తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాను చిత్రీకరించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాలో వర్మ చంద్రబాబు, లోకేష్ తో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని దారుణంగా టార్గెట్ చేశాడు. సినిమాలో ఏమాత్రం సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చి వెళ్లిపోతుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ టీడీపీతో కుమ్మక్కైన సన్నివేశాన్ని కూడా సినిమాలో …
Read More »Blog List Layout
జగన్ చొరవతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందడుగు వేసిన ఏపీ సర్కార్..!
వైఎస్సార్ జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం చేసింది. ఈమేరకు ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్కు 3,148.68 ఎకరాల భూమిని ముందస్తుగా అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది. ఈమేరకు వైఎస్సార్ జిల్లా కలెక్టర్కు అనుమతిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయుటజరిగింది. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం పెద్దండ్లూరు, సున్నపురాళ్లపల్లి గ్రామాల పరిధిలో 3148.68 ఎకరాల భూమిని …
Read More »జగన్ హెచ్చరిక..ఈనాడు నుంచి తప్పుకున్న రామోజీరావు..!
తెలుగు జర్నలిజంలో దిగ్గజం ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు, ఈనాడు పత్రిక ఎడిటర్ రామోజీరావు ఆయన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల 2430 ప్రకారం వార్తలను పారదర్శకంగా రాయాలని ప్రభుత్వ నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఏదైనా వార్త రాసినప్పుడు సంబంధిత ఎడిటర్ ఆ పత్రికకు సంబంధించిన వ్యక్తులు కచ్చితంగా బాధ్యత వహించాలని అన్నారు లేదంటే చట్టపరంగా చర్యలు …
Read More »స్టైలిష్ స్టార్ ను వదిలేటట్టు లేవుగా సుకుమార్…ఇక దంచికొట్టడమే !
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో అల వైకుంఠపురములో సినిమా చేస్తున్నాడు. సంక్రాంతి బరిలో ఈ మూవీ రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా తాలూకా సాంగ్స్ , టీజర్ విపరీతంగా ఆకట్టుకోవడం తో సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో, …
Read More »జగన్ నిర్ణయానికి దేశమంతా అభినందనలు…జయహో జగన్ !
ఏపీ అసెంబ్లీ లో శుక్రవారం దిశ బిల్లును ఏకగ్రీవం గా ఆమోదించడం జరిగింది. తెలంగాణ లో జరిగిన దిశ అత్యాచార ఘటనకు స్పందిస్తూ మరే కోణంలోను ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో మహిళల రక్షణకు జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నారు. దేశంలోనే మొట్టమొదటి గా స్పందిస్తూ జగన్ సర్కారు దిశ చట్టాన్ని రూపొందించింది. సంఘటన జరిగిన 21 రోజులలోపు నేరం రుజువైతే మరణ …
Read More »ఏపీ సీఎం జగన్ బాటలో మరో ముఖ్యమంత్రి..ఏం చేసారంటే ?
నేటి సీఎం ఆంధ్రప్రదేశ్ మేటి సీఎం జగన్మోహన్ రెడ్డి రోజురోజుకి తాను తీసుకున్న నిర్ణయాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఆయనను చూసి పక్క రాష్ట్రాలు ఎన్నో అతని దారిలోనే వెళ్తున్నాయి. తాజాగా మరో ముఖ్యమంత్రి కూడా జగన్ దారిలోనే నడవనున్నారని సమాచారం. ఇంతకు ఆ ముఖ్యమంత్రి ఎవరూ అనుకుంటున్నారా..? ఆయనే కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప. జగన్ మాదిరిగానే తన క్యాబినెట్ లో కూడా ఐదుగురుని ఉప ముఖ్యమంత్రులను చెయ్యబోతున్నారని …
Read More »పవన్ కల్యాణ్ పరువును గోదావరిలో కలిపేసిన జనసేన ఎమ్మెల్యే..!
కాకినాడలో జనసేన అధినేత చేపట్టిన రైతు సౌభాగ్య దీక్షకు హాజరు కాకపోవడంతో ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు జనసేన అధిష్టానం షోకాజ్ నోటీస్ జారీ చేసిన సంగతి తెలిసిందే..రెండు రోజుల్లో అధ్యక్షుడు పవన్ సభకు ఎందుకు హాజరు కాలేదో సమాధానం చెప్పకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడం..ఇది పవన్ కల్యాణ్ మాట అంటూ జనసేన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఈ మేరకు డిసెంబర్ …
Read More »దిశ బిల్లుపై చర్చ…అచ్చెన్నాయుడికి మంత్రి కొడాలి నాని కౌంటర్…!
ఏపీలో అత్యాచారాలకు పాల్పడిన నిందితులకు 21 రోజుల్లో ఉరి శిక్ష పడేలా జగన్ సర్కార్ దిశ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. దిశ బిల్లుపై ఏపీ అసెంబ్లీలో డిసెంబర్ 13, శుక్రవారం నాడు చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్ మంచి ఉద్దేశంతో తెచ్చిన బిల్లుకు మద్దతునిస్తానని తెలిపారు. అదే సమయంలో ఏడిఆర్ నివేదిక ఆధారంగా వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు..నలుగురు ఎమ్మెల్యేల పైన కేసులు …
Read More »సోషల్ మీడియాలో మహిళలపై అసభ్య పోస్టులు పెడితే జీవిత ఖైదు.. ఏపీ ప్రభుత్వం !
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మహిళా మంత్రులు, వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు కలిశారు. గురువారం సచివాలయంలోని చాంబర్కు వెళ్లి సీఎంకు రాఖీలు కూడా కట్టారు. మహిళల భద్రతకోసం ఏపీ దిశ యాక్ట్ పేరుతో చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. మహిళల భద్రత, రక్షణ, చిన్నపిల్లల లైంగిక వేధింపులను దృష్టిలో ఉంచుకుని జగన్ చేసిన దిశ చట్టాన్ని చేసినందుకు సంతోషం వ్యక్తంచేశారు. జగన్ను కలిసిన వారిలో డిప్యూటీ సీఎం …
Read More »అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు వెన్నుపోటు గురించి కొడాలి నాని చెప్పిన సంచలన నిజాలు ఇవే…!
గత కొద్ది రోజులుగా చంద్రబాబు, లోకేష్లపై పదునైన పదజాలంతో విమర్శలు చేస్తున్న మంత్రి కొడాలి నాని మరోసారి విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో మార్షల్స్పై అనుచితంగా ప్రవర్తించిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలంటూ మంత్రి బుగ్గన తీర్మానం పెట్టారు. ఈ తీర్మానంపై నాని మాట్లాడుతూ..ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కారు రావడానికి ప్రత్యేకంగా ఓ గేటు ఉంది..కానీ ఆయన ఉద్దేశపూర్వకంగా రోడ్డుమీద దిగిపోయి..ఎమ్మెల్యేల గేటు దగ్గరకు వెళ్లి 30 మంది ఎమ్మెల్సీలను, 20 మంది ఎమ్మెల్యేలను..టీడీపీ …
Read More »