Home / Blog List Layoutpage 593

Blog List Layout

నేడు వైఎస్ జగన్ విశాఖ‌కు..!

వైఎస్ఆర్‌సీపీ అధినేత,రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహన్‌రెడ్డి నేడు హైదరాబాద్ నుండి బయలుదేరి సాయంత్రం 6గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు రానున్నారు.య్ఎస్ ఆర్‌సీపీ సీనియర్‌ నేత  మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు,బొత్స అప్పలనరసయ్య కుమార్తె వివాహానికి ఆయన హాజరవుతారు.జగన్ ఎయిర్‌పోర్టు నుండి రోడ్డు మార్గంలో రుషికొండ దగ్గర సాయిప్రియా రిసార్ట్స్‌కు చేరుకొని యామిని, రవితేజలను ఆశీర్వదిస్తారు.అనంతరం అక్కడనుండి బయల్దేరి అదే రాత్రి హైదరాబాద్‌కు వెళిపోతారు.

Read More »

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్ !?

అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని, 120కి పైగా సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్టు కనిపిస్తోంది.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మీద వైసీపీ దీమాగా ఉంది. ఎంత ధీమాగా అంటే, ఎన్నికల ఫలితాలు రాకముందే ఆ పార్టీ నేతలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం తేదీలు కూడా ఫిక్స్ చేసేస్తున్నారు. తిథి, వార, …

Read More »

వైఎస్ జగన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి చెప్పుకునే వార్త..!

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు కాన్నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇత‌ర నాయ‌కులు , తెలుగు తమ్ముళ్లందరు ఆరోప‌ణలు చేయ‌డం తెలిసిందె. ప్ర‌తీ విష‌యానికి జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేయ‌డం అల‌వాటుగా మార్చుకున్నారు. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నించిన ప్ర‌తీ సారి ఎదురుదాడి చేస్తున్నారు. అంతేకాదు వైఎస్ జగన్ ఏపీ రాజకీయాల్లోనే కాదు. దేశ రాజకీయాల్లో సైతం ఆయన ఎదుర్కొన్నటువంటి ఆరోపణలు ఎవరూ ఎదుర్కోలేదు. ఒకటి కాదు, రెండు, …

Read More »

సంచలనమైన తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు.. ఆందోళనలో తెలుగుతమ్ముళ్లు

ముఖ్యమంత్రిగా వైఎస్సార్సీపీ అధినేత ప్రమాణస్వీకారం చేయనుండడమే తరువాయ అనే సంకేతాలు వెలువడుతుండగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతోంది.. ఎంతో కాలంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని లేదా ప్రతిపక్షంలో ఉండి కూడా చీకటి ఒప్పందాలు చేసుకుంటున్న చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్తారని వైసీపీ నేతలు పదేపదే విమర్శిస్తున్నారు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు.. గత నాలుగేళ్లుగా చంద్రబాబు మంత్రి వర్గంలోని ప్రతీ శాఖపై కోట్లాది రూపాయల అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. …

Read More »

సీబీఐ దెబ్బకు హుటాహుటిన బెంగుళూరుకు సుజనా చౌదరి..

సుజనా చౌదరి..ఈ పేరు వింటే ముందుగా ఎవరికైనా గుర్తొచ్చేది భారీ కుంభకోణాలే.ఎందుకంటే ఈయన పైన కొన్ని కోట్ల మేర మోసం చేసారని కేసులు కూడా ఉన్నాయి.అంతే కాకుండా సుజనా చౌదరి కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ ఎంపీగా ఉన్నారు.ఇవ్వని పక్కన పెడితే ఈయన చంద్రబాబుకు మంచి సన్నిహితుడు కూడా.ఇందులో చంద్రబాబుకు కూడా హస్తం ఉండే ఉంటుంది.సుజనా ఇప్పుడు హుటాహుటిన సీబీఐ ఆదేశాల మేరకు బెంగుళూరు వెళ్ళాల్సి వచ్చింది.2017 లో బెస్ట్ …

Read More »

నేరం రుజువైతే సుజనా చౌదరి జైలుకేనా..?

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి వేల కోట్ల రూపాయలు బ్యాంకులను మోసగించారని ఆరోపణలు ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే. తాజాగా రుణాల ఎగవేత కేసులో సీబీఐ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం బెంగళూరులోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సుజనా గ్రూప్‌నకు చెందిన ఎలక్ట్రికల్‌ పరికరాల ఉత్పత్తి సంస్థ బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ ఉద్దేశపూర్వకంగా తమను రూ. …

Read More »

దేవినేని ఉమ అటు ఇటు కాని దద్దమ్మ.. సొంత వదిన చావుకు కారణమైన వ్యక్తి.. !

మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అటు ఇటు కాని దద్దమ్మ అని వైసీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు మేరుగ నాగార్జున అన్నారు. ఖూనీ కోరులని ముద్ర వేయించుకున్న వ్యక్తులు, ఇసుక స్మగ్లర్లు, కీసర బ్రిడ్జిని ఇనుము ముక్కలా అమ్ముకున్న దుర్మార్గుడు ఉమ అని, తన సొంత వదిన చావుకు కారణమైన వ్యక్తి తమ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలపై వ్యాఖ్యలు చేయటం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆపద్ధర్మ …

Read More »

ఎన్నికల కౌంటింగ్‌కు 21 వేల మంది సిబ్బంది అవసరం: ద్వివేది

ఆంధ్రప్రదేశ్‌లో రీపోలింగ్‌పై కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఆమోదం రావాల్సి ఉందని ఏపీ రాష్ట్ర ఈసీ గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్‌కు 21 వేల మంది సిబ్బంది అవసరమని అన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ పరిధిలో ఐదేసి కేంద్రాల్లో వీవీప్యాట్‌ల లెక్కింపు జరుగుతుందన్నారు. ముందుగా పోస్టల్, సర్వీసు ఓటర్ల లెక్కింపు చేస్తామని సీఈవో తెలిపారు. కౌంటింగ్‌ టేబుళ్ల పెంపు కోసం.. విశాఖ, పశ్చిమగోదావరి, కర్నూలు …

Read More »

మే 24న జగన్ సీఎం గా ప్రమాణం

అదేంటీ ఏపీలో ఈ నెల పదకొండున జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చే నెల మే 23న కదా విడుదల. అప్పుడే ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మే24న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎలా చేస్తారని అనుమానపడుతున్నారా.. లేకపోతే ఇది ఒక ఫేక్ వార్త అని అనుకుంటున్నారా.. అయితే,అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం వచ్చే నెలలో వెలువడునున్న ఎన్నికల ఫలితాలపై …

Read More »

వైసీపీకి ఓటేసినందుకు చంద్రబాబు సొంత మండలంలో గ్రామ బహిష్కరణ

ఏపీలో ఎన్నికలు ముగిసినా టీడీపీ నాయకుల అరాచకాలకు అడ్డుఅదుపూ లేకుండాపోయింది. ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన వారిని టార్గెట్‌ చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గ్రామ బహిష్కరణ చేయడమే కాకుండా, మహిళలపై దాడులకు కూడా తెగబడుతున్నారు. చంద్రబాబు సొంత మండలం చంద్రగిరిలోని కోట గ్రామంలో ఓ కుటుంబాన్ని టీడీపీ నాయకులు గ్రామం నుంచి బహిష్కరించారు. దాంతోపాటు మహిళపై దౌర్జన్యానికి కూడా పాల్పడ్డారు. చంద్రగిరి కోట గ్రామంలో శశిధర్‌, భార్య …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat