Home / sivakumar (page 85)

sivakumar

మైనింగ్ కేసులో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని !

గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపద్యంలొనే టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని కంపెనీ గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో  అక్రమంగా మైనింగ్ చేపట్టిందని ఆరోపణలున్నాయి.  యరపనేని 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం నుంచి రెండు సార్లుఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. మైనింగ్ కేసులో టీడీపీ నేత, …

Read More »

అంత డబ్బు పెట్టి కొన్నారు..కాని ఫలితం లేకుండా పోతుందేమో !

ఐపీఎల్ 2020  ఆక్షన్ విజయవంతంగా పూర్తయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మిగిలిందల్లా ఈ మెగా ఈవెంట్ యొక్క షెడ్యూల్  మాత్రమే. ఈ మేరకు ప్రతీఒక్కరు ఎదురుచూస్తున్నారు. మార్చి 28 నుంచి మే 24 వరకు షెడ్యూల్ చేయాలని బిసిసిఐ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదంతా బాగానే ఉందిగాని అసలు సమస్య ఇక్కడే ప్రారంభం అయ్యింది. అదేమిటంటే బీసీసీఐ అనుకుంటున్న తేదీలలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మరియు శ్రీలంక జట్లకు ఆ …

Read More »

క్రికెట్ ఆస్ట్రేలియాకు రారాజులు మనవాళ్ళే..!

ప్రస్తుతం యావత్ ప్రపంచంలో క్రికెట్ విషయానికి వస్తే వెంటనే గుర్తొచ్చేది ఇండియానే. అందులో సందేహమే లేదని చెప్పాలి. ఈ దశాబ్దకాలంలో చూసుకుంటే క్రికెట్ లో మ్యాచ్ లు గెలవడం గాని, సెంచురీలు, ఏదైనా రికార్డులు మాత్రం భారత్ కే సొంతమని చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా ఈ దశాబ్దకాలానికి గాను జట్లను ప్రకటించింది. ఇందులో భారత్ మాజీ కెప్టెన్ మరియు ప్రస్తుత కెప్టెన్ కు …

Read More »

మోదీపై సంచలన కామెంట్స్ చేసిన పాక్ క్రికెటర్..!

భారత ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసాడు పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది. ఆయన చేస్తున్న పనులకు మోదీ కి టైమ్ దగ్గర పడిందని సంచలన వ్యాఖ్యలు చేసారు. అంతేకాకుండా ఇండియాలో పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని మోదీని డిమాండ్ చేసారు. మోదీ హిందూతత్వంతో పూర్తిగా మునిగిపోయారని ఇలా చేయడం మైనారిటీల అస్థిత్వం దెబ్బతినడమేనని అఫ్రిది ట్వీట్ చేసాడు. మరి దీనికి ఎక్కడ నుండి ఎలాంటి రియాక్షన్ …

Read More »

మూడు రాజధానుల నిర్ణయం ముగ్గురు అన్నదమ్ములను విడదీసిందా..?

ఆంద్రప్రదేశ్ రాజధాని అంశం మెగా కుటుంబంలో మళ్లీ కలహాలకు కారణమైందా ? అన్న చిరంజీవి జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నాడు.. తమ్ముడు పవన్ సీఎం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాడు.. మెగా బ్రదర్ నాగబాబు తాజాగా తన నిర్ణయాన్ని తన యూట్యూబ్ ఛానల్ లో తెలిపాడు. అమరావతి రైతులకు అన్నాయం చేయద్దని, మీ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల్ని ఇబ్బందులకు గురిచేయద్దని నాగబాబు తెలిపారు. ఇలా ముగ్గురు అన్నదమ్ములు మాట్లాడటంతో రాజకీయంగా మళ్లీ …

Read More »

చంద్రబాబు కుటుంబీకులు సైతం విశాఖ రాజధానిని స్వాగతిస్తున్నారు..!

చంద్రబాబు అమరావతి రాజధాని యదావిదిగా ఉండాలంటూ ఆందోళనలు చేస్తుంటే మరోవైపు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు విశాఖపట్నం కార్యనిర్వాహఖ రాజధాని కి మద్దతు ఇస్తూ తీర్మానం చేశారు. విశాఖ జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు,నేతలు సమావేశం జరిపి విశాఖలో రాజధాని కి స్వాగతం తెలిపారు. గంటా శ్రీనివాసరావు, గణేష్ కుమార్, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు లతో పాటు ఎంపీగా పోటీచేసి ఓడిన భరత్ తదితరులు ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చారు. భరత్ …

Read More »

జగన్ రాజధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము…టీడీపీ మాజీ ఎమ్మెల్యే !

విశాఖపట్నం కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటును తాము స్వాగతిస్తున్నామని టీడీపీ గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాజధాని అమరావతి రైతులకు ఇబ్బంది కలుగకుండా విశాఖలో రాజధానిని ఏర్పాటుచేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తమ అభిప్రాయాల్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి పంపిస్తున్నట్టు తెలిపారు. విశాఖ ప్రశాంతత భంగం కలగకుండా రాజధాని ఏర్పాటు ఉండాలని ఆయన అన్నారు.

Read More »

ట్విట్టర్ వేదికగా తండ్రీకొడుకులకు చురకలు అంటించిన వేణుంబాక..!

వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు మరియు లోకేష్ పై విరిచుకుపడ్డారు. ఇక లోకేష్ కి అయితే చురకలు అంటించాడు. పప్పూ! నీది సార్ధక నామధేయం. జనాభా లెక్కలు పదేళ్లకోసారి జరుగుతాయి. దాని కోసం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఎన్నార్సీ అంటూ అర్ధం చేసుకున్నావంటే… నీ ఇంగ్లీషు, నీ జ్ఞానం చూసి మీ నాన్న నవ్వాలో, ఏడవాలో తెలియక రోజు …

Read More »

మరో 25 సంవత్సరాలు రాష్ట్రానికి జగనే ముఖ్యమంత్రి..!

ఈ రోజు రాయచోటిలో దాదాపు 2వేల కోట్ల రూపాయలకు శంకుస్ధాపన చేయడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ రోజు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ మొదలుపెట్టారు. మరలా ఇవాల ఆయన తనయుడు ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయబోతున్నాడు, ఇంకో జన్మెత్తినా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాలేడు, మరో 20–25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి జగన్మోహన్‌ రెడ్డి శాశ్వత …

Read More »

విశాఖపట్నంపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు..!

విశాఖపట్టణాన్ని నాశనం చేయాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నారు. ప్రభుత్వాలు మారితే రాజధానులు మారుతాయా అని ఆయన ప్రశ్నించారు. ఐదేళ్లుగా పనిచేస్తున్న వ్యవస్థలను తమకు నచ్చలేదని  మార్చడం తగదన్నారు. విశాఖపట్నానికి తాను ఎంతో అభివృధ్ది చేశానని ఆయన చెబుతూ, విశాఖలో మూడుసార్లు పెట్టుబడుల సదస్సులు పెట్టి ఆ నగరానికి విశ్వ ఖ్యాతి తెచ్చానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వీళ్లంతా అక్కడ చేరి ఆ నగరాన్ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat