Home / Blog List Layoutpage 664

Blog List Layout

జగన్ వల్లే జాతీయ స్థాయిలో ప్రత్యేక హోదా ప్రాధాన్యత సంతరించుకుందా?

వైఎస్‌ జగన్‌ పాదయాత్ర రాష్ట్రంలోనే కాకుండా జాతీయస్థాయిలోనూ ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. పలు సమస్యలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజల్లో భరోసా, స్థైర్యాన్ని నింపుతూ సాగిన ఈ పాదయాత్ర అధికార టీడీపీని బెంబేలెత్తించగా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో గుబులు రేపింది. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో వేడిని రగిల్చింది. ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయ అజెండాగా మార్చి రాష్ట్ర ప్రజల ఆశలకు కొత్త ఊపిరులూదింది. ప్రజలందరూ ప్రత్యేక హోదాపైనే ఆశలు పెట్టుకోగా అదే …

Read More »

టీడీపీ దిమ్మతిరిగే షాక్..వైసీపీలో చేరిన ప్రభుత్వం విప్‌, టీడీపీ నేత బుద్ధా వెంకన్న..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో అధికార టీడీపీ నుంచి ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మరోనేత టీడీపీకి షాకిచ్చారు. ప్రభుత్వం విప్‌, టీడీపీ నేత బుద్ధా వెంకన్న సోదరుడు బుద్ధా నాగేశ్వరరావు వైఎస్‌ జగన్‌ సమక్షంలో మంగళవారం వైసీపీలో చేరారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్‌ను కలిసి పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్‌ …

Read More »

తెలుగు గడ్డపై కనీవినీ ఎరుగని ఇలాంటి పాదయాత్ర చరిత్రలో నిలుస్తుంది..

మొత్తం 341 రోజులు.. 3,648 కిలోమీటర్లు.. ప్రతి పల్లెను పలుకరిస్తూ.. కోటి 25 లక్షల మందికి పైగా ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తూ వారితో మమేకం…తెలుగు గడ్డపై కనీవినీ ఎరుగని ఇలాంటి పాదయాత్ర చరిత్రలో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు…వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్ర‌తిప‌క్ష నాయ‌కులు వైయ‌స్‌ జగన్ వైఎస్ఆర్‌ జిల్లా ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం (వైఎస్ఆర్‌ ఘాట్‌) నుంచి 2017 నవంబర్‌ 6వ తేదీన చేపట్టిన …

Read More »

నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు ఏదైనా సాధించారా?

నలభై ఏళ్ల తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పరిపాలనలో ఇచ్చిన ఒక్క హామీనైనా నిలబెట్టుకోలేకపోయారని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ప్రజలకు ఫలానా మేలు చేశాం అని చెప్పుకోలేని ఆయన దుస్థితి ప్రభుత్వ ఆసమర్థతకు అద్దం పడుతోంది. రాష్ట్రాన్ని ప్రపంచంలోనే నంబర్‌వన్‌ చేస్తానని, ఎక్కడా లేని రీతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మిస్తానని ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన చంద్రబాబు …

Read More »

బాబు అస‌లు రంగు బ‌య‌ట‌పెట్టిన మోడీ

తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మ‌రోమారు ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. ఆదివారం ఏపీలోని బూత్‌స్థాయి కార్యకర్తలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. చంద్రబాబు తన కుమారుడికే అధిక ప్రాధాన్యమిస్తూ రాష్ట్రంలోని ఎందరో యువతీ, యువకుల జీవితాలను పణంగా పెడుతున్నారని పేర్కొన్నారు. కుమారుడికి పదవులు ఇచ్చి అతడి ఎదుగుదలకే ఉపయోగపడ్డారు తప్ప.. రాష్ట్ర అభివృద్ధి పట్టడం లేదని ఆరోపించారు. ఎన్టీఆర్‌నే మోసం …

Read More »

బాబు అస‌లు రంగు బ‌య‌ట‌పెట్టిన మోడీ

తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మ‌రోమారు ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. ఆదివారం ఏపీలోని బూత్‌స్థాయి కార్యకర్తలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. చంద్రబాబు తన కుమారుడికే అధిక ప్రాధాన్యమిస్తూ రాష్ట్రంలోని ఎందరో యువతీ, యువకుల జీవితాలను పణంగా పెడుతున్నారని పేర్కొన్నారు. కుమారుడికి పదవులు ఇచ్చి అతడి ఎదుగుదలకే ఉపయోగపడ్డారు తప్ప.. రాష్ట్ర అభివృద్ధి పట్టడం లేదని ఆరోపించారు. ఎన్టీఆర్‌నే మోసం …

Read More »

ఒకే ఒక్క ఇంటర్య్వూతో తెలుగు తమ్ముళ్లకు చుక్కలు చూపించిన వైఎస్ జగన్

ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగు తమ్ముళ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి.ఎందుకంటే ఒక్కటంటే ఒక్కటే ఇంటర్య్వూ తెలుగుదేశం నాయకులకు చెమటలు పట్టిస్తోందంటున్నారు. అధి ఏమీటంటే ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ ఆదివారం ప్రసారం అయ్యింది. మొత్తం ఇంటర్వ్యూ 45 నిమిషాల పాటే ఉన్నా జగన్ చెప్పిన ప్రతి మాట ఏపీలో హాట్ టాపిక్ గా …

Read More »

 ఆఖరికి జర్నలిస్టులనూ మోసం చేసిన చంద్రబాబు

రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల ఇళ్ళ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలనే డిమాండ్‌పై ఈ నెల 18వ తేదీ నుండి విజయవాడలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ జర్నలిస్ట్‌ ఫోరం (ఏపీజేఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షులు చెవుల కృష్ణాంజనేయులు వెల్లడించారు. విజయవాడ ఎన్‌జిఓ హోమ్‌లో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో జర్నలిస్టుల ఇళ్ళ నిర్మాణం ఆగిపోతుందనే భయం జర్నలిస్టుల్లో నెలకొందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా …

Read More »

జగన్ పై సంచలన వాఖ్యలు చేసిన..బుద్దా వెంకన్న

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అవినీతి పుస్తకం ప్రతిపక్షనేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాయించడం దొంగే దొంగ అన్న చందగా ఉందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. అవినీతి జగనే ఆద్యుడని, అందుకే ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరౌతున్నాడని విమర్శించారు. లక్షల కోట్లు దోచుకున్న చరిత్రకు జగన్ పాదయాత్ర పైలాన్ సాక్షంగా మిగిలిపోతుందన్నారు. తెలంగాణ జరిగే పనులలో జగన్ సబ్ కాంట్రాక్టర్ అని అన్నారు.తమకు ప్రాణహాని …

Read More »

ముఖ్యమంత్రి చంద్రబాబు అంత దగాకోరు మరొకరు ఉండరెమో?

చంద్రబాబు చేసినంత అవినీతి, దోపిడీ మరొకరు చేసి ఉండరంటున్నారు విశ్లేష‌కులు.నాలుగున్న‌రేళ్ల పాల‌న‌లో ఏకంగా రూ.6,17,585.19 కోట్ల ప్ర‌జాధ‌నాన్ని దోపిడీ చేశారు. చంద్ర‌బాబు అవినీతిపై ఏపీ ప్ర‌జ‌లు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించిన ‘అవినీతి చక్రవర్తి’ పుస్తకం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎంతో పరిశోధించి బాబు చేసిన అవినీతి, దోపిడీ, అక్రమాలను ఈ పుస్త‌కంలో వివ‌రించింది. గత పాలనలోని చివరి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat