ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈవెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇది ఇండియాలో జరుతున్నప్పటికీ అన్ని దేశాల క్రికెట్ ప్రియులకు ఎంతో ఇష్టమని చెప్పాలి. అయితే ఇక 2020 ఐపీఎల్ మొదటి మ్యాచ్ కు ముంబై వేదిక అనే విషయం తెలిసిందే. ఇదివరకే ఉన్న సమాచారం ప్రకారం మార్చ్ 29 నుండి మే 24 వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద …
Read More »ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలా వద్దా…?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు..శాసనమండలి రద్దుచేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం..ఎలా రద్దు చేస్తారో చూస్తా అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన సీఏం జగన్ బాబుకి సరైన సమాధానం చెప్పారు. జగన్ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం కేబినెట్ నేరుగా శాసనసభకు జవాబుదారీగా ఉంటుంది. మండలి కచ్చితంగా అవసరమే …
Read More »రంజీ ట్రోఫీ: మొన్న ట్రిపుల్ నేడు డబుల్..థటీజ్ సర్ఫరాజ్ !
భారత రంజీ ప్లేయర్ యంగ్ అండ్ డైనమిక్ సర్ఫరాజ్ ఖాన్ ధర్మశాల వేదికగా మరో మార్క్ సాధించాడు. ఈ 22ఏళ్ల కుర్రాడు ముంబై తరపున ఆడుతున్నాడు. ఇందులో భాగంగా మొన్న ఉత్తరప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. నేడు హిమాచల్ప్రదేశ్ తో డబుల్ సాధించి నాటౌట్ గా నిలిచాడు. ఒక ఎండ్ లో ముంబై 16/3 తో పీకల్లోతు కష్టాల్లో పడింది. అయినప్పటికీ బయపడకుండా …
Read More »మహేష్ మరో అడుగు ముందుకు..ఈసారి రాష్ట్రం దాటేసాడు !
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోగా నిలిచాడు. వరుస సినిమాలతో హిట్లు కొట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇటు సినీ ఫీల్డ్ లోనే కాదు అటు బిజినెస్ పరంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏసియన్ సినిమాస్ తో కలిపి ఏఎంబీ సినిమాస్ ప్రారంభించి ఏడాది అయ్యింది. ఈ ఏడాది కాలంలోనే మల్టీప్లెక్స్ మంచి ఫేమస్ అవ్వడమే కాకుండా గుర్తింపు కూడా తెచ్చుకుంది. …
Read More »ఇప్పటివరకూ ఏ కీపర్ సాధించని ఫీట్..ఈ దెబ్బతో అతడికి దారులన్నీ మూసుకున్నట్టే !
టీమిండియా న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టే ముందువరకు కూడా గెలవగలమా అనే అనుమానాలతోనే ఉన్నారంతా కాని ఇప్పుడు చూస్కుంటే బ్లాక్ కాప్స్ కనీసం ఒక్క మ్యాచ్ అయిన గెలుస్తుందా అనే డౌట్. టీ20 సిరీస్ లో భాగంగా మొత్తం 5మ్యాచ్ లలో రెండు మ్యాచ్ లు అవ్వగా అది ఇండియానే గెలుచుకుంది. ఇక ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది రాహుల్ నే. తన ఆటతో అందరి మన్నలను పొందుతున్నాడు. ఇంక …
Read More »బ్రేకింగ్: ఎమ్మెల్యే రోజా కిడ్నాప్..వారిపైనే అనుమానం !
అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరున్న టాప్ హీరోయిన్లలో రోజా ఒకరని చెప్పాలి. దాదాపు అందరు హీరోల సరసన ఆమె నటించడం జరిగింది. అంతేకాకుండా అతితక్కువ సమయంలో తన నటనతో, ప్రవర్తనతో మోస్ట్ పాపులర్ అయ్యింది. అనంతరం కొన్ని చిత్రాల్లో కేరక్టర్ ఆర్టిస్టుగా కూడా చేసింది. ఇలా తాను అడుగుపెట్టిన ప్రతీ దానిలో మంచిగా రాణిస్తూ సూపర్ అనిపించుకుంది. చివరిగా రాజకిల్లో కూడా అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికార …
Read More »నిధి..ఎంత ఎగిరెగిరి పడినా అది ఉంటేనే ఏదైనా ?
నిధి అగర్వాల్… తానూ టాలీవుడ్ లో నటించిన మొదటి రెండు సినిమాలు అక్కినేని బ్రదర్స్ తోనే. ఈ రెండు సినిమాలు హిట్ అవ్వనప్పటికీ తన నటనతో అందరిని ఆకట్టుకుంది. ఆ తరువాత మాస్ డైరెక్టర్ చేతిలో అంటే పూరీ కంటపడింది. దాంతో తన ఫేట్ మొత్తం మారిపోయిందని చెప్పాలి. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక్కసారిగా ఈ ముద్దుగుమ్మ ఎక్కడికో వెళ్ళిపోయింది. అయితే సినిమా పరంగా కన్నా ఈ ముద్దుగుమ్మకు సోషల్ …
Read More »చంద్రబాబు నిద్రపోవడం లేదా..? వాళ్ళు ధిక్కరిస్తే నీ పరిస్థితి ఎట్టుంటదో !
చంద్రబాబు అధికారంలో ఉన్నంతసేపు ఎగిరెగిరి పడ్డారు. ఇప్పుడు అధికారం కోల్పోయినాక సైలెంట్ గా ఉంటూ ప్రజలను మంచి జరుగుతుంటే చూస్తూ ఉండకుండా పైపైకి లేస్తున్నారు. ఎదో అధికారం ఆయనకు సొంత హక్కు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పదవి లేకపోవడంతో కొట్టిమిట్టలాడుతున్నారు. ఏవేవో విశ్వ ప్రయత్నాలు చేస్తూ చివరికి అవన్నీ తుస్సుమనడంతో ఏమీ అర్డంకావడం లేదు. ఇప్పుడు కూడా ప్రజలు సరైన బుద్ధి చెప్పినప్పటికీ ఏమీ మారలేదు. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి …
Read More »వ్యాపిస్తూ, కబలిస్తున్న కరోనా.. జర జాగ్రత్త తప్పదు !
చైనా దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రపంచంలోని 10 దేశాలకు పాకింది. చైనా దేశంలో ప్రబలిన కరోనావైరస్ 2,744 మందికి సోకగా, వీరిలో 80 మంది మరణించారు. చైనాలో కరోనావైరస్ రోగుల సంఖ్యతో పాటు మృతుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఒక్క ఆదివారం రోజే చైనాలో కొత్తగా 769 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని చైనా అధికారులు చెప్పారు. వుహాన్ నగరంలో ప్రబలిన కరోనావైరస్ ప్రపంచంలోని థాయ్లాండ్, జపాన్, కొరియా, …
Read More »కాసేపట్లో శాసనమండలి రద్దు.. కేంద్రానికి పంపనున్న జగన్ !
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని కొనసాగిస్తారా లేదా రద్దు చేస్తారా అనే ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ మండలిని రద్దు చేయాలని భావిస్తే ఆమోద ముద్ర కూడా వేస్తారు. అనంతరం 11 గంటలకు శాసనసభలో ఆమోద ముద్రను పెట్టి తీర్మానాన్ని ఆమోదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను ఆమోదించకుండా సెలక్ట్ కమిటీకి పంపటంతో …
Read More »