సినీ పరిశ్రమలో హీరోలకు ఎంత ప్రాముఖ్యత ఉందో.. హాస్య నటులకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఒక్కొక్కసారి కధానాయకుడి పక్కన హాస్యం పండించేవారు ఉంటేనే ఆ పాత్రకు విలువ ఉంటుంది. ఒకప్పుడు సినిమాల్లో ఎక్కువ శాతం హాస్యం ఉండేలా డైరెక్టర్ లు సినిమాలను చిత్రీకరించేవారు. అలాంటి వ్యక్తుల్లో ఒక్కడే వేణు మాధవ్.. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని చెప్పాలి. ఈమేరకు ఇండస్ట్రీ కన్నీటి వీడ్కోలు పలికింది. …
Read More »స్వచ్ఛంద రక్తదానానికి నేను రెడీ..మీరూ రెడీ నా..?
అన్ని దానాల్లో రక్త దానం మంచిది ఎందుకంటే.. ప్రాణాలు కాపాడే ఈ రక్తం కన్నా మంచి దానం ఇంకేముంటుంది చెప్పండి. అయితే కొందరు రక్తాన్ని ఇస్తారు, కొందరు ఆ కార్యక్రమాని నిర్వహిస్తారు. నా దృష్టిలో ఇద్దరూ గొప్పవాళ్ళే. అక్టోబర్ 1 ప్రపంచ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం. ఈరోజు ప్రత్యేకత రక్తదానం చేసినవారికే అంకితం. ప్రపంచంలో ఎంతటి గొప్ప సైంటిస్ట్ అయినా సరే రక్తాన్ని మాత్రం తయారు చెయ్యడం సాధ్యం కాదు. …
Read More »క్లారిటీ ఇచ్చిన కోహ్లి..అతడికే ఛాన్స్…!
బుధవారం నుంచి ఇండియా, సౌతాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈమేరకు ఇరు జట్లు సర్వం సిద్దంగా ఉన్నాయి.అయితే ఇక భారత్ విషయానికి వస్తే జట్టు వీడని సమస్య ఒకటి ఉంది అదేమిటంటే కీపర్ ఎవరిని ఎన్నుకోవాలి అనే విషయంలో ఇప్పటికి ఇంకా క్లారిటీ రాకపోవడంతో..తాజాగా ఈ విషయంపై టీమిండియా సారధి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. రేపు ఆడబోయే మొదటి టెస్ట్ మ్యాచ్ లో కీపర్ గా వృద్ధిమాన్ …
Read More »కరెంట్ విషయంలో చంద్రబాబు ఏం చేసారు.. జగన్ ఏం చేస్తున్నారు.? నిజాలేంటి.?
మాజీ సీఎం గత ఐదేళ్ల పాలనలో ఎన్నో నష్టాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ కు కొత్తగా అధికారం చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ నష్టాలన్నిటినీ పూడ్చేందుకు ప్రయత్నిస్తోంది. సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూనే, నష్టపోయిన ప్రభుత్వ సంస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటైఇప్పటికి మూడునెలలు మాత్రమే అయినా చంద్రబాబు ప్రభుత్వంపై తనఅక్కసును తొలిరోజునుంచే ప్రదర్శిస్తున్నాడు. చిన్నచిన్న సమస్యలను సైతం రాద్ధాంతం చేస్తున్నాడు. కానీ జగన్ వాటిని …
Read More »హ్యాట్సాఫ్ జగన్.. దయాగుణంలో సరిలేరు మీకెవ్వరు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. తాను చేసిన పనికి రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. ఇక అసలు విషయానికి తిరుమల బ్రహ్మోత్సవాలు సందర్భంగా జగన్ వస్తారని అందరికి తెలిసిన విషయమే. ఆ విషయం తెలుసుకున్న ఇద్దరు అమ్మాయిలు జగన్ ను కలసి తమ భాదను చెప్పుకోవలనుకున్నారు. చాందినీ, రజనీ అనే ఈ ఇద్దరూ చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన వారు. ఎలాగైనా జగన్ …
Read More »ఇసుక విషయంలో చంద్రబాబు ఏం చేసారు.. జగన్ ఏం చేస్తున్నారు.?
మాజీ సీఎం గత ఐదేళ్ల పాలనలో ఎన్నో నష్టాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ కు కొత్తగా అధికారం చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ నష్టాలన్నిటినీ పూడ్చేందుకు ప్రయత్నిస్తోంది. సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూనే, నష్టపోయిన ప్రభుత్వ సంస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటైఇప్పటికి మూడునెలలు మాత్రమే అయినా చంద్రబాబు ప్రభుత్వంపై తనఅక్కసును తొలిరోజునుంచే ప్రదర్శిస్తున్నాడు. చిన్నచిన్న సమస్యలను సైతం రాద్ధాంతం చేస్తున్నాడు. కానీ జగన్ వాటిని …
Read More »చరిత్రలో ఈరోజు…తెలుసుకోవాల్సిన విషయాలు..?
చరిత్రలో ఈరోజుకోసం మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. ప్రతీరోజుకు ఏదో ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఈరోజు అంతకుమించిన ప్రత్యేకత ఉందని చెప్పాలి. ఇక ఆ విషయాల్లోకి వెళ్తే..! *భారతీయ న్యాయవాది సుబ్రహ్మణ్య అయ్యర్ జననం *విద్యావేత్త రఘుపతి వెంకటరత్నం నాయుడు జననం *నటుడు అల్లు రామలింగయ్య జననం *నటుడు శివాజీ గణేషన్ జననం *తొలి దళిత స్పీకర్ బాలయోగి జననం *కర్నూల్ రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు *తెలుగు సినిమా దర్శకుడు ఆదుర్తి …
Read More »సీఎం జగన్, ఆయన కుటుంబంపై అసభ్యకర పోస్టులు జనసేన కార్యకర్త అరెస్ట్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు చేసి ఆయన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాడనే కారణంతో శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గానికి చెందిన జనసేన కార్యకర్త పనతల హరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం జగన్పై ఫేస్బుక్లో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టాడంటూ అతనిపై వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో హరిపై కేసు నమోదు చేసిన గుంటూరు పోలీసులు హరిని అదుపులోకి తీసుకోవాల్సిందిగా …
Read More »పంత్ కు గడ్డుకాలం…ధోని వారసుడి రేస్ లో మరో ముగ్గురు..?
ప్రస్తుతం టీమిండియాను పీడిస్తున్న సమస్య ఏమిటి అనే విషయానికి వస్తే.. అది కీపింగ్ నే. భారత్ జట్టు కు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ సింగ్ ధోని కీపర్ గా, కెప్టెన్ గా జట్టుకు ఎనలేని సేవలు అందించాడు. అయితే ఇప్పుడు అసలు విషయానికి వస్తే ధోని తరువాత అతడికి బ్యాక్ అప్ కీపర్ ఎవరూ అనే విషయంలో చాలా గందరగోళం నడుస్తుంది. మొన్నటి వరకు ధోనికి వారసుడుగా పంత్ ఉన్నాడని …
Read More »పాక్ గడ్డపై గంగూలీ గర్జించింది…..ప్రతి భారతీయుడు మీసం మెలేసింది..ఈ రోజే..!
క్రికెట్ అభిమానులు ఎవరైనా ఈరోజును మర్చిపోలేరు. ఎందుకంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. యావత్ ప్రపంచం గర్వించదగ్గ రోజు ఇది. పాక్ గడ్డపై గంగూలీ గర్జించడంతో ప్రతి భారతీయుడు మీసం మెలేసారు. అలా టీమిండియా పాకిస్తాన్ పై కాలర్ ఎగరేసి నేటికి 22ఏళ్ళు పూర్తయ్యాయి. భారత్, పాకిస్తాన్ మధ్య 1989-90లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఇండియా పాక్ పర్యటనకు దూరంగా ఉంది. ఆ తరువాత దాదాపు 8ఏళ్ల తరువాత …
Read More »