Home / Blog List Layoutpage 384

Blog List Layout

తిరుమలలో ఘనంగా రథోత్సవం.. మహారథంపై ఊరేగిన మలయప్పస్వామి..!

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. గడచిన ఏడు రోజులుగా రోజుకో వాహనంపై స్వామివారు ఉత్సవమూర్తి అయిన మలయప్పస్వామి మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. 8 వ రోజైన ఈ రోజు ఉదయం మలయప్పస్వామి మహారథంపై ఊరేగారు. ఈ రాత్రి స్వామివారు అశ్వ వాహన సేవలో దుష్ట శిక్షకునిగా కల్కి అవతారంలో దర్శనమిస్తారు. ఈ వాహనంపై స్వామి వారు క్షత్రియ లక్షణాలు కలిగిన తలపాగా, దూసిన కరవాలంతో, …

Read More »

పార్టీ రంగులు విషయంలో వైసీపీ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది..!

2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. జగన్మోహన్ రెడ్డి పదేళ్లుగా పడిన కష్టానికి పట్టాభిషేకం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది కార్యకర్తలు ఎంతో మంది నాయకుల శ్రమతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే జగన్ ప్రజల పక్షాన తండ్రి మాదిరిగా పాలనలో ముందుకెళుతున్నారు. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలతో పేదల కోసం నిత్యం ఆలోచిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి …

Read More »

టీడీపీ భారీ కుట్రను బయటపెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు.. ఏకంగా 2వేల మందితో !

2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల పాటు ప్రజా వ్యతిరేక పాలనతో ప్రజా విశ్వాసం కోల్పోయింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై పోరాటాలతో జగన్మోహన్రెడ్డి నిత్యం ప్రజల్లో ఉండటంతోపాటు పాదయాత్రతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే వైసీపీ గెలవడానికి టీడీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు మాత్రం సోషల్ మీడియా నే.. అయితే వైయస్సార్సీపి కోసం గతంలో పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు పనిచేశారు. సోషల్ …

Read More »

చింతమనేని ప్రభాకర్ కు మూడేళ్ల జైలు శిక్ష..ఈ సారి ఎన్నికల్లో నో ఎంట్రీ..!

పశ్చిమ గోదావరి జిల్లాలోనే అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యే గా పేరుగాంచిన చింతమనేని ప్రభాకర్ కు ఎట్టకేలకు జిల్లా కోర్టు మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. గత 2014 ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గం నుంచి గెలిచిన చింతమనేని రాజ్యాంగేతర శక్తిగా ఎదిగారు. టీడీపీ అండతో ఇష్టానుసారంగా చెలరేగిపోయారు. చంద్రబాబు ప్రోద్బలంతో చెలరేగిపోయారు. ఈ క్రమంలో చింతమనేని అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ఇసుక అక్రమ రవాణా చేయడం, అడ్డొచ్చిన అధికారులు కొట్టడం, …

Read More »

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్‌ జేకే మహేశ్వరి..!

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి ప్రమాణస్వీకారం చేసాడు. అనంతరం హైకోర్ట్ తొలి ప్రధాన న్యాయమూర్తిగా భాద్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమం విజయవాడ తుమ్మతల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు. ఆయనతో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ హరిచందన్ ప్రమాణస్వీకారం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, హైకోర్ట్ న్యాయవాదులు, తదితరులు పాల్గున్నారు.

Read More »

తుఫాన్ వస్తే వణుకే..ఆ ప్రాంతంలో మాత్రం తుఫానే వణుకుతుంది..!

1996 నవంబర్ 4…తూర్పుగోదావరి జిల్లా వాసులు ఎప్పటికీ మర్చిపోలేని రోజు అది. ఎందుకంటే ఆ రోజువరకు ఎవరికీ తుఫాన్ అంటే అంతగా పరిచయం లేదు. అప్పుడే బంగాళాఖాతంలో చిన్న తుఫాన్ పుట్టిందట. ఉరుములు లేవు, మెరుపులు లేవు ఈ తూఫాన్ రాత్రికి రాత్రే కాకినాడను చుట్టుముట్టేసింది. రికార్డు స్థాయి వేగంలో ఈదురుగాలులు వీచాయి. వేలాదిమంది జాలర్లు గల్లంతయ్యారు.కొంతమంది మరణించారు. ఇక కొన్ని లక్షల ఇండ్లు ద్వంసం అయ్యాయి. కాకినాడ పరిసర …

Read More »

నేడు దుర్గ‌మ్మ మ‌హిషాసురమ‌ర్థినీ దేవిగా సాక్షాత్కారం..!

నవరాత్రుల్లో భాగంగా 9వ రోజైన సోమ‌వారం అనగా ఆశ్వ‌యుజ శుద్ధ న‌వ‌మి నాడు విజయవాడలో కొలువుతీరిన శ్రీ క‌న‌క‌దుర్గ‌మ్మ అమ్మవారు శ్రీ మ‌హిషాసురమ‌ర్థినీ దేవిగా భక్తులకు ద‌ర్శ‌న‌మిస్తుంది. ఈ రూపంలో ఎనిమిది చేతులతో మ‌హిషాసురుడిని సంహరించింది. న‌వ‌దుర్గ‌ల్లో ఇదే అత్యుగ్ర‌రూపం. అమ్మవారు ఈరోజు లేత‌రంగు దుస్తుల్లో సింహ వాహ‌నాన్ని అధిస్టించి భక్తులకు మహాశక్తిగా దర్శనమిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున తల్లికి గారెలు, బెల్లంతో కలిపినా అన్న పెడతారు.

Read More »

ప్రధాని మోదీ బాటలో సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేందర్ మోదీ బాటలో నడవనున్నారా..?. ఇప్పటికే స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో ప్రధాన మంత్రి నరేందర్ మోదీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి విధితమే. దీనికోసం కేంద్ర సర్కారు మూడు వేల కోట్లను ఖర్చు చేసింది అని కూడా సమాచారం. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో …

Read More »

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

ఏపీ అధికారక పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పార్టీ మారబోతున్నారా..?. ఇప్పటికే ఆయనపై పలు వార్తలు మీడియాల్లో వైరల్ అవుతున్న సంగతి తెల్సిందే. అయితే తనపై వస్తోన్న వార్తలపై ఆయన స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ” నేను పార్టీ మారుతున్నట్లు వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. కొంతమంది కావాలనే తనపై ఇలాంటి ప్రచారం చేస్తోన్నారు. నేను పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన కథనాలను తీవ్రంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat