Home / Blog List Layoutpage 288

Blog List Layout

Dyslexia Signs, Triggers and Types

There are numerous other topics it is possible to do in order to lessen abortion. Secondly, not everybody is outfitted to get abortions. This sort of abortion is widely known as a still birth. It’s certainly important. Additionally, it may result in to being unable to conceive as time goes …

Read More »

బాబు అమరావతి టూర్‌లో బయటపడిన లోకేష్‌లోని ఆ యాంగిల్..!

నారావారి పుత్రరత్నం లోకేష్‌‌‌ టంగ్ స్లిప్పులతో ఎన్నోసార్లు నవ్వులపాలయ్యాడు. .తెలుగుదేశం అధినేత చంద్రబాబు తనయుడై ఉండి తెలుగు భాషమీద పట్టులేకపోవడం, విషయ పరిజ్ఞానం లేకపోవడం మాట్లాడేటప్పుడు తడబడి ఏదేదో మాట్లాడేసి నవ్వుల పాలవడం..లోకేష్‌కు అలవాటుగా మారిపోయింది. సైకిల్‌కు ఓటేస్తే మనకు మనం ఉరిపెట్టుకున్నట్లే అన్నా..ఈ రాష్ట్రంలో మతపిచ్చి, కులపిచ్చి ఉన్న పార్టీ ఏదంటే.అది తెలుగుదేశమే అన్నా..డెంగ్యూ జ్వరాన్ని నోరు తిరగక ఘోరమైన బూతపదంతో పలికినా..జయంతిని వర్థంతిని చేసినా అది లోకేష్‌కే …

Read More »

రాష్ట్ర రాజకీయాలు కలుషితం చేస్తున్న చంద్రబాబు..!

రాజకీయ అస్తిత్వం లేని చంద్రబాబు వల్ల రాష్ట్ర రాజకీయాలు కలుషితమయ్యాయని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. శుక్రవారం వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్తున్న అభివృద్ధి గ్రాఫిక్స్ ఏ నాని  వ్యాఖ్యానించారు. బాబు  కమీషన్ల కోసమే మదిలో రాజధాని నిర్మాణం చేపట్టారని విమర్శిలు గుప్పించారు. అమరావతి ప్రాంతంలో భూములు కేవలం ఒక సామాజికవర్గానికే కట్టబెట్టారని ఆరోపించారు. చంద్రబాబు పాలనంతా అవినీతి, అక్రమాలతో నిండున్నదన్నారు. …

Read More »

చంద్రబాబుకు షాక్…సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మరో కీలక దళిత నేత..!

జూపూడి ప్రభాకర్ తర్వాత చంద్రబాబుకు మరో టీడీపీ దళిత నేత గట్టి షాకే ఇచ్చారు.. టీడీపీ సీనియర్ నేత, ఎస్టీ, ఎస్టీ కమీషన్ ఛైర్మన్ కారెం శివాజీ ఇవాళ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.కారెం శివాజీకి జగన్ స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కారెం శివాజీని సీఎం జగన్ వద్దకు అరకు వైసీపీ ఎంపీ మాధవి తీసుకొచ్చారు. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగిన కార్యక్రమంలో శివాజీతో …

Read More »

చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి…సోమిరెడ్డి కామెంట్స్‌పై నెట్‌జన్ల సెటైర్లు..!

అమరావతిపర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై కొందరు రైతులు చేసిన దాడి రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ నేతలు డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను టార్గెట్ చేస్తూ…తీవ్ర విమర్శలు చేస్తున్నారు.ఇప్పటికే చంద్రబాబుపై రాళ్లు, చెప్పులతోనే కాదు పోలీసుల లాఠీలతో దాడి చేశారంటూ అచ్చెన్నాయుడు ఆరోపించాడు. తాజగా మరో సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి బాబు కాన్వాయ్‌పై జరిగిన దాడిపై తనదైన స్టైల్లో పెద్ద గొంతేసుకుని ప్రెస్‌మీట్ పెట్టాడు. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలకు …

Read More »

చిరంజీవిని ట్రోల్ చెయ్యలేదంటున్న ఆర్జీవీ..!

టాలీవుడ్ వివాదాస్పద మరియు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇండస్ట్రీలో ప్రతీఒక్కరిని టార్గెట్ చేసి మరి ట్రోల్ చేస్తాడు. ఆ సాహసం చేసే వ్యక్తి ఆయన ఒక్కడే అని కూడా చెప్పాలి. మరోపక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కూడా భారీగా ట్రోల్ చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే వర్మ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో చిరంజీవిని కాకుండా అస్తమాను పవన్ నే ఎందుకు ట్రోల్ చేస్తాడో …

Read More »

బాబు కుటిల రాజకీయాలపై రామచంద్రయ్య ఫైర్..!

ఏపీలో రాజధాని పర్యటన పేరుతో చంద్రబాబు చేస్తున్న కుటిల రాజకీయాలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య మండిపడ్డారు. శుక్రవారం కడపలో మీడియాతో మాట్లాడిన రామచంద్రయ్య..బాబుపై నిప్పులు చెరిగారు. రాజకీయ అస్థిరత్వం లేని చంద్రబాబు వల్ల రాష్ట్ర రాజకీయాలు కలుషితమయ్యాయని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో చంద్రబాబు చేసిన అవినీతి వల్లే కేంద్రం రాష్ట్రం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించదని..తద్వారా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నాయని..ఆయన అన్నారు. ఇక రాజధాని పేరుతో …

Read More »

చాలారోజుల తర్వాత చంద్రబాబుపై రాజకీయంగా స్పందించిన రోజా..!

ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజధాని పర్యటన లో క్షమాపణలు చెప్పాలంటూ  రైతులు చేసిన ఆదోళన తెలిసిందే. ఈ విషయమై ఆర్కే రోజా మాట్లాడుతూ బాబు అమరావతికి ఎందుకు వెళ్లారని  ప్రశ్నించారు. బినామీ ఆస్తులు ఎలా ఉన్నాయో చూసుకోవడానికి వెళ్లారా అని ఆమె నిలదీశారు. అమరావతిలో ఎక్కడైనా శాశ్వత కట్టడాలు నిర్మించారా అని ప్రశ్నించారు. భూములు ఇచ్చిన రైతులకు ఏమైనా న్యాయం చేశారా అన్నారు. అడుగుకు రూ.10 వేలు దోపిడీ చేశారని …

Read More »

ఏపీలో బార్లకు నోటిఫికేషన్..రూల్స్ ఇవే !

కొత్త మద్యంపాలసీ ప్రకారం లైసెన్సులు జారీ చేసేందుకు ఎక్సైజ్‌శాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. గతంలో జిల్లాస్థాయిలో ఆయా ప్రాంతాల్లో ఉన్న బార్ల సంఖ్యను బట్టి వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చేవారు. కానీ.. ఈసారి ఎక్సైజ్‌ కమిషనర్‌ రాష్ట్రవ్యాప్తంగా అన్నింటికీ కలిపి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. ఇక నోటిఫికేషన్‌ జారీ చేసిన వెంటనే ఆన్‌ లైన్‌ లో దరఖాస్తు చేసుకోవచ్చు. శుక్రవారం నుంచి వచ్చేనెల డిసెంబర్  6 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. …

Read More »

మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సహా 50మందిపై తేనెటీగల దాడి..!

ఆంద్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై తెనెటీగలు దాడి చేయాయి.. అనిల్ కుమార్ కర్నూలు జిల్లా బనకచర్ల రెగ్యులేటర్ వద్ద పరిశీలనకు వెళ్లినప్పుడు తేనేటీగలు పెద్దఎత్తున దాడి చేశాయ. దాంతో అక్కడ ఆయన గన్ మెన్లతో సహా మరో యాభైమందికి గాయాలు అయ్యాయని సమాచారం.. కాగా ఈ ఘటనలో మంత్రి అనిల్ సురక్షితంగా బయటపడ్డారు. మంత్రుల టూర్లలో ఇలాంటి ఘట్టాలు తెలుగు రాష్ట్రాలో జరుగుతన్నాయి. ప్రధానంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat