ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారత రత్న సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పటేల్ జీకి యావత భారత దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని, అతని దృడనిశ్చయం ఐక్య భారతదేశాన్ని ముందుకు నడిపేలా దారితీసిందని జగన్ అన్నారు. Hon'ble Chief Minister Sri @ysjagan pays tribute to Bharat Ratna, Sri #SardarVallabhbhaiPatel …
Read More »Blog List Layout
చంద్రబాబు ఆ రాష్ట్రంలో అడుగుపెడితే అంతా అస్సామే..!
40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకుతిరుగుతున్న చంద్రబాబుకు రోజురోజుకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఒక పక్క ప్రజలు, మరోపక్క సొంత పార్టీ, ఇటు ట్విట్టర్ వేదికగా వైసీపీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి దెబ్బలకు బాబుకి ఏమి చెయ్యాలో అర్ధం కావడంలేదు. ప్రస్తుతం అధికార పార్టీ ఐన వైసీపీ ని వేలెత్తి చూపడానికి ప్రతిపక్ష పార్టీ దగ్గర ఏ అస్త్రం లేదని చెప్పని. కాని ఒక ఇసుకు విషయంలో ఏదేదో చెయ్యాలని …
Read More »You Will Thank Us – 10 Tips About Legal Steroids You Need To Know
You desire a shortcut to gaining muscle and energy but you don’t want to flip to illegal substances such as steroids and prohormones. Anadrole is the perfect legal steroid alternative for you. Protected authorized steroids are natural merchandise which have the same sort of impact as unlawful anabolic steroids. Like …
Read More »Exploring Quick Products In essay tigers expertpaperwriter
High quality of the reviewed essay companies is continuously monitoring and repeatedly updated. I inform myself I’m pulling off the highway on a whim. I am driving to Baton Rouge, Louisiana, to attend the championship event of the professional softball league and to interview Haley Fagan. I move the indicators …
Read More »ఇఆర్సి చైర్మన్ గా జస్టీస్ శ్రీ సీవీ నాగార్జునరెడ్డి…!
ఇఆర్సి చైర్మన్ గా హైకోర్ట్ విశ్రాంత న్యాయమూర్తి జస్టీస్ శ్రీ సీవీ నాగార్జునరెడ్డిని నియమించడం జరిగింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషన్ హరిచందన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు.
Read More »ఆ జిల్లా కలెక్టర్ ను అభినందించిన ..సీఎం జగన్
అనంతపురం జిల్లా కలెక్టర్ ఎన్ సత్యనారాయణను ముఖ్యమంత్రి జగన్ ప్రశంసిచారని వార్త వచ్చింది. ముఖ్యంగా రైతు భరోసా స్కీమ్ ను చక్కగా అమలు చేసి, రైతులందరికి డబ్బులు అందేలా చేశారని ఆయన మెచ్చుకున్నారు .రైతు భరోసాపై జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 4,81,498 రైతు కుటుంబాలకు భరోసా కింద రూ.390 కోట్లు జమ చేసినట్లు ముఖ్యమంత్రికి వివరించారు. వ్యవసాయశాఖ, రెవెన్యూ, బ్యాంకర్ల సహకారంతో భరోసా సమర్థవంతంగా అమలు …
Read More »చంద్రబాబూ అప్పుడు ప్రతిపక్షం లేకుండా చెస్తానన్నావ్.. ఇప్పుడు ప్రతిపక్ష హోదానే కోల్పోయేలా ఉంది !
2014 లో నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే రాజకీయంగా వైసీపీ ని దెబ్బ కొట్టేందుకు చంద్రబాబు పెద్దఎత్తున ప్రయత్నాలు చేసాడు. వారిలో పార్టీ నాయకులు అత్యంత ముఖ్యమైనది. అయితే జగన్ చంద్రబాబు మాదిరిగా ఎమ్మెల్యేలను లాక్ ఉన్నప్పుడు సిద్ధాంతపరంగా పోరాటం చేశారు తప్ప ప్రస్తుతం చంద్రబాబు మాదిరిగా ప్రవర్తించలేదు. అయితే ఏకంగా అత్యంత బలమైన ప్రతిపక్షం గా ఉన్నప్పుడే జగన్ రాజకీయంగా మానసికంగా …
Read More »ఏపీలో రైతులకు మరో విడత రైతు భరోసా..!
ప్రతి బుధవారం రైతు భరోసా పధకం కింద కొత్త లబ్ధిదారులకు చెల్లింపులు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ కుమర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అర్హులైన రైతులకు మరో విడత రైతు భరోసా చెల్లింపులు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ రోజు లక్షా ఐదు వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని వెల్లడించారు. కాగా నవంబర్ 15 వరకు రైతు భరోసా …
Read More »దేవిపట్నం బోటు ప్రమాద మృతుల కుటుంబాలకు పది లక్షలు విడుదల చేసిన ప్రభుత్వం
తూర్పుగోదావరి జిల్లా ఖర్చులు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా జరిగింది. దాదాపుగా మూడు వందల అడుగుల లోతులో కూరుకుపోయిన ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత సత్యం బృందం వెలికి తీసింది. అది బ్రూట్ ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు ప్రభుత్వం పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అప్పుడే ప్రకటించింది. అయితే సాధారణంగా ప్రభుత్వాలు ప్రకటించే ఎక్స్గ్రేషియా లకు ఇచ్చే సొమ్ముకు అవి జారీ చేసే …
Read More »ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసిన..పలు కీలక పథకాలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. కొత్తగా అమల్లోకి తేనున్న పలు కీలక పథకాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వచ్చే జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్న ప్రతిష్టాత్మకమైన ‘అమ్మ ఒడి’ పథకానికి కేటినెట్ ఆమోదం తెలిపింది. దీంతోపాటు గ్రామీణ నియోజవర్గాల్లో అగ్రికల్చర్ ల్యాబ్లు ఏర్పాటు చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతులకు నాణ్యమైన విత్తనాలు,ఎరువుల, ల్యాబ్లో పరీక్షించి …
Read More »