Home / Blog List Layoutpage 550

Blog List Layout

అవమాన భారంతో అసెంబ్లీ తొలి సమావేశాలకు డుమ్మా కొడుతున్న చంద్రబాబు.. జగన్ ని విమర్శించడం

తొలిసారిగా 1983లో బొబ్బిలి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంబంగి వెంకట చిన అప్పలనాయుడు ప్రస్తుతం వైయస్సార్ సీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 1994తరువాత ఈయన ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఇదే తొలిసారి. ప్రొటెం స్పీకర్ గా అసెంబ్లీలో అత్యంత సీనియర్ నేతలకే అవకాశం వస్తుంది. దీంతో 1978లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో చంద్రబాబు ఒక్కరే ప్రస్తుత అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1983లో గెలిచినవారిలో బుచ్చయ్య చౌదరి, కరణం బలరాం, సంబంగి వెంకట …

Read More »

ఎంతైనా యంగ్ సీఎం కదా అంటున్న అధికారులు.. ప్రతీరోజూ రిపోర్ట్ కావాలని కోరిన ముఖ్యమంత్రి

నూతన ప్రభుత్వంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సీఎం జగన్ ఆదేశాలమేరకు ఎక్సైజ్ శాఖ ప్రక్షాళనకు కమిషనర్ మీనా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. సీఎం జగన్ సూచనలకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసింది. ఎక్సైజ్ శాఖ అధికారులు.. సిబ్బందితో భేటీ అయిన రెవిన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాంబశివరావు, కమిషనర్ ఎంకే మీనా బెల్ట్ షాపుల నియంత్రణ చర్యలు చేపట్టాలని ఎక్సైజ్ అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు …

Read More »

పట్టించుకోని పోలీసులు.. పెద్దాయనకు న్యాయం జరగాలని కోరుకునేవారంతా షేర్ చేసి ప్రశ్నించండి..

రెండ్రోజుల క్రితం తిరుపతిలో ఒక తండ్రిని కొడుకు, భార్య, భార్య తమ్ముడు వంశీ కృష్ణ ( ఏపీఎస్పీ డీసీ ఎల్ లో ఏ.ఈ.) వీరందరూ కలిసి చైన్లు, కారంపొడి , రాడ్డుతో చావగొట్టారు.. జన్మనిచ్చిన తండ్రిని కలిసి గొడ్డును బాధినట్టు బాదారు.. 20సంవత్సరాలుగా ఇంట్లో కూర్చుని తిండి పెట్టకుండా అప్పులు తీర్చకుండా అదే ఇంట్లో వుంటున్నారు. ఈ పెద్దాయన చిన్న కొడుకు వీరి బాగోగులు చూస్తూ అప్పులు తీరుస్తున్నాడు.. వీటికి …

Read More »

కేబినేట్ లో జ‌గ‌న్ సంచ‌ల‌న ఆర్డ‌ర్‌…టీడీపీ నేత‌ల మైండ్ బ్లాకే

ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీకరించిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి త‌న సంచ‌ల‌నాల ఒర‌వ‌డిలో మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంటున్నారు.రాష్ట్రంలోని పాలక మండళ్ల రద్దుకు ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాల పాలక మండళ్ల రద్దు చేసే యోచనలో ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ ఉన్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యంతో టీడీపీ నేత‌ల‌కు మైండ్ బ్లాక్ …

Read More »

మరో భారీ కుంభకోణాన్ని బయటపెట్టనున్న జగన్..చంద్రబాబుకు హై టెన్షన్ !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అన్ని శాఖల్లో ప్ర‌క్షాల‌న చేస్తాన‌ని చెప్పిన విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు జగన్ ముందుకు నడుస్తున్నారు.చంద్రబాబు రాష్ట్రంలో చేసిన అన్యాయాలు,అక్రామలు పై విచారణ జరుగుతుందని బలంగా వినిపిస్తుంది.ఈ నేపధ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ..ఏపీలో కియా మోటార్స్ పేరిట జరిగిన భారీ భూకుంభకోణం బయటకు వస్తుందని హెచ్చరించారు.ఇక అసలు విషయానికి వస్తే అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామంలో సుమారు …

Read More »

ఏపీలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..వారి వివరాలు

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ జరిగింది. పెద్ద సంఖ్యలో ఐఏఎస్‌ అధికారులకు ఏప్రీ ప్రభుత్వం స్థాన చలనం కలిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. కృష్ణా, కడప, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా మిగతా తొమ్మిది జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. జీఏడీ ముఖ్యకార్యదర్శిగా ఆర్పీ సిసోడియాను నియమించింది. అజేయ్‌ జైన్‌, విజయానంద్‌లను జీఏడీకి రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది. బదిలీ అయిన ఐఏఎస్‌ అధికారుల …

Read More »

పాలనలో పారదర్శకత ఉండేలా, విప్లవాత్మక మార్పులు తెచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్న జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేడు వ్యవసాయ శాఖపై అధికారులతో సమీక్ష చేయాల్సిఉంది. అయితే రంజాన్ పర్వదినం కావడంతో సమీక్షను సీఎం రద్దుచేశారు. ఈ సందర్భంగా ముస్లింలకు జగన్ శుభాకాంక్షలు తెలిపారు. సత్యనిష్ట, సత్ప్రవర్తన ప్రతీక రంజాన్ అని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. కాగా జగన్ పాలనలో తనదైన ముద్ర వేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆర్నెల్లలో మంచి ముఖ్యమంత్రిగా ప్రశంసలు పొందుతానని జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. …

Read More »

జగన్ సంచలన నిర్ణయం-సరికొత్త ట్రెండ్..!

ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు పాలనలో అటు ప్రజాసంక్షేమంలో తనదైన మార్కును ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సర్కారు దవఖానాలు,రాజధాని ప్రాంతంలో జరిగిన పలు అవినీతి అక్రమాలపై నివేదికలు ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మరోవైపు అంగన్ వాడీలకు ప్రస్తుతం ఉన్న మూడు వేల రూపాయల నుండి ఏకంగా మూడు రెట్లు అంటే పదివేలకు పెంచారు. కిడ్నీ బాధితులకు …

Read More »

పయ్యావుల కేశవ్‌ రాజీనామా..!

అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న కేశవ్‌ ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ ఎన్నికల్లో ఉరవకొండ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆయన తన ఎమ్మెల్సీ పదవిని వదులుకునేందుకు సిద్ధమయ్యారు. పయ్యావుల రాజీనామాను ఆమోదించిన శాసన మండలి ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2014 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున …

Read More »

ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు..

ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ ‘ రంజాన్ ‘.ముస్లింలు చాంద్రమాన కేలండర్ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల ‘రంజాన్’, దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ‘ దివ్య ఖురాన్’ గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం.ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ‘ ఉపవాసవ్రతం’ . ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat