ఏపీలో ఎక్కడ చూసిన ప్రస్తుతం ఫ్యాన్ గాలే వీస్తుంది.రాష్ట్రం మొత్తం వైసీపీ జెండాలే ఎగురుతున్నాయి.అధికార టీడీపీ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది.అయితే వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆంధ్రరాష్ట్ర ప్రజలకు విలువైన సమాచారం ఇచ్చారు.రాష్ట్రానికి ఇప్పుడే నవ శకం మొదలైందని,యువకుడైన జగన్ గారి నేతృత్వంలో అవినీతికి ఆస్కారం లేని, బాధ్యతాయుత, పారదర్శక ప్రభుత్వం ఏర్పడిందని ఆయన అన్నారు.జగన్ స్వచ్ఛమైన పాలనతో ప్రజల కష్టాలను తొలగించేందుకు …
Read More »దేశం మొత్తం వారసులు ఓడిపోతే.. జగన్ ను ఏకంగా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసేసారు.. ఎందుకంటే
దశాబ్దకాలంగా జగన్ను ఇలా చూడాలని తపించిన అభిమానులకు గురువారం పండగరోజు.. తమకోసం ఆలోచించే జగన్కు మంచి జరగాలని ప్రార్థించని పెదవులు లేవు.. ప్రజాసంకల్పం జయించిన జగన్ వైయస్ జగన్మోహన్రెడ్డి అను నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నాను అనే ఈ మాటలకోసం సంవత్సరాలతరబడి ఆశగా ఎదురుచూసిన ప్రజల కోరిక నెరవేరింది. పాదయాత్ర దారెంబడి జగన్ ఎక్కడ కనిపించినా సీఎం, సీఎం అని నినదించిన ప్రజావాక్కు నిజమైంది. గతంలో వైఎస్ ను …
Read More »టీడీపీ నేతలు చేసిన విమర్శలకు నోరు మూయించిన షర్మిళ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయన సోదరి వైయస్ షర్మిళ శుభాకాంక్షలు తెలియజేసారు. కాంగ్రాట్యులేషన్స్ డియర్ ముఖ్యమంత్రి జగనన్న అంటూ ట్వీట్టర్లో షర్మిళ పోస్టు చేశారు. కుటుంబమంతా నీతో ఎల్లప్పుడు ఉంటుందని ఆమె పేర్కొన్నారు. చివరిలో దేవుడు నిన్ను దీవించును గాక అంటూ ట్వీట్ చేశారు. అయితే షర్మిళతో జగన్, భారతికి విబేధాలున్నాయని ఇప్పటివరకూ చాలామంది టీడీపీ నేతలు చేసిన విమర్శలకు కూడా షర్మిళ …
Read More »ఎక్కడివాడిని ఎక్కడికో తీసుకెళ్లాడు జగనన్న రుణం ఎలా తీర్చుకోను.. ఏడ్చేసిన ఎంపీ
బాపట్ల ఎంపీ నందిగం సురేష్.. ఇటీవల విజయవాడ వచ్చారు. అంటే ఎంపీగా గెలిచిన తర్వాత విజయవాడ వచ్చారు. విజయవాడలోని 1టౌన్ లో సామారంగం చౌక్ శ్రీ సీతారామ ఎలక్ట్రానిక్స్ దగ్గర.. దానిని ఎదురు పొట్టి శ్రీ రాములు గారి విగ్రహం సెంటర్ అని కూడా అంటారు. వెంటనే సురేష్ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. భావేద్వేగానికి గురవుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. అదే ప్రాంతంలో తాను ఎంత కష్టపడ్డాడో …
Read More »బిగ్ బాస్ 3 లో శ్రీరెడ్డి ? ఇక కాస్కోవాల్సిందే !
కాస్టింగ్ కౌచ్ వివాదంలో సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ 3 లో పార్టిసిపేట్ చేస్తుందట.అసలు తెలుగు బిగ్ బాస్ లోనే ఆమె పార్టిసిపేట్ చెయ్యాలి అనుకుంది కాని కాస్టింగ్ కౌచ్ ఆరోపలను ఉండడంతో అదేకకుండా అది టాలీవుడ్ పైనే చేయడంతో బిగ్ బాస్ హోస్ట్ గా వ్యహరించినవారు ఆమెను అనుమతించలేదు.దీంతో శ్రీరెడ్డి తమిళ్ లో ట్రై చేయగా అక్కడ అవకాశం దక్కింది. అయితే తమిళ్ లో …
Read More »సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభమైందంటే..
సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డి కేంద్రమంత్రి అయ్యారు. ఆయనకు ప్రధాని మోడీ మంత్రివర్గంలో చోటుదక్కింది. గురువారం రాత్రి ఢిల్లీలో జరిగిన ప్రమాణ స్వీకారం చేశారు. కిషన్ రెడ్డితో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. తలకి తలపాగా చుట్టుకుని రైతు వేషధారణలో ఆయన ప్రమాణ స్వీకారం చేసారు. అయితే ప్రమాణం స్వీకారం హిందీలో చేస్తూ ఆయన తడబడ్డారు. దాంతో కోవింద్ తప్పును సరిదిద్దుతూ మళ్లీ చదివించారు. కిషన్ …
Read More »దేశంలోని ముఖ్యమంత్రుల్లో చాలామంది యువ నాయకులే.. వారిలో జగన్.. ఎవరి వయసెంతో తెలుసా.?
ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం దేశంలో అతిచిన్న వయసు ముఖ్యమంత్రుల్లో జగన్ కూడా ఒకరు. వయసు బట్టి చూస్తే జగన్ 5వ స్థానంలో ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఫెమాఖండు అతిచిన్న వయసున్న సీఎంగా రికార్డు సృష్టించారు. ఆయన ఏజ్ 39 ఏళ్లు, రెండోస్థానంలో మేఘాలయ సీఎం కర్నాడ్ సంగ్మా.. ఈయన వయస్సు 41సంవత్సరాలు. మూడోస్థానంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ న్నారు. ఈయనది 46 …
Read More »ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయనున్న టీడీపీ ఎమ్మెల్యే
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా తెరకెక్కనున్న చిత్రం రూలర్.ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించనున్నాడు.ఇందులో ఇద్దరు ముద్దుగుమ్మలు పాయల్ రాజ్పుత్ మరియు మెహ్రీన్ కౌర్ పిర్జాడ హీరోయిన్లు గా నటించనున్నారు.వీరిద్దరూ బాలయ్య బాబుతో రొమాన్స్ చేయనున్నారు.అయితే ఆయన ఈ ఇద్దరితో రొమాన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అనేదానిపై నందమూరి అభిమానులు చాలా ఆతృతగా ఉన్నారు.ఇక పాయల్ తెలుగులో …
Read More »కొత్త కాన్సెప్ట్.. A4సైజు పేపర్లు ప్యాంటు జేబులో పెట్టుకున్నా నలగలేదని రిపోర్టు ఇచ్చిన ఠాకూర్ ని స్టేషనరీ డీజీపీ గా ట్రాన్సఫర్
ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే అనేకమంది ఉన్నతస్థాయి అధికారులపై బదిలీ వేటు పడింది. ఇందులో భాగంగా ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న ఆర్పీ ఠాకూర్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్గా ఉన్న సీనియర్ అధికారి గౌతమ్ సవాంగ్ను డీజీపీగా నియమించింది. ఆర్పీ ఠాకూర్ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ శాఖకు డీజీగా బదిలీ చేసింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఏబీ వెంకటేశ్వర …
Read More »సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్ ప్రైజ్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే నటించిన చిత్రం మహర్షి.ఈ చిత్రంతో మహేష్ తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నాడు.అంతేకాకుండా ఇది ఒక సోషల్ మెసేజ్ కావడంతో ప్రేక్షకుల మదిలో నాటుకుపోయింది.ఈ మధ్యకాలంలో మహేష్ ఎంచుకున్న కధలు కూడా ఎక్కువగా ఇవే ఉంటున్నాయి.ఈ చిత్రం తరువాత మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో సినిమా చేస్తున్నాడనే విషయం అందరికి తెలిసిందే.అయితే ఈరోజు మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ …
Read More »