Home / Blog List Layoutpage 403

Blog List Layout

ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచేప్పినా ఇంకా మారలేదా… ఏం మనుషులయ్య మీరు..?

2014 ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకు మాయమాటలు చెప్పి గెలిచిన విషయం తెలిసిందే. గెలిచినా తరువాత ప్రజలు మరియు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసాడు. దీనికి బాబుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్న ప్రజలు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తండ్రీకొడుకులు ఇద్దరికీ సరైన బుద్ధి చెప్పాడు. అఖండ మెజారిటీతో వైసీపీని గెలిపించారు. అయితే ఏపీలో ఎన్నికలు ముగిసి వైసీపీ అధికారంలోకి వచ్చి 100రోజులుదాటేసింది. ఈక్రమంలో అప్పుడే టీడీపీ 23సీట్లకే ప్రభుత్వాన్ని ఇరుకున …

Read More »

శ్రీశైలం జలాశయం1982 తర్వాత.. మళ్లీ ఇప్పుడు

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ ప్రాజెక్టుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీనికితోడు సెల్ఫ్‌ క్యాచ్‌మెంట్‌ ఏరియాలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జూరాల, సుంకేసుల నుంచి 2,02,899 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యాంలోకి వచ్చి చేరుతోంది. డ్యాం నుంచి విద్యుత్‌ ఉత్పాదన అనంతరం రెండు పవర్‌ హౌస్‌ల ద్వారా 78,289 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. అలాగే …

Read More »

ఈ- సిగరెట్లు నిషేధం..డీజీపీ గౌతమ్ సవాంగ్ వార్నింగ్ !

ఆంధ్రప్రదేశ్ లో ఈ- సిగరెట్లను నిషేదించారు. ఈ మేరకు ఏపీ డీజీపీ హెచ్చరికలు జారి చేసారు. 1940 డ్రగ్స్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం లైసెన్స్ పొందిన వారు మాత్రమే అమ్ముకోవాలని ఆయన తెలిపారు. అలా కాదని దొంగతనంగా ఏదైనా చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వీటికి సంబంధించి ఎగుమతి, దిగుమతి, అమ్మకాలు వంటివి నిషేధించామని, దీనిపై ఎటువంటి ప్రచారాలు కూడా ఇకనుండి …

Read More »

Options For No-Hassle Plans For edusson essaysrescue

Excellent faculty essays on the market at cheap prices aren’t as straightforward to discover on the net because you would possibly think. The excellent news is that we’re right here that can assist you weed out the dreck and discover the sites which edusson review are really value your effort …

Read More »

మరో సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం జగన్

రైతు రుణమాఫీకి జగన్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీలో భాగంగా 4,5 విడతల సొమ్ము విడుదలకు సంబంధించిన జీవో 38ని రద్దు చేసింది. ఈమేరకు వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య జీవో 99 విడుదల చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని చేపట్టనున్న నేపథ్యంలో రైతు రుణమాఫీ పథకాన్ని రద్దు చేశారు. 4, 5 విడతల …

Read More »

విడుదలై బయటకు వస్తున్న సమయంలోె పోలీసులను తిట్టి మరీ అరెస్టైన చింతమనేని

తెలుగురాష్ట్రాల్లోనే అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యే, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని  ప్రభాకర్‌ మరోసారి అరెస్టయ్యారు. జిల్లాజైలులో ఉన్న చింతమనేనిని పోలీసులు పీటీ వారెంట్‌పై అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈనెల 11వ తేదీన న్యాయమూర్తి విధించిన 14రోజుల రిమాండ్‌ బుధవారంతో ముగిసింది. అయితే చింతమనేని బయటకు వస్తారని అంతా భావించారు. అయితే దీంతోపాటు చింతమనేనిపై ఉన్న మరో రెండు కేసుల్లోనూ పీటీ వారెంట్‌పై పోలీసులు ఆయనను …

Read More »

టికెట్ ధర ఎంత.? మధ్యలో ఎక్కడెక్కడ ఆగుతుంది.. మరెన్నో ప్రత్యేకతలతో

ఎంతో కాలంగా వాయిదాలు పడుతూ వస్తున్న ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ రైలు గురువారం పట్టాలెక్కింది. విశాఖనుంచి విజయవాడకు నడిచే ఈ రైలును కేంద్ర రైల్వే సహాయమంత్రి సురేష్‌ చన్నబసప్ప అంగడి, ఎంపీలు, రఘురామ కృష్ణంరాజు, ఎంవీవీ సత్యనారాయణ, గొట్టేడి మాధవి, జీవీఎల్‌ నర్సింహారావు ప్రారంభించారు. ఉదయం 11.30 గంటలకు విశాఖ రైల్వేస్టేషన్‌ 1వ ప్లాట్‌ఫాంపై రైలుకు పచ్చజెండా ఊపారు. ఈ ఒక రోజు స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌గా ఇది నడుస్తుందని శుక్రవారం …

Read More »

అలా చేస్తే ఆర్టీసీకి రూ.3300 కోట్లు మిగులే..!

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. జగన్ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకోసం కృషి చేస్తున్నారు. ఈ మేరకు చాలా వరకు విజయవంతం చేసి అందరి మన్నలను అందుకున్నాడు. ఈ ప్రయత్నంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో వినీలం చెయ్యాలనే సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు. దీనిపై స్పందించిన ఆర్టీసీ ఇంఛార్జ్ కృష్ణబాబు మాట్లాడుతూ..ఉద్యోగులను విలీనం చేయడం వల్ల ఆర్టీసీకి రూ.3300 …

Read More »

10ఏళ్ల తర్వాత వినియోగంలోకి బస్టాండ్.. పార్కింగ్ ప్లేస్ గా మార్చిన టీడీపీ.. దోపిడీని అరికట్టిన గ్రంధి

భీమవరంలో తాజాగా జరిగిన ఓ సంస్కరణ స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పట్టుదలకు, ఇచ్చినమాట నిలబెట్టే తత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. గత 20సంవత్సరాల క్రితం భీమవరంనుండి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే ప్రతీబస్సు టూటౌన్ లోని పాత బస్టాండ్ నుండి వెళ్ళేవి.. సంవత్సరాలు గడిచే కొలిది భీమవరం డెవలప్ అవ్వడం, ఆర్ధికంగా,జనాభా పరంగా సిటీ విస్తీర్ణం పెరిగింది. దీంతో అప్పటి పాలకులు ప్రయాణికులు రద్దీ దృష్ట్యా వన్ టౌన్లో క్రొత్త బస్ …

Read More »

చంద్రబాబూ జీవితకాలం స్టోరీలు అల్లుతూనే ఉంటావా..?

వైసీపీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామవాలంటీర్లు, 1.26 లక్షల గ్రామ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పూర్తిగా పారదర్శకంగా, ఎక్కడా అవకతవకలకు ఆస్కారం లేకుండా.. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి..ఫలితాలు విడుదల చేసింది. ప్రభుత్వం ఒకేసారి లక్ష 1.26 లక్షల ఉద్యోగాలు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఎల్లోమీడియా బాబు ఆదేశాల మేరకు రంగంలోకి దిగి..పేపర్‌ లీక్ అయిందంటూ… విద్యార్థుల భవిష్యత్తుతో జగన్ సర్కార్ చెలగాటం ఆడుతుందంటూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat