Home / Blog List Layoutpage 469

Blog List Layout

టీడీపీ నుంచి ఎవరు బరిలో నిలువలేదు…వైసీపీ ముగ్గురు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం

ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు.. వైసీపీ తరఫున రాష్ట్ర మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నేత మహ్మద్‌ ఇక్బాల్, కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్‌ నేత చల్లా రామకృష్ణారెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్‌ అధికారి సోమవారం ప్రకటించారు. అనంతరం మహ్మద్‌ ఇక్బాల్‌, చల్లా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీలుగా ధ్రువీకరణ పత్రాలు …

Read More »

సాదినేని యామినీ పార్టీ మారిపోతే…నారా లోకేష్ పరిస్థితి ఏమిటి?

తన వ్యాఖ్యలతో తనూ ఒక రాజకీయ నేత అనే గుర్తింపును సంపాదించుకున్నమహిళ నాయకురాలు సాదినేని యామినీ. నోటిదురుసే ఈమెకు గుర్తింపును సంపాదించి పెట్టింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యామిని పరుషపదజాలంతో రెచ్చిపోయారు. దీంతో ఈజీగా గుర్తింపు వచ్చేసింది. ప్రత్యేకించి సోషల్ మీడియాలో ఈమె పేరు మార్మోగింది. ఈమె ఎవరు? ఈమె కథేంటి? అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడించింది. గాసిప్పులు కూడా క్రియేట్ అయ్యాయి. అంతేకాదు నారాలోకేష్ …

Read More »

నిన్ను అభిమానించినందుకు సిగ్గు పడుతున్నాం అంటున్న జనసైనికులు.. జగన్ సేన

ఇటీవల పవన్ ఇచ్చిన ఓ అధికార ప్రకటనపై వైసీపీ సోషల్ మీడియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. దీనికి సంబంధించి వారు పవన్, జగన్ ల రాజకీయ చరిత్రలను ఉటంకించి మరీ పవన్ కు వార్నింగ్ ఇచ్చారు.పవన్ ప్రజారాజ్యం ద్వారా, జగన్ కాంగ్రెస్ ద్వారా ఇద్దరూ 2009లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.. జగన్ రెండుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి 5 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా రాణించి 3000 పైచిలుకు …

Read More »

చంద్రబాబుకు అతి పెద్ద దెబ్బ..మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి టీడీపీకి గుడ్ బై

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆదినారాయణరెడ్డి త్వరలో బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా టీడీపీతో ఆయన అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. బీజేపీ నేత, ఎంపీ సీఎం రమేష్ తో ఆదినారాయణరెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ద్వారానే బీజేపీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఇందుకు …

Read More »

ఖండాతరాలు దాటినా జగన్ పై ప్రేమ తగ్గలేదు.. దారుణంగా ఓడిపోయినా చంద్రబాబులో మార్పు రాలేదు

అన్నా బాగున్నారా.. అక్కా బాగున్నారా..? చెల్లెమ్మ, తమ్ముడు, అవ్వతాతలు అంతా బాగున్నారా.? అంటూ ఏపీ సీఎం తన ప్రసంగాన్ని డల్లాస్ లో ప్రారంభించారు. ఖండాలు దాటినా మీప్రేమ, అప్యాయత చూస్తే ఎంతో ఆనందంగా ఉంది.. నాన్నగారిని, మా కుటుంబాన్ని, నన్ను అమితంగా ప్రేమించే మీ హృదయాలన్నింటికి జగన్‌ అనే నేను నిండు మనుసుతో ప్రేమాభివందనాలు చేస్తున్నా అన్నారు. అమెరికాలో ఉంటున్నా ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో మీరు పోషించిన పాత్ర …

Read More »

డల్లాస్ లో టీడీపీ ఎంత విష ప్రచారం చేసినా భారీ ఎత్తున ప్రవాసాంధ్రులు వచ్చారు.. ఏం జరిగింది..

ఏపీ సీఎం జగన్ డల్లాస్ లో పాల్గొన్న సభకి విశేష స్పందన లభించింది.. స్థానిక అమెరికన్ పోలీస్ అధికారుల అంచనా మేరకే దాదాపుగా 9 వేల వరకూ హాజరైనట్లు సమాచారం.. i have a dream అంటూ మార్టిన్ లూథర్ కింగ్ మాటలతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన జగన్ మాటలకు ఆడిటోరియం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది.. అందుకు స్ఫూర్తిగా ‘నాకు కూడా ఒక కల ఉంది ‘ అంటూ పాదయాత్ర ద్వారా …

Read More »

వేలాదిమంది కార్యకర్తలతో కలిసి వైసీపీలో చేరిన మరో టీడీపీ నేత

ఒకే పార్టీలో ఉండాలి, ఓడినా గెలిచినా ఆ పార్టీతోనే అనుకునే రోజులు కావివి. చాలా మంది ప్రజా ప్రతినిధులు… స్వలాభం చూసుకుంటున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే, ఆ పార్టీతో జట్టు కట్టేస్తున్నారు. ఏ రాష్ట్రంలో చూసినా అదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో ఇది మరింత ఎక్కువగా ఉంది. తాజాగా టీడీపీ నేత, ఏఎంసీ మాజీ చైర్మన్‌ కురెళ్ళ రామ్‌ప్రసాద్‌ వైసీపీ తీర్థం తీసుకున్నారు. పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు నచ్చడంతో …

Read More »

బీజేపీలోకి బాబు, లోకేష్‌ల ఎంట్రీ ఎప్పుడు…?

ఏపీలో అతి కొద్ది కాలంలోనే టీడీపీ అంతర్ధానం కానుందా…చంద్రబాబు, లోకేష్‌లు ఫ్యూచర్‌లో బీజేపీలో చేరుతారా…ప్రస్తుత ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే..బాబు, లోకేష్‌లు కాషాయ తీర్థం పుచ్చుకున్నా ఆశ్చర్యం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీలో వైయస్ఆర్‌సీపీ తిరుగులేని విజయం సాధించడం, సీఎంగా జగన్ 50 రోజుల్లోనే పలు ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకోవడం, దేశంలోనే 3 వ అత్యుత్తమ సీఎంగా నిలవడం, 30 ఏళ్లు అధికారంలో ఉండేలా …

Read More »

సోషల్ మీడియాలో సాదినేని యామినిపై వైరల్ అవుతున్న కామెంట్స్ ఇవే..

ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీకి రోజుకో షాక్ తగులుతుంది. ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి చేరుతున్నారు. రాజకీయ భవిష్యేత్తు కోసం టీడీపీ నాయకులూ పార్టీ మారుతున్నారు. మరికొందరు నాయకులూ వారసత్వం రాజకీయాల్లో ఉండాలంటే పార్టీ మారాల్సిందే అని బీజేపీలోకి చేరుతున్నారు. ఇదే బాటలో మాజీ మంత్రి నారా లోకేష్ మీద ఈగ కూడా వాలనివ్వనంత అభిమానం ఉన్న మహిళా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat