సాయిపల్లవి… భానుమతి ఇక్కడ.. సింగిల్ పీస్.. హైబ్రీడ్ పిల్ల.. అంటూ ఫిదా సినిమాతో తెలుగు కుర్రకారుకు చేరువయ్యింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ హిట్ అవ్వడంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది.. మలయాళంలో మల్లర్గా, తెలుగులో భానుమతిగా, తమిళంలో రౌడి బేబిగా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చిత్రంలో వరుణ్ తేజ్ తో కలిసి ‘వచ్చిందే పిల్లా మెల్లగా వచ్చిందే’ అనే పాటకు తాను వేసిన …
Read More »ధోనిపై ఉన్న అభిమానాన్ని బయటపెట్టిన ఆల్ రౌండర్..
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పై ప్రసంసల జల్లు కురిపించాడు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య.నిన్న మొదటి క్వాలిఫయర్ లో చెన్నై సూపర్ కింగ్స్,ముంబై ఇండియాన్స్ మధ్య జరిగిన విషయం అందరికి తెలిసిందే.మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న చెన్నై భారీ స్కోర్ చేయలేకపోయింది.అనంతరం చేజ్ కి వచ్చిన ముంబై ఆదిలోనే కంగ్గు తిన్నారు.కాని సుర్యకుమార్ యాదవ్,కిషన్ మంచి స్టాండింగ్ ఇచ్చి గెలిపించారు.ఇప్పుడు అసలు విషయానికి వస్తే మ్యాచ్ …
Read More »ఐదు కోట్ల మంది ప్రజల చెవిలో కాలీఫ్లవర్లు పెట్టారుగా చంద్రబాబూ..?
వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ప్రశ్నల జల్లు కురిపించాడు.ఇంకా చెప్పాలి అంటే చంద్రబాబుని ఒక ఆట అడుకున్నటే.ఆయన ట్విట్టర్ లో తాత్కాలిక నిర్మాణాలంటే మరీ ఇంత అన్యాయమా? ఇళ్ల ముందు వేసుకున్న తాటాకు పందిళ్లు నయం. చదరపు అడుగుకు రూ.11 వేలిచ్చి, అంతర్జాతీయ డిజైన్లు, కంట్రాక్టర్లు అని చెప్పింది ఒక్క గాలివానకు కొట్టుకుపోయేవి నిర్మించేందుకా? ఐదు కోట్ల మంది ప్రజల చెవిలో కాలీఫ్లవర్లు పెట్టారుగా చంద్రబాబూ? …
Read More »ఇంటర్నేషనల్ నర్సస్ డే వేడుకలకు హాజరుకానున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు… నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్
ప్రజారోగ్యాని కాపాడుతున్న నర్సింగ్ సమాజానికి …
Read More »క్వాలిఫయర్-1 నేడే..
ఐపీఎల్-12లో మరో సమరానికి సమయం ఆసన్నమయింది.ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్..రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియాన్స్ ఈరోజు క్వాలిఫయర్-1 ఆడనుంది.ఈ మ్యాచ్ కు చెన్నై చిదంబరం స్టేడియం వేదిక కానుంది.ఇక ఈ రెండు జట్ల బల బలాలు చూసుకుంటే..చెన్నై జట్టు గట్టిదనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సీజన్లో ప్లేఆఫ్స్ కు అర్హత సాధించిన తొలి జట్టు చెన్నైనే.అంతేకాకుండా అంతకముందు ఛాంపియన్ కూడా.ఈ జట్టు సారధి మంచి ఫామ్ లో …
Read More »రిలీజ్ కు ముందే బాహుబలి2 రికార్డును బ్రేక్ చేసిన మహర్షి..
తెలుగు ఇండస్ట్రీ లో ప్రస్తుతం టాప్ లో ఉన్న హీరోల్లో మహేష్ బాబు ఒకరు.మహేష్,పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మహర్షి’.ఈ చిత్రం రిలీజ్ కోసం మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.మరో మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇది మహేష్ కు 25సినిమా కావడం మరో విశేషం.అయితే ఇది రిలీజ్ అవ్వకముందే ఒక రికార్డు బ్రేక్ చేసింది.రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ గొప్పతనాని ప్రపంచానికి …
Read More »టాలీవుడ్ లేటెస్ట్..నిర్మాతగా అల్లుఅర్జున్
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలుగా అడుగుపెట్టి మంచి ఫేమ్ తెచ్చుకున్న తరువాత నిర్మాతలుగా మారడం ఇండస్ట్రీ లో ట్రెండ్ గా మారింది.నేచురల్ స్టార్ నాని,సూపర్ స్టార్ మహేష్,రామ్ చరణ్ ఇలా అందరు సినిమాలను నిర్మిస్తున్నారు.అయితే ఇప్పుడు అదే రూట్ ను ఫాలో అవ్వనున్నాడు బన్నీ..అవునండి ఇది నిజమే అల్లుఅర్జున్ తన తరువాత సినిమాకు తానే నిర్మాతగా వ్యవహరించనున్నారు.అంతే కాకుండా ప్రొడక్షన్ ఆఫీస్ కూడా ఓపెన్ చేసారు.చాలా మంది యంగ్ డైరెక్టర్స్ …
Read More »నటి సురేఖా వాణి భర్త మృతి
నటి సురేఖా వాణి భర్త, టీవీషోల దర్శకుడు సురేశ్ తేజ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. సోమవారం ఉదయం మరణించారు. సురేశ్ తేజ పలు టీవీ షోలకు దర్శకత్వం వహించారు. సురేఖ, సురేశ్లది ప్రేమ వివాహం. సురేఖ టీవీ యాంకర్గా ఉన్న సమయంలోనే ఇద్దరూ ప్రేమించి.. పెళ్లిచేసుకున్నారు. సురేశ్ తేజ డైరెక్ట్ చేసిన మాటాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ లాంటి టీవీ షోలలో సురేఖ వాణి …
Read More »భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తలు వారి విజయాలు..
మన దేశాన్ని సైన్స్ రంగంలో ముందుకు నడిపించిన శాస్త్రవేత్తలు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. *సర్ సివి రామన్: ఈయన పూర్తి పేరు చంద్రశేఖర్ వెంకటరామన్.1888 నవంబరు 7న తమిళనాడులోని తిరుచురాపల్లిలో జన్మించారు.ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్త పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో వెల్లడించారు.కాంతి వర్ణాల మీద ఆయన చేసిన ప్రయోగాలు కొత్త ఒరవడికి నాంది పలికాయి.నోబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి భారతీయ శాస్త్రవేత్త. *విక్రమ్ సారాబాయ్: భారతదేశ అంతరిక్ష …
Read More »దొంగల ముఠా నాయకుడు చంద్రబాబే..విజయసాయి రెడ్డి
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబు పై విరుచుకుపడ్డాడు.చంద్రబాబు చెబుతున్న అబద్ధపు మాటలను ప్రజలు నమ్మరని అన్నారు.తుఫాన్లు వచ్చినపుడల్లా కరెంట్ స్థంభాలు కూలకున్నా, జనరేటర్లు, క్రేన్లు అద్దెల పేరుతో దొంగ బిల్లుల సృష్టించి కోట్లు దోచుకుంటున్న ట్రాన్స్కోపై దర్యాప్తు జరగాలి. గతంలో ఒరిస్సాకు వేల కరెంట్ స్థంభాలు పంపినట్టు కూడా దొంగ లెక్కలు చూపించారు. వీటన్నిటికి ముఖ్య పాత్ర పోషించింది …
Read More »