Home / Blog List Layoutpage 1010

Blog List Layout

సీఎం కేసీఆర్‌ను కాపీ కొట్టేసిన లోకేష్‌…

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్ కాపీ కొట్టేశాడ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. కాపీ కొట్టే కామెంట్ చేస్తే ప‌ర‌వాలేదు కానీ..అది నాన్ సింక్ స్థాయిలో ఉంద‌ని అంటున్నారు. ఇంత‌కీ ఈ కాపీ దేని గురించి అంటే..ఎన్నిక‌ల హామీల గురించి!.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇవ్వ‌క‌పోయిన‌ప్ప‌టికీ…ఇంటింటికీ తాగు నీరిందిస్తాన‌ని హామీ …

Read More »

చంద్ర‌బాబు హైడ్రామా అడ్డం తిరిగిందిగా..!!

కుఠిల‌ రాజ‌కీయాలు చేయంలో ఆరి తేరిన చంద్ర‌బాబు.. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో అమ‌లు కాని హామీలు ఇచ్చి.. అధికారం చేప‌ట్టిన చంద్ర‌బాబు ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ అదినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై కూడా త‌న అస్ర్తాల‌ను వ‌దులుతున్నారు. కానీ అవి కాస్తీ తిరిగి చంద్ర‌బాబు స‌ర్కార్‌కే ఎస‌రు పెడుతుండ‌టం విశేషం. ఈ మాట‌లు ఎవ‌రో అంటున్న‌వి కాదండి బాబోయ్‌.. ఏకంగా రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్న మాట ఇది. …

Read More »

వైసీపీలోకి ఉత్తరాంధ్ర టీడీపీ ఎంపీ …

ఏపీలో అధికార టీడీపీ పార్టీలో అసమ్మతి జ్వాలలు అప్పుడే మొదలయ్యాయి .గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన వారిలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు,ముగ్గురు ఎంపీలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు .అందులో కొంతమందికి టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవిలిచ్చాడు .ఇక్కడే బాబు కొంపను కొల్లేరు చేసుకున్నాడు అని ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వార్తలు వినిపిస్తున్నాయి .అందులో భాగంగా కాకినాడ …

Read More »

త‌మ్ముడిని చూసేందుకు వెళితే.. అక్కల ప్రాణాలు గాల్లో క‌లిశాయి.. కార‌ణం తెలిస్తే…!!

అవును, మీరు చ‌దివింది నిజ‌మే. త‌మ్ముడిని చూసేందుకు వెళ్లిన ముగ్గురు అక్క‌ల ప్రాణాలు గాల్లో క‌లిశాయి. ఈ సంఘ‌ట‌న బీహార్ రాష్ట్రంలోని స‌హ‌ర‌సాలో చోటు చేసుకుంది. కాగా, సంఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలిలా ఉన్నాయి. స‌హ‌ర‌సా డీబీ రోడ్డు రైల్వే ట్రాక్ ప‌క్క‌న నివాసం ఉంటున్న సంతోష్‌, జాయ్‌స్వాలాకు తొమ్మిది సంవ‌త్స‌రాల కొడుకు చిరాజ్ ఉన్నాడు. చిరాజ్‌కు నిధి, కోమ‌ల్, మ‌రో సోద‌రి ఉన్నారు. ఇక అస‌లు విష‌యానికొస్తే.. వారి త‌మ్ముడు …

Read More »

జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌పై మోడీ స‌ర్వేలో షాకింగ్ రిజ‌ల్ట్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స‌ర్కార్ తీసుకుంటున్న పాల‌నా ర‌హిత నిర్ణ‌యాల‌తో ఏపీలో జ‌రుగుతున్న అవినీతిని ప్ర‌జ‌ల‌కు వివ‌రించేందుకు.. అలాగే ఏపీ ప్ర‌జలు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార‌ ప్ర‌ణాళిక రూపొందించేందుకు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం ఇలా ఈ మూడు జిల్లాల్లో త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను విజ‌వంతంగా ముగించిన వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తాగాజా చిత్తూరు జిల్లాలో త‌న …

Read More »

గజల్ శ్రీనివాస్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన చంద్రబాబు ..

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ సర్కారు ఇటివల లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన గజల్ శ్రీనివాస్ కు దిమ్మతిరిగే షాకిచ్చారు .తన దగ్గర పనిచేసే వెబ్ రేడియో జాక్ తనను లైంగిక వేధిస్తున్నారు .ఇప్పటికే చాలా ఓపిక పట్టాను .రోజు రోజుకు ఎక్కువతున్న అతని లైంగిక వేధింపులు భరించలేక పక్కా ఆధారాలతో గజల్ శ్రీనివాస్ నిజస్వరూపాన్ని వెలుగులోకి తీసుకొచ్చాను .. అని అంటూ తెలంగాణ …

Read More »

లోకేష్ సీఎం కావడం కోసం క్షుద్ర పూజలు ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు చంద్రబాబు తర్వాత తమ భవిష్యత్తు ముఖ్యమంత్రి అని తెలుగు తమ్ముళ్ళు చాలా సందర్భాల్లో ప్రకటించిన సంగతి తెల్సిందే .ఇదే విషయం గురించి ఇటు టీడీపీ వర్గాల్లో అటు ఏపీ రాజకీయ వర్గాల్లో పలు సార్లు చర్చలు కూడా జరిగాయి …

Read More »

ఈ నెల 12న ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ…

దాదాపు ఏడాదికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప‌డుతున్న నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డ‌నుంది. ప్రధాని నరేంద్రమోడీతో ఈ నెల 12న  చంద్రబాబు భేటీ జ‌ర‌గనుందని స‌మాచారం. ఈ భేటీలో ఇరువురి మధ్యా పోలవరం సహా పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. తెలుగుదేశం, బీజేపీ ఎంపీలు  ప్రధాని నరేంద్రమోడీని నిన్న కలిశారు . ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు నిధులు, నియోజకవర్గాల పెంపు సహా విభజన చట్టంలో పెండింగ్ అంశాల …

Read More »

ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వ‌రి గట్టి ఝలక్ ..

ఏపీ బీజేపీ సీనియ‌ర్‌ నాయ‌కురాలు పురందీశ్వ‌రి ఏపీ ప్ర‌భుత్వ వైఖ‌రిపై మ‌రోసారి ఫైర‌య్యారు. రాష్ర్ట ప్ర‌భుత్వం త‌ప్పుచేసి.. ఆ త‌ప్పుల‌ను కేంద్ర ప్ర‌భుత్వంపై నెట్టేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పలాసలో బీజేపీ బూత్ కమిటీ మహా సమ్మేళనం నిర్వహించిన అనంతరం ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడుతూ ఇటు పార్టీ, అటు బీజేపీ సంబంధాల గురించి స్పందించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని పురందీశ్వ‌రి స్ప‌ష్టం చేశారు. పోల‌వ‌రం ప‌నుల్లో …

Read More »

తెలుగు తమ్ముళ్ళ గుండెల్లో రైళ్ళు ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో పుంగనూర్ మండలంలో కల్లూరు లో పాదయాత్ర చేస్తున్నారు .ఈ పాదయాత్రలో భాగంగా నిర్వహించిన మైనార్టీ సదస్సులో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల మేనిఫెస్టో లోఒక్కో పేజీలో ఒక్కొక్క కులానికి హామీలను కురిపించారు చంద్రబాబు నాయుడు . తీరా అధికారంలోకి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat