తెలుగు ఇండస్ట్రీ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లులో పూజా హెగ్డే ఒకరు.ఆమె అందం, నటనతో మంచి ఫాలోయింగ్ కూడా తెచ్చుకుంది.ఒక లైలా కోసం చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసిన పూజా..ఆ తరువాత వరుణ్ తేజ్ సరసన ముకుందలో నటించింది.కాని ఈ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర నిలవలేకపోయాయి.అనంతరం 2017 లో అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాధం మరియు బెల్లంకొండ శ్రీనివాస్ తో సాక్ష్యంలో నటించగా అవి కూడా ఫ్లాప్ …
Read More »మరోసారి విహారయాత్రకు వైసీపీ అధినేత.. ఫలితాలకు పదిరోజుల ముందు రాక..
ఎన్నికల అనంతరం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 23న కుటుంబంతో కలసి మనాలి వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా మరోసారి జగన్ లాంగ్ టూర్ వెళ్లనున్నారు. జగన్ కుమార్తె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో లండన్లో చదువుకుంటున్న విషయం తెలిసిందే.. దీంతో కూతురుని చూసేందుకు జగన్ అక్కడకి వెళ్లనున్నారు. లండన్ లోనే ఈనెల మే13 వరకు ఉండనున్నారు. ఎన్నికల ఫలితాలకు 10రోజుల ముందు మళ్లీ జగన్ మోహన్ రెడ్డి …
Read More »చంద్రబాబు నాయుడి ఇంటి దగ్గర అగ్ని ప్రమాదం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఇంటి సమీపంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. కరకట్ట పక్కనే ఉన్న సీఎం ఇంటిదగ్గర ఎండుగడ్డి తగులబడి పొలాల్లోకి మంటలు వ్యాపించాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరైనా కావాలనే ఎండుగడ్డిని తగులబెట్టారా.? లేక ప్రమాదవశాత్తూ జరిగిందా అనే …
Read More »ఏ మాత్రం టెన్షన్ లేకుండా మే23 వరకూ టైమ్ పాస్ చేస్తున్న జగన్
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోని ఏషియన్ మహేశ్ బాబు ధియేటర్ లో సినిమా చూసారు. ఇటీవల విడుదలైన ఎవెంజర్స్ ది ఎండ్ సినిమాను చూసేందుకు జగన్ ఏఎంబీకి వచ్చారు. ఎలక్షన్స్ అయిపోయాయి.. రిజల్ట్స్ వచ్చేందుకు మరో 20రోజులు టైం కూడా ఉంది. ఫలితాలు వచ్చేవరకు వేచి చూడటం తప్ప ఇంకేం చేయలేరు కాబట్టి నాయకులు కాస్త రిలాక్స్ అవుతుంటారు.. అందుకే ఇప్పుడు జగన్ కూడా ఇదే …
Read More »మజిలీ ఈరోజు వరకు వచ్చిన కలెక్షన్స్ ఎంతో తెలుసా..?
నాగ చైతన్య, సమంత జంటగా నటించిన మజిలీ చిత్రం గత నెల ఏప్రిల్ 5న విడుదలైన విషయం అందరికి తెలిసిందే.నిన్ను కోరి చిత్రంతో మంచి హిట్ కొట్టిన దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని చక్కగా నడిపించాడు.ఈ చిత్రంలో నాగచైతన్యకు లవర్ గా నటించిన దివ్యాంశ కౌశిక్..మజిలీనే తనకి తెలుగులో మొదటి చిత్రం కాగా అంతకముందు ఈ హీరోయిన్ ఫెయిర్ అండ్ లవ్ లీ, హీరో హోండా బైక్ వాణిజ్య …
Read More »తెలుగు సినీ పరిశ్రమలో మరో హారర్..”స్వయంవద”
తెలుగు సినీ పరిశ్రమలో హారర్ చిత్రంగా వచ్చిన ‘చంద్రముఖి’ మంచి హిట్ సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఇప్పుడు అదే తరహాలో అంతే హారర్ చూపిస్తూ ప్రేక్షకుల ముందుకు రానుంది ”స్వయంవద”.లక్ష్మి చలన చిత్ర పతాకంపై రాజా దూర్వాసుల ఈ చిత్రాన్ని నిర్మించగా.ఆదిత్య అల్లూరి, అనికారావు జంటగా నటిస్తున్నారు.దీనికిగాను వివేక్ వర్మ దర్శకత్వ భాధ్యతలు వహిస్తున్నారు.ఇది మంచి కుటుంబ కథాగా సస్పెన్స్, హారర్, కామెడీ థ్రిల్లర్ తరహాలో రూపొందిచనున్నారు.ఈ చిత్రంలో అర్చనా …
Read More »ఎన్ని అందాలు ఆరబోసిన అక్కడికి నో ఛాన్స్..!
రష్మి..ఈ పేరు వింటే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది జబర్దస్త్..ఎందుకంటే తను ఫేమస్ అవ్వడానికి గల కారం ఈ షోనే.కాని ప్రస్తుతం అంతకన్నా ఎక్కువగా సుధీర్ రష్మి అంటే సోషల్ మీడియాలో వీరికోసమే ఎక్కువగా చర్చించుకుంటారు.వీరిద్దరూ కలిసి చేసిన షోలు కూడా మంచి రేటింగ్ వచ్చాయి.ఈ మధ్యకాలంలో వీరు ప్రేమించుకుంటున్నారు అని పుకార్లు కూడా వచ్చాయి.అయితే దీనిపై స్పందించిన రష్మి ఒక క్లారిటీ కూడా ఇచ్చింది.ఇది ఇలా ఉండగా ఈ భామ …
Read More »‘సైరా’ సెట్ లో అగ్ని ప్రమాదం..భారీగా ఆస్తినష్టం..?
బ్రిటిష్ వాళ్ళని ఎదురించిన మొట్ట మొదటి తెలుగు బిడ్డ ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సైరా’.ఇందులో మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడుగా నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.దీనికిగాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.అయితే ప్రస్తుతం ఈ చిత్రం చివరిదశకు చేరుకుంది.ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజులుగా అరవింద్ ఫాం-హౌజ్లోనే జరుగుతుంది.అనుకోకుండా ఈరోజు అనగా శుక్రవారం తెల్లవారుజామున ఈ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.వెంటనే …
Read More »గౌతమ బుద్దుడికి జ్ఞానం కలిగిన ప్రదేశం కోసం ఇప్పుడు తెలుసుకుందాం..
గౌతమ బుద్ధుడుకి ఎప్పుడు,ఎక్కడ జ్ఞానోదయం అయింది.అంతటి గొప్ప ప్రదేశం ఎక్కడ ఉంది అనేది చాలా మందికి ఇప్పటికీ తెలియదనే చెప్పాలి.ఎందుకంటే ఈరోజుల్లో అందరు ఫేస్ బుక్, వాట్సప్,ట్విట్టర్ లో మాయలో పడి ఇటువంటి మంచి విషయాల కోసం ఎవరు పట్టించుకోవడం లేదు.అసలు తెలుసుకోవాలనే ఆలోచనే ఎవరికీ లేదని చెప్పాలి. గౌతమ బుద్దుడికి జ్ఞానం కలిగిన ప్రదేశం: *బీహార్ రాష్ట్రం, గయా నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో బుద్ధ గయ అనే …
Read More »జీవితమంతా వ్యవస్థల్ని మేనేజ్ చేయడం, దోచుకోవడమే సరిపోయింది కదా చంద్రబాబూ..!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ వి.విజయసాయిరెడ్డి మరోమారు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు.అసలు విషయానికి వస్తే చంద్రబాబు చెప్పిన ప్రకారం ఈ ఎన్నికల్లో నూటికి వెయ్యి శాతం గెలుస్తారట. 40 ఏళ్ల అనుభవంతో అన్ని వర్గాల నుంచి సేకరించిన సమాచారంతో చెబుతున్నానని తన భుజాలు తనే చరుచుకుంటున్నాడు. జీవితమంతా వ్యవస్థల్ని మేనేజ్ చేయడం, దోచుకోవడమే గదా చంద్రబాబూ. 20 …
Read More »