వైసీపీ పార్టీలో కీలక నేతగా ఉన్నచిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ని చంపేందుకు ప్రస్తుత అధికార టీడీపీ నాయకులు చేసిన కుట్ర బట్టబయలైంది. చెవిరెడ్డిపై దాడి చేయాలని స్థానిక టీడీపీ నేత పులివర్తి నాని గత కొద్ది నెలలుగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా చెవిరెడ్డికి సంబంధించిన ప్రతి కదలికను తెలిపేలా ఆయన దగ్గర ఇద్దరు డ్రైవర్లను నియమించారు. ఇవాళ తిరుపతిలో మీడియాతో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మాట్లాడుతూ..టీడీపీ …
Read More »Blog List Layout
కడపలో టీడీపీ ఖాళీ.. మరో మాజీ మంత్రి వైసీపీలో చేరిక
ఏపీలో ప్రతిపక్షంలోఉన్న వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. అధికార టీడీపీ నుండే కాకుండా అన్ని పార్టీల నుండి వైసీపీలోకి కీలక నేతలు, ఎమ్మెల్యేలు వలస వచ్చేస్తున్నారు. ఇటీవల కడప జిల్లా రాజంపేట నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, ఆయన అనుచరులు, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్నంతో పాటు.. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన వున్నం హాస్పిటల్ అధినేత వున్నం నర్సింహారావు, ఆయన కుమారుడు వున్నం …
Read More »అనంతపురం జిల్లాలో టీడీపీకి భారీ షాక్.. కీలక నేతలు రాజీనామా..వైసీపీలో చేరిక
ఏపీలో ప్రతిపక్షంలో వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. అధికార టీడీపీ నుండే కాకుండా అన్ని పార్టీల నుండి వైసీపీలోకి కీలక నేతలు , ఎమ్మెల్యేలు చేరుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం టీడీపీకి గట్టి షాక్ తగిలింది. పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారధి వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రొద్దం మండల ఎంపీపీ రాజీనామా చేశారు. ఆమెతోపాటు పలువురు టీడీపీ నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. …
Read More »కాంగ్రెస్ బెదిరింపు..యాత్ర సినిమా మేం చెప్పినట్లే ఉండాలి
కాంగ్రెస్ నేతల వ్యవహారశైలికి తాజా నిదర్శనం ఇది. తమ మాటే నెగ్గాలనే తత్వానికి నిదర్శనం ఇది. మలయాళ నటుడు మమ్మూట్టి ప్రధాన పాత్రలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అమెరికాలో ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 8న రిలీజ్ అవనుంది. అయితే, విడుదలకు ముందు ‘యాత్ర’ సినిమాకు టీకాంగ్రెస్ హెచ్చరికలు పంపింది. టీపీసీసీ …
Read More »స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే రాజీనామా..ఈ నెల 13న వైసీపీలోకి
ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్లో ఉన్న ఆయన ఆ తర్వాత వైసీపీ, టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ఎక్కడా ప్లేస్ ఖాళీ లేకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు.ఆ తర్వాత టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. కృష్ణమోహన్ను పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆయన టీడీపీకి మద్ధతిచ్చారు… ఈ పరిణామంపై స్థానిక టీడీపీ నేత పోతుల …
Read More »జయరాంను హత్యచేసిన వ్యక్తితో..టీడీపీ `ముఖ్య`నేతకు సంబంధాలు?
తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య ఉదంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాల నేపథ్యంలో హత్య జరిగినట్టు తొలుత అనుమానించిన పోలీసులు కీలక నిందితుడు రాకేశ్రెడ్డిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భాంగా జయరాంను తానే హత్య చేసినట్టు రాకేశ్రెడ్డి ఒప్పుకున్నట్టు తెలిసింది. రాకేశ్రెడ్డికి సంబంధించి వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు సేకరించారు. పోలీసుల విచారణలో రాకేశ్రెడ్డి నేరచరిత్ర …
Read More »నియోజకవర్గాల వారీగా విజయవంతంగా పలు కార్యక్రమాలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర పూర్తి అయిన నేపధ్యంలో జగన్ మరింత వేగంగా ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపధ్యంలో బుధవారం ఉదయం తిరుపతిలో సమర శంఖారావం సదస్సు నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని యోగానంద్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో జరగనున్న ఈ సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. జగన్ బుధవారం ఉదయం 11.30 గంటలకు …
Read More »ఆదిత్యానాధ్ సహా పలువురిపై కేసులు కొట్టివేసిన కోర్ట్.. ధర్మ విజేతగా జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులో ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్కు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో సోమవారం ఊరట లభించింది. ఆదిత్యనాథ్ పైన సీబీఐ మోపిన అభియోగాలని కొట్టి వేసింది. ఆదిత్యనాథ్ను సీబీఐ విచారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించలేదు. ఆదిత్యానాథ్ 2004-2009 మధ్య కాలంలో ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నారు. ఈయన ఇండియా సిమెంట్కు అనుకూలంగా వ్యవహరించారని సీబీఐ అభియోగాలు …
Read More »నిపుణుల మాటః మోడీ రైతుబంధు అయ్యేపని కాదు
రైతుల జీవితాల బాగు కోసం కాకుండా ఓట్ల ఎత్తుగడలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ఆదిలోనే నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ పథకం అమలు అయ్యేపని కాదని నిపుణలు స్పష్టం చేస్తున్నారు. బడ్జెట్లో భాగంగా ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6 వేలు ఇస్తామని, అందులో తొలి విడత రూ.2 వేలు ఈ ఏడాదే ఇస్తామనీ …
Read More »మళ్లీ స్మశానానికి స్థలం కావాలని వినతులు.. రెవెన్యూ నాటకాలు.. ఎక్కడో తెలుసా.?
తెలుగుదేశం పార్టీ నేతల భూ బరితెగింపు పతాక స్థాయికి చేరుతోంది.. తాజాగాతెలుగు తెమ్ముళ్లు శ్మశాన స్థలాన్ని సైతం కబ్జా చేసి ఆ స్థలంలో ఏకంగా ఇళ్లు నిర్మించేసుకున్నారు.. ఇంత జరిగినా రెవెన్యూ విభాగం పట్టనట్టుగా మిన్నకుండిపోయింది. తిరుపతిలో లీలామహల్ నుంచి కరకంబాడి వెళ్లే విశాలమైన రోడ్డుపక్కనున్న స్ధలంలో శ్మశానం ఉండేది. ఇది తిరుపతి అర్బన్ రెవెన్యూ పరిధిలోని తిమ్మినాయుడుపాళెం సర్వే నెం.199లో 1.45 ఎకరాల స్థ్థలం, 40 సెంట్ల కాలువ, …
Read More »