ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తిరుమలలో అన్యమతప్రచారంపై జరిగిన చర్చ సందర్భంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల తిరుమలలోని శేషాచల కొండల్లో చర్చి ఉందంటూ, ఓ శిలువ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే అది వాస్తవానికి అటవీ శాఖకు చెందిన వాచ్ టవర్..దాని మీద ఉన్న సోలార్, సీసీటీవీ పైపులను శిలువ ఆకారంలో వచ్చేలా మార్ఫింగ్ చేసి, దానిపై దుష్ప్రచారం …
Read More »Blog List Layout
జనసేనానిపై మండిపడిన బీజేపీ, వీహెచ్పీ నేతలు..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల వరుసగా మతపరమైన వ్యాఖ్యలతో హిందువులు, క్రిస్టియన్ల మధ్య విద్వేషాలు రగిలిస్తున్నాడు. సీఎం జగన్పై క్రిస్టియానిటీ ముద్ర వేసి హిందువులను దూరం చేయాలనే కుట్ర చేస్తున్నారు. అలాగే హిందూ మతం, హిందూ నేతలపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తుంది..హిందువులేనని, హిందూ నేతల ప్రమేయం లేదని అది జరగదంటూ తలతోకా లేని ఆరోపణలు చేశాడు. మతాల మధ్య గొడవలు పెడుతూ …
Read More »సీఎం జగన్ కు చంద్రబాబు సలహా
ఏపీ అధికార వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ” దిశ చట్టం గురించి గొప్పగా వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ ఆ పార్టీలో కొంతమంది పలు ఆరోపణలను ఎదుర్కుంటున్నారు. వాళ్లపై దిశ చట్టం ప్రకారం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు. మమ్మల్ని బపూన్లు అని …
Read More »అసెంబ్లీ వేదికగా చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్…!
ఏపీ అసెంబ్లీలో ఉపాధి హామీ పనుల నిధులపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఉపాధి హామీ నిధులను దారి మళ్లించారని, బిల్లులను నిలిపివేస్తున్నారు..నిధుల విడుదల కోసం మంత్రి పెద్దిరెడ్డి ముడుపులు తీసుకున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశాడు. మరోవైపు.. ఉపాధి పనులకు బకాయి నిధులు వెంటనే చెల్లించాలని టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం ఎదుట నిరసనకు దిగారు. చంద్రబాబు ఆరోపణలకు మంత్రి …
Read More »జగన్ మరో అల్లూరి సీతారామరాజు అవతారం…!
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ బిల్ 2019 పై ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి పాముల పుష్పశ్రీవాణి అసెంబ్లీలో ప్రసంగించారు. గిరిజనుల హక్కులను కాపాడేందుకే ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసినట్లు తెలియజేస్తూ రాష్ట్ర చరిత్రలో రాష్ట్ర విభజనకు ముందు గానీ తర్వాత గానీ ఏ ప్రభుత్వం చేయని ఆలోచన సీఎం వైయస్ జగన్ చేశారని ఆ ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. గిరిజనుల …
Read More »సీపీఎస్ రద్దుపై మంత్రుల వివరణ…!
సిసిఎస్ రద్దుపై ప్రభుత్వం కట్టుబడి వుందని మంత్రి తానేటి వనిత, ఆదిమూలపు సురేష్ లు స్పష్టం చేశారు. అందుకోసం ఇప్పటికే మంత్రుల కమిటీని నియమించడం పూర్తయిందని ఆ కమిటీ ఇప్పటికే రెండుసార్లు ఈ అంశంపై భేటీ అయ్యిందని తెలియజేశారు. మంత్రుల కమిటీకి సూచనలు ఇచ్చేందుకు సిఎస్ నేతృత్వంలో సీనియర్ ఐఎఎస్ అధికారులతో వర్కింగ్ కమిటీని కూడా నియమించడం జరిగింది.ఈ కమిటీ వచ్చే ఏడాది మార్చి 31నాటికి తన నివేదికను మంత్రుల …
Read More »పోలవరంలో టీడీపీ చేసిన అవినీతి బయటపెట్టిన మంత్రి అనిల్..!
రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికితీస్తూ రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనంను దుర్వినియోగం కాకుండా చూస్తున్నామని, గత ప్రభుత్వం టెండర్ల పేరుతో పెద్ద ఎత్తున కాంట్రాక్టర్ లకు లాభం చేకూర్చేలా అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. అవే పనులకు నేడు రివర్స్ టెండరింగ్ జరిపితే కోట్లాధి రూపాయల మేర ప్రభుత్వంపై భారం తగ్గుతోందని తెలిపారు.పోలవరం ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.55వేల కోట్లు కాగా ఇప్పటి వరకు దానికి ఖర్చు చేసింది …
Read More »దిశ చట్టానికి దేశ వ్యాప్తంగా ఆదరణ.. జగన్ పై ప్రసంశలు !
మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులకు కఠిన శిక్షలు పడేలా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ చట్టం దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతుంది. మహిళలు,చిన్నారుల పై నేరాలకు పాల్పడే వారిని గుర్తించి,త్వరితగతిన విచారణ పూర్తిచేసి నిందితులకు శిక్షలు పడేలా ఈ చట్టాన్ని రూపొదించారు. చారిత్రాత్మక దిశా చట్టాన్ని తీసుకొచ్చిన జగన్ సర్కారు కు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ చట్టం తమ రాష్ట్రాలలో కూడా అమలు కావాలని …
Read More »కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త…ప్రభుత్వం బంపర్ ఆఫర్ !
గత ఐదేళ్ళ చంద్రబాబు పాలనలో రాష్ట్రం విలవిల్లాడిపోయింది. రైతులు, విద్యార్ధులు, నిరుద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు ఇలా ప్రతీఒక్కరూ చాలా ఇబ్బందులు పడ్డారు. 2014 ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు మాయమాటలు చెప్పి వారికి ఆశలు కల్పించి, హామీలు ఇచ్చి చివరికి గెలిచిన తరువాత అందరిని గాలికి వదిలేసాడు. రైతులు అయితే ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. దాంతో బాబుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నారు. మరోపక్క వైసీపీ అధినేత జగన్ మాత్రం ప్రతిపక్షంలో …
Read More »నీ ప్రచార పిచ్చికి అంబేద్కర్ పేరు కూడా వాడుకుంటున్నావ్..ఏం మనిషివయ్య !
40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఎన్నడూ తాను సొంతంగా పోటీ చేసి గెలిచింది లేదు. తాను సీఎం గా ఉన్న ప్రతీసారి ఎవరోకరి అండతోనే గెలిచారని చెప్పాలి. ఇక గత ఎన్నికలు అంటే 2014ఎన్నికల విషయానికి వస్తే చంద్రబాబు తో అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటు బీజేపీ కలిసి సపోర్ట్ చేసారు. అలా చేసినప్పటికీ వైసీపీ కూడా ఎక్కువ సీట్లు గెలుచుకుంది. అయితే ఈ …
Read More »