Home / 18+ / పట్టించుకోని పోలీసులు.. పెద్దాయనకు న్యాయం జరగాలని కోరుకునేవారంతా షేర్ చేసి ప్రశ్నించండి..

పట్టించుకోని పోలీసులు.. పెద్దాయనకు న్యాయం జరగాలని కోరుకునేవారంతా షేర్ చేసి ప్రశ్నించండి..

రెండ్రోజుల క్రితం తిరుపతిలో ఒక తండ్రిని కొడుకు, భార్య, భార్య తమ్ముడు వంశీ కృష్ణ ( ఏపీఎస్పీ డీసీ ఎల్ లో ఏ.ఈ.) వీరందరూ కలిసి చైన్లు, కారంపొడి , రాడ్డుతో చావగొట్టారు.. జన్మనిచ్చిన తండ్రిని కలిసి గొడ్డును బాధినట్టు బాదారు.. 20సంవత్సరాలుగా ఇంట్లో కూర్చుని తిండి పెట్టకుండా అప్పులు తీర్చకుండా అదే ఇంట్లో వుంటున్నారు. ఈ పెద్దాయన చిన్న కొడుకు వీరి బాగోగులు చూస్తూ అప్పులు తీరుస్తున్నాడు.. వీటికి కారణం అయిన కొడుకు. కోడలు, కోడలు తమ్ముడు, కలిసి ముసలి వాళ్ళ మీద ఫోర్జరీ కేసు పెట్టి 25 లక్షలు తీసుకున్నారు అని కేసు పెట్టారు. కూలి పని చేసుకునే వాళ్లకు 25 లక్షలు ఎలాయిస్తారు మీరే చెప్పండి.

దీనికి అంతటికీ కారణం కోడలు తమ్ముడు వంశీ కృష్ణ ఇతను చూసుకుని వీరు ఇవ్వన్ని చేస్తున్నారు. ఇతను గవర్నమెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఏ.ఈ.పనిచేస్తూ ,10 నుండి 20 వరకు అందరికి వడ్డీలు ఇస్తూ ప్రతి ఒక కుటుంబాన్ని నాశనం చేస్తున్నాడు. అయితే ఈ వీధిలో ఉన్నవారంతా పోలీస్లకు ఫిర్యాదు చేసారు. వీధికి వచ్చి ముసలి వాళ్ల కు న్యాయం చేయాలని, లేదా వాస్తం తెలుసుకునేందుకు విచారణ చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతము ఆ పెద్దాయన తిరుపతి రుయాలో చికిత్సపొందుతున్నట్టు సమాచారం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat