ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. తన పర్యటనలతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాను విమానాశ్రయానికి వెళ్లినప్పుడు కాన్వాయ్ వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గమనించారు. దీంతో ఎయిర్పోర్టుకు వెళ్లే సమయాల్లో తనవల్ల ప్రజలు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని పోలీసులు, సీఎంవో అధికారులకు ఆదేశాలిచ్చారు. విజయవాడ నగరంలో ఇబ్బందిలేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు …
Read More »అరెస్ట్ అయి బయటకు వచ్చాక కూడా జగన్ పై విమర్శలు.. అతని నోటిదురుసుకు తగిన శాస్తి జరుగుతుందంటున్న వైసీపీ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లఘించడమే కాకుండా, పార్టీ అధినేత జగన్ ను దూషించారంటూ వైసీపీనేత చేసిన ఫిర్యాదుతో విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును విశాఖ ఎంవీపీ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఎన్నికల్లో విశాఖ తూర్పు నుంచి సిట్టింగ్ …
Read More »భారత్ కు రికార్డు స్థాయి ఓపెనింగ్స్..?
సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన చిత్రం భారత్.ఈ చిత్రం నిన్న రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రానికి రివ్యూస్ మాత్రం ఆశించిన విధంగా రాకపోయినా మొదటిరోజు వసూలు మాత్రం రికార్డు స్థాయిలో వచ్చాయి.రికార్డు స్థాయిలో వసూలు రావడంతో సల్మాన్ ఖాన్ ఆనందంతో ట్వీట్ చేసాడు.అంతకముందు తాను నటించిన ట్యూబ్ లైట్ , రేస్ 3 చిత్రాలు అనుకున్నా స్థాయిలో రాకపోవడంతో,ఈ చిత్రం పై భారీ …
Read More »విజయవాడలో సంచలన వ్యాఖ్యలు చేసిన నాని.. కారణాలేంటి?
సార్వత్రిక ఫలితాలు వచ్చి పదిరోజులైనా గడవకముందే తెలుగుతమ్ముళ్లలో అలకలు, గొడవలు ప్రారంభమయ్యాయి. టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది.. ఈ సమయంలో ఉన్న నాయకులంతా కలిసి పార్టీని బలోపేతం చేయకుండా ఎవరికి వారు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. విజయవాడ ఎంపి కేశినేని నాని వ్యవహారశైలి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పార్టీ అధినేత చంద్రబాబు నానికి పార్లమెంట్ విప్ పదవి ఇవ్వడంతో నాని తనకు విప్ పదవి అవసరం లేదంటూ సోషల్ మీడియాలో …
Read More »సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయమంటూ స్పీకర్కు లేఖ ఇచ్చిన 12మంది ఎమ్మెల్యేలు..
కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీని విలీనం చేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డికి విజ్ఞప్తి జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు.. తమ సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని స్పీకర్కు ఇచ్చారు.స్పీకర్ను కలిసిన ఎమ్మెల్యేల్లో సబితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆత్రం సక్కు, హరిప్రియా, జాజుల సురేందర్, బీరం హర్షవర్ధన్రెడ్డి, సుధీర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, రేగ కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి, కందాల ఉపేందర్ …
Read More »వైవీపై దుష్ప్రచారం..చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పిన వైస్సార్సీపీ సోషల్ మీడియా
వైవీ సుబ్బారెడ్డి జగన్ కు బాబాయ్ అవుతారు.ఈయన 2014లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం వైవీని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి టీడీపీ చైర్మన్ గా నియమించనున్న సమయంలో అది చూసి తట్టుకోలేక కడుపుమంటతో కొంత మంది మత కుల ప్రస్తావనలు తీసుకువస్తున్నారు.అన్నం తినే వారు ఎవరూ సుబ్బ రెడ్డి గారి మతం మీద ఈ ఫోటోలు చూశాక వివాదం చెయ్యరు .అనవసర …
Read More »మూడో రోజు విచారణకు రవిప్రకాష్..అరెస్ట్ అయ్యే అవకాశం !
టీవీ9 మాజీ సిఈఓ రవిప్రకాశ్ మొన్న సైబరాబాద్ సిసిఎస్ పోలీసుల ఎదుట హాజరయిన విషయం తెలిసిందే. ఫోర్జరీ కేసులో ముందస్తు బెయిల్ రాకపోవడంతో రవి ప్రకాశ్ సిసిఎస్ పోలీసుల ఎదుట రవిప్రకాష్ హాజరయ్యాడు. రవి ప్రకాశ్ దాఖలుచేసిన ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది.టీవీ9 లోగోను మోజో టీవీకి విక్రయించినట్టుగా కూడ రవిప్రకాష్ తప్పుడు పత్రాలను సృస్టించారని యాజమాన్యం ఆయనపై కేసు పెట్టింది. ఈ విషయంలో రవిప్రకాష్ ఇల్లుతో పాటు …
Read More »సోషల్ మీడియా యోధులకు కృతజ్ఞతలు..ఏపీ సీఎం జగన్
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.దీనిపై స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ గెలుపు కోసం కృషి చేసిన నెటిజన్లకు అందరికి నా ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.”నేను రాష్ట్ర భాద్యతలను స్వీకరించడానికి సహకరించిన సోషల్ మీడియా యోధులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు.అలాగే వైసీపీ కోసం మరియు పచ్చ మీడియాకు వ్యతిరేకంగా మీరు చేసిన …
Read More »బహరేన్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ సంబరాలు.
బహరేన్ లో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ అధ్వర్యంలో తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యక్షుడు వెంకటేష్ బొలిశెట్టి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో కార్యక్రమంలో ముందుగా తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ గారి చిత్ర పటానికి పూలతో నివాళుర్పించి, అమరవీరులని స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు.అనంతరం కేకును కట్ చేసి ఆనందోత్సాలతో ఆవతరణ వేడుకలు జరుపుకున్నారు. ఈ సంధర్భంగా ఎన్నారై టీఆర్ఎస్ సెల్ …
Read More »జగన్ పాలన ఎంత పారదర్శకంగా ఉండబోతుంది అనేదానికి చిన్న ఉదాహరణ ఇది..విజయసాయి రెడ్డి
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.గెలిచిన అనంతరం వైసీపీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ఆరు నెలల్లో మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటానాని చెప్పారు.దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది.ఆరు నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటానన్న మన యువ సీఎం 6రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు.ఈ మేరకు టెండర్లలో …
Read More »