ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా అనంతపురం జిల్లా ఉరవకొండలో వైసీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.ఉరవకొండ రాజకీయ చరిత్రలోనే అతిపెద్ద బైక్ ర్యాలీగా చెప్పుకుంటున్న ఈర్యాలీని ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి పార్టీ జెండా ఊపి ప్రారంభించారు.ఎమ్మెల్యే తనయుడు వైసీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ప్రణయ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా టవర్ క్లాక్ …
Read More »Blog List Layout
చంద్రబాబు శ్వేత పత్రాల అసలు గుట్టు ఇదే
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేత పత్రాలపై జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఏపీలో ఎక్కడా అభివృద్ధి జరగడం లేదు. పోలవరం ప్రాజెక్ట్ పునాదులు దాటలేదు. చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతప్రతాలు ఒక బూటకం. ఏపీలో పాలన ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలుసన్నారు. రైతు రుణమాఫీని సమర్ధించను అని తాను ఎప్పుడు చెప్పనని, కానీ రుణమాఫీ సాధ్యాసాధ్యాల గురించే నేను మాట్లాడాను. కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తానంటే.. ముందుగా …
Read More »వైసీపీ ప్రకటించబోతున్నకర్నూలు జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే..!
ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గత ఎడాది నవంబర్ 6 వ తేది నుండి చేస్తున్న పాదయాత్ర ఈ నెల 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పూర్తి కానుంది. ఆ రోజు జరగనున్న ముగింపు సభ వేదికగా తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల శంఖారావం పూరిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల హాడావీడి మొదలైంది. గత ఎన్నికల్లో వైసీపీకి కంచుకోట కర్నూలు జిల్లాలో మరోసారి రెండు …
Read More »చేరికలతో వైఎస్సార్సీపీ మరింత బలోపేతం…అధికార పార్టీలో గుబులు
ప్రజాసంకల్పయాత్ర… జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది.పెనుసంచలంగా ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాసంకల్పయాత్రతో జిల్లాలో తన పునాదులను మరింత బలోపేతం చేసుకుంది. మంత్రులు, ప్రజాప్రతినిధులే కాదు..క్షేత్ర స్థాయి అధికారులు కూడా ఎప్పుడు కన్నెత్తి చూడని విధంగా జననేత సాగించిన పాదయాత్రతో పార్టీలకతీతంగా అన్ని సామాజిక వర్గాల నుంచి వెల్లువెత్తిన మద్దతు అధికార టీడీపీలో గుబులు రేపింది. జిల్లాలో ముందుకు వెళ్లేకొద్ది మేమున్నామంటూ జనం ముందుకొస్తుంటే..ఈ సంకల్పంలో తామూ కూడా …
Read More »కేసీఆర్ గురించి తన మనసులో మాట బయటపెట్టిన జగన్
తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు నాయుడి రాజకీయ తెలివితేటల గురించి ప్రస్తావిస్తూ.. ఆంధ్రాలో ఎమ్మెల్యేలను చంద్రబాబే కొనుగోలు చేస్తాడు. మళ్లీ తెలంగాణ వెళ్లి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమంత దౌర్భాగ్యం లేదని చెప్తాడు. తెలంగాణలో సెటిలర్లు ఎక్కువున్న ప్రాంతంలో 40-50 వేల ఓట్లతో తేడాతో టీడీపీ ఓడిపోయింది. చంద్రబాబుపై సెటిలర్లకే ఇంత కోపం ఉందంటే.. …
Read More »ఏపీ ఎన్నికలపై టీవీ-సీఎ ఎన్ ఎక్స్ జాతీయ సర్వే..రిజల్ట్ జగన్ ప్రభంజనమే
ఏపీలో జరిగే ఎన్నికలపై మరో సర్వే బయటకు వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే జగన్ గెలుస్తాడంటూ బల్లగుద్దీ మరీ చెప్పేసింది. అంతే కాదు.. బలాబలాలు తారు మారు అవుతాయని కూడా పేర్కొంది. టీవీ-సీఎ ఎన్ ఎక్స్ సంస్థ చేసిన జాతీయ సర్వేలో వెల్లడించిన వివరాల ప్రకారం వైఎస్ జగన్ పార్టీ వైసీపీ అధికారాన్ని చెపడుతుందని స్పష్టంగా తెలిపింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే… టీడీపీకి ఎన్ని లోక్ సభ సీట్లు …
Read More »జములపల్లిలో మేఘా శ్రీమంతుడి దాతృత్వం
ఎంత ఎత్తుకు ఎదిగినా కన్న తల్లిని, సొంత ఊరును మరువరాదంటారు. ఏ స్థాయిలో ఉన్నా.. ఎంత బీజీగా ఉన్నా.. ఊరి బాగుకోసం తన వంతు కృషి చేస్తున్నారు మేఘా ఇంజినీరింగ్ చైర్మన్ పీపీ రెడ్డి. తను పుట్టిన మట్టి మీద ప్రేమతో,జములపల్లి ఊరి ప్రజల మీద మమకారంతో దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంమండలం జములపల్లిలో ఇప్పటికే సోలార్ ప్లాంట్, కల్యాణ మండపం, సీసీ రోడ్లు, మరుగు …
Read More »జగన్ ని విమర్శిస్తున్న ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి
‘ప్రభుత్వంపై మేం చేస్తున్న పోరాటానికి క్లైమాక్స్ పాదయాత్ర. ప్రజాస్వామ్యం ఉందా? లేదా? అన్నట్లు అసెంబ్లీ పనితీరు ఉంది. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్లు కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో ఎలాంటి చర్యలు లేవు. అది కాకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో నలుగురిని మంత్రులుగా కూడా చేశారు. ఫిరాయింపుల వ్యవహారాన్ని ప్రజల ముందుకు మరింత బలంగా తీసుకెళ్లేందుకే అసెంబ్లీని బహిష్కరించాం. అసెంబ్లీకి వెళ్లకపోయినా.. ప్రభుత్వ అరాచకాలను ప్రజలకు వివరించి చెప్పాం. …
Read More »అప్పుడు అలా చేయకపోతే నా ముఖ్యమంత్రి పదవికైన రాజీనామా చేసి వెళ్లిపోతా..
త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఏ ఇతర పార్టీతోనూ పొత్తు ఉండదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో పొత్తులు ఉండవని చెప్పడంతోపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం తమ ప్రధాన ఎజెండా అని చెప్పారు. గత ఏడాది నవంబర్ 6 వ తేదీన ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ప్రారంభించిన పాదయాత్ర సుదీర్ఘ ప్రయాణం తర్వాత చివరి ఘట్టంలో …
Read More »పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలను ఇంత చులకనగా చూస్తాడా.?
ఒక్కోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నోటి వెంట ఆణిముత్యాలు దొర్లుతుంటాయి. అలాంటి ఆణిముత్యాలే విజయవాడ జనసేన కార్యాలయంలో కార్యకర్తలతో మాట్లాడుతూ దొర్లించారు..ప్రజారాజ్యం పార్టీ ఉండి ఉంటే సామాజిక న్యాయం జరిగేది. కానీ ఓపిక లేని నాయకులు పీఆర్పీలో చేరడం వల్ల ఆ అవకాశం చేజారిపోయింది. ఆ రోజు ప్రజారాజ్యంలోకి వచ్చినవారంతా పదవీ వ్యామోహంతో చిరంజీవి లాంటి బలమైన వ్యక్తిని బలహీనుడిగా మార్చేశారు. ప్రజారాజ్యం పార్టీ వుండి వుంటే సామాజిక …
Read More »