సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో జనసేన చీఫ్ పవన్, టీడీపీ, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ స్టాండ్ ఏంటో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయి.. 2014లో టీడీపీ, బీజేపీలకు మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ ఈసారి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లేలా కనిపిస్తున్నారు. తాజాగా అవసరమైతే నేను సాయం చేస్తాను నాదగ్గరకు రండి అంటూ చంద్రబాబునుద్దేశించి ఎన్నికలకు ముందు పవన్ చేసిన వ్యాఖ్యలు …
Read More »ఏపీ గవర్నర్ గా కృష్ణంరాజు..కాని ఒక షరతు..!
రెబల్ స్టార్ కృష్ణంరాజుకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్ తగిలినట్టే.మొదటి నుండి పార్టీని అంటిపెట్టుకుని నమ్మకంగా ఉన్న కృష్ణంరాజును సరైన సమయంలో, సరైన విధంగా వాడుకునే ఆలోచనలో వుంది బీజేపీ. ఏపీ గవర్నర్ గా కృష్ణంరాజు పేరును ఖరారు చేసే యోచనలో ఢిల్లీలో స్కెచ్ సిద్ధమైనట్లు సమాచారం. గవర్నర్ నరసింహన్ని ఏ క్షణాన్నయినా మార్చవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో.. కేంద్ర ప్రభుత్వం తాజాగా ముహూర్తం ఖరారు చేసిందట.ఏపీలో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు …
Read More »క్రికెట్ చరిత్రలో తొలిసారి..సూర్య కిరణాలు మ్యాచ్ కు అడ్డుపడ్డాయి
వర్షం కారణంగా, వెలుతురు లేమి మరియు మంచు కురుస్తున్నదనే కారణంతో క్రికెట్ మ్యాచ్లు ఆగిపోవడం అందరికీ తెలిసిందే.అయితే క్రికెట్ చరిత్రలో తొలిసారి కళ్లలో సూర్యుని కిరణాలు పడటంతో మ్యాచ్ ఆగిపోయిన ఘటన నిన్న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేపియర్లో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో జరిగింది.వివరాల్లోకి వెళ్తే టాస్ గెలిచి బ్యటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 38 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. ఆ తరువాత బ్యాటింగ్కు దిగిన …
Read More »పవన్ కల్యాణ్,చంద్రబాబు రహస్య మిత్రులంట..నిజమేనా?
సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పడానికి సిద్దమై ,ఆయన విపక్షనేత ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ఇంటికి బయల్దేరాన్న సమచారం రాగానే తెలుగుదేశం పార్టీ ఆయనను సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది.అంతవరకు అభ్యంతరం లేదు కాని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు జనసేనలో చేరడానికి వెళ్లినా, ఆ పార్టీ …
Read More »సొంత పార్టీలోనే వ్యతిరేకత..ఇది ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితి
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేగా కెఎస్ జవహర్ గెలిచారు.ఐతే మొన్నటి మంత్రివర్గం విస్తరణలో కొత్తగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం మంత్రి జవహర్పై సొంత పార్టీలోనే వ్యతిరేకత మొదలైంది.రానున్న ఎన్నికల్లో మంత్రి జవహర్కు టికెట్ ఇస్తే చిత్తు చిత్తుగా ఓడిస్తామని కొవ్వూరు టీడీపీ నాయకులు,పార్టీ శ్రేణులు పార్టీ అధిష్టానానికి తెలియజేశారు. గ్రూప్ రాజకీయాలను ప్రొత్సహిస్తూ పార్టీని నాశనం చేస్తున్నారని జవహర్ పై …
Read More »దేవుడిని దర్శించుకుంటే ఇంటి నుండి గెంటేస్తారా?
అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన తొలి మహిళగా చరిత్రకెక్కిన కనకదుర్గ కష్టాల్లో చిక్కుకుంది.కేరళలోని శబరిమల ఆలయాన్ని దర్శించుకున్న 39 ఏండ్ల కనకదుర్గను ఇటీవల ఆమె అత్త కనదుర్గను చితకబాదగా.. ఇప్పుడు ఏకంగా ఇంట్లో నుంచే గెంటేశారు.మతపరమైన ఆచారాలను ధిక్కరించి అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకుందన్న కారణంతో వారం కిందట కనకదుర్గపై ఆమె అత్త దాడిచేసిన విషయం తెలిసిందే. దీంతో చికిత్స కోసం కనకదుర్గను కోజికోడ్ వైద్య కళాశాలలో చేర్పించారు. అయితే తాజాగా ఆమెను …
Read More »ఏపీ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్.. ఫిబ్రవరి 6 నుంచి బస్సులు బంద్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ ఆర్టీసీ)లో సమ్మె సైరన్ మోగింది. వేతన సవరణపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఎండీ సురేశ్ బాబు, ఇతర ఉన్నతాధికారులతో నిన్న జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈరోజు విజయవాడలో సమావేశమైన ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస.. ఫిబ్రవరి 6 నుంచి సమ్మెకు దిగాలని పిలుపునిచ్చింది. బంద్ లో భాగంగా 52,000 మంది ఆర్టీసి సిబ్బంది విధులకు హాజరుకాబోరని ఐకాస స్పష్టం చేసింది. ఆర్టీసీలో …
Read More »కడప జిల్లా తర్వాత నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయబోతుందా.?
నెల్లూరు జిల్లా అధికార తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. స్వయానా ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అక్క భర్త రామకోట సుబ్బారెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుబ్బారెడ్డి కుమారులు శశిథర్రెడ్డి, కళాధర్రెడ్డి, అనుచరులతో కలిసి కొద్దిసేపటిక్రితం జగన్మోహన్ రెడ్డిని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీ అధినేత వైయస్ జగన్ వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ …
Read More »వైసీపీలోకి భారీగా చేరికలు…కాపీబాబుకు షాక్
ఏపీలో రాజకీయ వేడి మొదలైంది.ఎక్కడికక్కడ పార్టీలలో చేర్పులు,మార్పులు జరుగతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సీలోకి వివిధ పార్టీలనేతలు, కార్యకర్తలు భారీసంఖ్యలో చేరుతున్నారు.జగన్ సిద్ధాంతాలు,పథకాల పట్ల ఆకర్షితులవుతున్నారు.తాజాగా వైఎస్ఆర్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్,రంపచోడవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ నాగులపల్లి ధనలక్ష్మి సమక్షంలో చింతూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 160 కుటుంబాలు,ఎటపాక మండలంలో 200 కుటుంబాలు పార్టీలోకి చేరాయి.ఇది అలా ఉండగా రెట్టింపు ఉత్సాహంతో గ్రామాల్లో యువకులు కూడా పార్టీలో చేరారు. …
Read More »అభాగ్యులకు అండగా నిలిచిన కేటీఆర్..
దిక్కులేనివాళ్లకు దేవుడే దిక్కు అంటారు. అది పాత మాట. ఇప్పుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి అండగా వుంటున్నారు. ఆపదలో వున్నా ఆదుకో అన్నా అని ఒక్క పిలుపు సోషల్ మీడియాలో వినిపిస్తే చాలు.. నేనున్నా అంటూ వచ్చి నిలబడుతున్నారు కేటీఆర్. ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓమంచి మానవత్వపు సంప్రదాయం అని చెప్పొచ్చు. ఆపదలో వున్నవాళ్ళను ఆదుకున్నవాడే నికార్సైన నాయకుడు అని కేటీఆర్ మరోమారు నిరూపించారు. గతంలో …
Read More »