హుజూర్నగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత రాజకీయాలకు అద్దం పడుతోందని ప్రచారం జరుగుతోంది. పట్టుబట్టి తన సతీమణికి టికెట్ ఇప్పించుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ పార్టీ నేతలే చుక్కలు చూపిస్తున్నారు. పార్టీ సీనియర్ లీడర్లు ప్రచారం వైపు కన్నెత్తి చూడటం లేదు. ఎన్నికలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటి వ్యవహారం అయినట్టు.. దూరంగా ఉండిపోతున్నారు. ఎంపీ రేవంత్ రెడ్డి.. ప్రచారం చేసేది లేదంటూ.. తన వర్గీయులతో …
Read More »ఈ యువనేత సీఎం కావాలంటే…తెలుగువారిని ప్రసన్నం చేసుకోవాలి
ఆసక్తిని రేకెత్తిస్తున్న మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే తనయుడు ఆదిత్య థాక్రే వినూత్నంగా ప్రచారంలోకి దిగుతున్నారు. శివసేన యూత్ వింగ్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆదిత్య ఈ సారి ఎన్నికల బరిలో ఉన్నారు. దీంతో వివిధ భాషల్లో వర్లీ ప్రజలను ప్రసన్నం చేసుకుంటున్నారాయన. నమస్తే వర్లీ అంటూ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. వర్లీలో ఇప్పుడీ పోస్టర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇదిలాఉండగా, నిన్న ఆదిత్య నామినేషన్ దాఖలు చేశారు. …
Read More »మాట ఇస్తే మడంతప్పని వ్యక్తి జగన్..మరో అడుగు ముందుకు !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో సంచలనానికి తెరలేపారు. బతుకుతెరువు కోసం వాహన దారులు అష్టకష్టాలు పడుతుంటారు. రికార్డులు లేకపోవడం, ట్యాక్స్ చెల్లించలేక ఇలా వారిపై ఎన్నో మానసిక వత్తుడులు ఉంటాయి. నెల పూర్తయితే చాలు ఎక్కడలేని భయం వారికి వస్తుంది.నెల మొత్తం ఎన్నో ఇబ్బందులు పడుతూ వ్యాపారం చేసుకునే వీళ్ళు చివర్లో ఫైనాన్షియర్లు, ఇన్సూరెన్స్, మరమ్మత్తులు ఇలా ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఒక పక్క కుటుంబానికి మరో పక్క …
Read More »ఒక్క షాట్ చాలు..ఎగురుకుంటూ వస్తా..తమన్నా వ్యాఖ్యలు..?
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. నిన్నగాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదలైన చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మెగా హీరో రామ్ చరణ్ చిత్రాన్ని నిర్మించాడు. రిలీజ్ అయిన మొదటిరోజు నుండే కలెక్షన్ల వెల్లువ మొదలైంది. చిరంజీవి తన నటనతో విశ్వరూపం చూపించాడు. సినిమాకు ఇంత మంచి ఆదరణ రావడంతో చిత్ర నిర్మాత రామ్ చరణ్ థాంక్స్ మీట్ …
Read More »వైభవంగా దసరా మహోత్సవాలు.. దర్శించుకోనున్న సీఎం జగన్
కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు తెలుగురాష్ట్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.. ఉత్సవాల్లో ఐదో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారు శ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారిని శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు. త్రిమూర్తులకన్నా పూర్వంనుంచే ఉంది కాబట్టి త్రిపురసుందరి అని పిలువబడుతోంది. ఈదేవియే శ్రీచక్ర అధిష్టానశక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధిదేవతగా తనని కొలిచే భక్తుల్ని, ఉపాసకుల్ని అనుగ్రహిస్తోంది. లక్ష్మీ దేవి, సరస్వతీ దేవి ఇరువైపులా వింజామరలతో …
Read More »గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై విషం కక్కుతున్న ఎల్లో మీడియా
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఝలక్.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నిరాశ.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్ అంటూ ఎల్లో మీడియా ఇప్పటికీ విష ప్రచారం చేస్తోంది. ఉద్యోగులకు అనుమానాలు ఇబ్బందులు తెచ్చేలా ప్రవర్తిస్తోంది. ప్రతీ గ్రామంలో 12 ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా.. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉద్యోగం ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర జగన్ …
Read More »థాంక్స్ మీట్ లో చిరంజీవి..! తమన్నా పై సంచలన వ్యాఖ్యలు..!
మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి గాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం నిన్నగాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదలైంది. చిత్రానికి మంచి ఆదరణ రావడంతో చిత్ర నిర్మాత రామ్ చరణ్ థాంక్స్ మీట్ పెట్టడం జరిగింది. ఈ …
Read More »తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ విడుదల..అగ్రస్థానం..?
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా వన్డే ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇందులో భాగంగా బౌలర్స్ జాబితా చూసుకుంటే మొదటి స్థానం భారత డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ బూమ్రా మొదటి స్థానంలో ఉన్నాడు.ఇంక టాప్ టెన్ బౌలర్స్ విషయానికి వస్తే వివరాలు ఇలా ఉన్నాయి. జస్ప్రీత్ బూమ్రా-797 2.ట్రెంట్ బౌల్ట్-740 3.కగిసో రబడ-694 4.పాట్ కమిన్స్-693 5.ముజీబ్ అర్ రెహమాన్-681 6.క్రిస్ వోక్స్-676 7.మొహమ్మద్ ఆమీర్-663 8.మిచ్చెల్ స్టార్క్-663 9.రషీద్ …
Read More »200అడుగుల లోతున నీరు వేగంగా ప్రవహిస్తుంది.. లంగరు వేస్తున్నాం.. దేనికి తగులుతుందో చెప్పలేకపోతున్నాం
తూర్పు గోదావరి జిల్లా కచ్చూలూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో మునిగిన బోటుని వెలికితీయడానికి అధికారులు చేపట్టిన ఆపరేషన్ రాయల వశిష్ట ముందుకు సాగట్లేదు. నాలుగు రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గత నెల 15న మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రమాదం జరిగింది. స్థానికులు రక్షించిన 26 మంది మాత్రమే సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. బోటులోని మిగతా ప్రయాణికుల్లో 36 మంది మృతదేహాలను ఇప్పటివరకు కనుగొనగాన్నారు. అమితే ప్రమాదం జరిగిన …
Read More »అగర్వాల్ ను టార్గెట్ చేసిన సఫారీలు..ఏం చెయ్యనున్నారు ?
మయాంక్ అగర్వాల్… ఈ రెండు రోజుల్లో అభిమానుల నోట ఎక్కువగా వినిపించే పేరు. ప్రపంచ కప్ లో భాగంగా తిట్టుకున్న వ్యక్తిని ఇప్పుడు పొగడ్తలతో ముచ్చుతున్నారు. సౌతాఫ్రికా టెస్ట్ లో భాగంగా రెండో రోజు సెంచరీ సాదించాడు. అటు మరో ఓపెనర్ రోహిత్ శర్మ 176 పరుగులు సాధించాడు. ఇక అగర్వాల్ ను అవుట్ చేయడానికి సఫారీలు నానా తంటాలు పడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన అతడిని ఆపడం కష్టమే. …
Read More »