్రతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే వైసీపీ గెలవడానికి టీడీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు మాత్రం సోషల్ మీడియా నే.. అయితే వైయస్సార్సీపి కోసం గతంలో పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు పనిచేశారు. సోషల్ …
Read More »చింతమనేని ప్రభాకర్ కు మూడేళ్ల జైలు శిక్ష..ఈ సారి ఎన్నికల్లో నో ఎంట్రీ..!
పశ్చిమ గోదావరి జిల్లాలోనే అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యే గా పేరుగాంచిన చింతమనేని ప్రభాకర్ కు ఎట్టకేలకు జిల్లా కోర్టు మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. గత 2014 ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గం నుంచి గెలిచిన చింతమనేని రాజ్యాంగేతర శక్తిగా ఎదిగారు. టీడీపీ అండతో ఇష్టానుసారంగా చెలరేగిపోయారు. చంద్రబాబు ప్రోద్బలంతో చెలరేగిపోయారు. ఈ క్రమంలో చింతమనేని అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ఇసుక అక్రమ రవాణా చేయడం, అడ్డొచ్చిన అధికారులు కొట్టడం, …
Read More »హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ జేకే మహేశ్వరి..!
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ప్రమాణస్వీకారం చేసాడు. అనంతరం హైకోర్ట్ తొలి ప్రధాన న్యాయమూర్తిగా భాద్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమం విజయవాడ తుమ్మతల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు. ఆయనతో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ హరిచందన్ ప్రమాణస్వీకారం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, హైకోర్ట్ న్యాయవాదులు, తదితరులు పాల్గున్నారు.
Read More »లేడీ సూపర్ స్టార్ తో విజిల్ వేయించనున్న దళపతి…!
దళపతి విజయ్ ప్రస్తుతం ‘బిగిల్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఏడాదికే హైలైట్ అవ్వనుందని అందరు అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చెయ్యాలని నిర్ణయించారు. తమిళ్ లో బిగిల్ తెలుగు వెర్షన్ లో “విజిల్” గా మారింది. ఈ చిత్రంలో దలపతికి జంటగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రం యొక్క తెలుగు పోస్టర్ ను …
Read More »తుఫాన్ వస్తే వణుకే..ఆ ప్రాంతంలో మాత్రం తుఫానే వణుకుతుంది..!
1996 నవంబర్ 4…తూర్పుగోదావరి జిల్లా వాసులు ఎప్పటికీ మర్చిపోలేని రోజు అది. ఎందుకంటే ఆ రోజువరకు ఎవరికీ తుఫాన్ అంటే అంతగా పరిచయం లేదు. అప్పుడే బంగాళాఖాతంలో చిన్న తుఫాన్ పుట్టిందట. ఉరుములు లేవు, మెరుపులు లేవు ఈ తూఫాన్ రాత్రికి రాత్రే కాకినాడను చుట్టుముట్టేసింది. రికార్డు స్థాయి వేగంలో ఈదురుగాలులు వీచాయి. వేలాదిమంది జాలర్లు గల్లంతయ్యారు.కొంతమంది మరణించారు. ఇక కొన్ని లక్షల ఇండ్లు ద్వంసం అయ్యాయి. కాకినాడ పరిసర …
Read More »షాకింగ్..2వేల నోట్లు తొలిగింపు..వివరాల్లోకెళ్తే..!
స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా అందరు షాక్ కు గురయ్యారు. మొన్నటి వరకు ఎస్బీఐ ఏటీఎంల నుండి రెండు వేల రూపాయల నోట్లు వచ్చేవి. కాని ప్రస్తుతం అవి రాకుండా ఆపేశారు. ఆర్బీఐ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారట. మరో విషయం ఏమిటంటే రానున్న రోజుల్లో 500 నోట్లు కూడా తీసేస్తారట. ఇక నుండి 100, 200 నోట్లు మాత్రమె …
Read More »